బుధవారం నుంచి ఇండియా, సౌతాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈమేరకు ఇరు జట్లు సర్వం సిద్దంగా ఉన్నాయి.అయితే ఇక భారత్ విషయానికి వస్తే జట్టు వీడని సమస్య ఒకటి ఉంది అదేమిటంటే కీపర్ ఎవరిని ఎన్నుకోవాలి అనే విషయంలో ఇప్పటికి ఇంకా క్లారిటీ రాకపోవడంతో..తాజాగా ఈ విషయంపై టీమిండియా సారధి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. రేపు ఆడబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ లో కీపర్ గా వృద్ధిమాన్ …
Read More »ఆ ఇద్దరిలో ఎవరికి చోటు దక్కనుందో…రిషబ్ పై ప్రభావం ఉంటుందా ?
ప్రపంచ కప్ తరువాత టీమిండియా ఆడిన మొదటి సిరీస్ వెస్టిండీస్ తోనే. ఇప్పటికే టీ20లు, వన్డేలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ రెండిటిలోనూ భారత్ నే ఘనవిజయం సాధించింది. ఇప్పుడు వెస్టిండీస్ తో భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఇందులో కీపర్ గా ఎవరిని తీసుకుంటారు అనేది అసలు ప్రశ్న. ఇప్పటికే వన్డే, టీ20లో రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనతో అందరి దృష్టిలో పడ్డాడు. దీంతో టెస్టులో సాహ …
Read More »ఉన్న అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే.. ఫలితం..??
ప్రస్తుతం భారత్ జట్టు మంచి జోరుమీద ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ పై ఓడిపోయిన తరువాత టీమిండియా వెస్టిండీస్ టూర్ కి వెళ్ళింది. మొదట టీ20 సిరీస్ ప్రారంభం కాగా.. ఇందులో భారత్ నే ఆదిపత్యం సాధించిది. ఇటు వన్డేల్లో కూడా భారత్ నే పై చెయ్యి గా నిలిచింది. ఇక అసలు విషయానికి వస్తే భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈ టూర్ …
Read More »