బ్రిటిష్ వాళ్ళని ఎదురించిన మొట్ట మొదటి తెలుగు బిడ్డ ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా’.ఇందులో మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడుగా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.దీనికిగాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈ చిత్రం చివరిదశకు చేరుకుంది.ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా అరవింద్ ఫాం-హౌజ్లోనే జరుగుతుంది.అనుకోకుండా ఈరోజు అనగా శుక్రవారం తెల్లవారుజామున ఈ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.వెంటనే …
Read More »