మరో తొమ్మిది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. అయితే అదే గత 5 సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తుందని, దాంతో ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయని, ఏపీలో ఇప్పుడు అంతులేని సమస్యలు తాండవం చేస్తున్నా పాలకులు పట్టించుకోలేదని నిన్ను నమ్మం బాబు అంటూ వైసీపీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇందులో బాగాంగానే కడప జిల్లా రాయచోటి మండలం యండపల్లి గ్రామం పూసల కాలనీలో …
Read More »