అమరావతి ఆందోళనల నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కాస్తా చందాల బాబుగా మారిపోయారు. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో జేఏసీని ఏర్పాటు చేసిన చంద్రబాబు ఉద్యమ ఖర్చుల కోసం జోలెపట్టి అడుక్కోవడం మొదలెట్టారు. ఏ రోజు అయితే బాబుగారి సతీమణి నారా భువనేశ్వరీ తన రెండు బంగారు గాజులు త్యాగం చేసిందో..ఆ రోజు నుంచి విరాళాల తంతు మొదలైంది. బాబు గారు స్వయంగా లక్ష విరాళం …
Read More »శ్రీశైలం 10 గేట్ల ఎత్తివేత
కర్నూల్ జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తటంతో దానికి సంబంధించిన 10 గేట్లను అధికారులు ఎత్తివేశారు. శ్రీశైలం ఇన్ఫ్లో 2.36 లక్షలు కాగా.. ఔట్ఫ్లో 3.47 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్ జలాశయానికి సంబంధించిన 8 గేట్లను అధికారులు ఎత్తివేశారు. సాగర్ ఇన్ఫ్లో 3.47 లక్షలు కాగా.. ఔట్ఫ్లో 2.66 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల జలాశయం 10 గేట్లను అధికారులు ఎత్తివేశారు. పులిచింతల ఇన్ఫ్లో …
Read More »ఏపీలో అన్నా క్యాంటీన్.. టీడీపీ కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ అవినీతి..!
పేదవాడి కడుపు నింపే ఉద్దేశంతో అన్న ఎన్టీఆర్ రెండు రూపాలయకే కిలో బియ్యం అందిస్తే ఇప్పుడు ఆయన పేరుతోనే టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్లు ప్రారంభించారు. అద్భుతమైన అలంకరణలతో, సీసీ కెమెరాల పర్యవేక్షణలతో , కార్పొరేట్ రెస్టారెంట్ల స్ధాయిలో.. క్లాస్ లుక్తో కనిపించేలా చేశారు.అయితే అన్నా క్యాంటీన్ పేరుతో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ అవినీతికి పాల్పడుతున్నది టీడీపీ ప్రభుత్వం అంటే విమర్శలు …
Read More »