తెలంగాణ రాష్ట్రంలోని మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట మధు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కాటారం మండలం ఇబ్రహీం పల్లి గ్రామంలో ఎమ్మెల్యే పుట్ట మధు పర్యటించారు.పర్యటనలో భాగంగా బ్రహీం పల్లి గ్రామంలో పేద కుటుంబానికి చెందిన కె సంతోష్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని సంతోష్ తల్లిదండ్రులు ఎమ్మెల్యే పుట్ట మధు దగ్గరికి …
Read More »