గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో వంశీ మాట్లాడుతున్న సమయంలో ఆయన మాట్లాడటానికి వీల్లేదని టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. ఎమ్మెల్యేగా కొనసాగేందుకు వంశీ అనర్హుడని చంద్రబాబు అన్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన వంశీ తానకు మాట్లాడే హక్కు ఎందుకు లేదని ప్రశ్నించారు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసినంత మాత్రాన తనను సస్పెండ్ చేస్తారా.? అంటూ చంద్రబాబును సభలోనే నిలదీశారు. తాను అనేక సందర్భాల్లో …
Read More »