ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్, ఎల్లోమీడియా ఛానళ్లు తిరుమల తిరుపతి ప్రతిష్ట దెబ్బతినేలా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచారం, శేషాచలం కొండల్లో చర్చి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయించి లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ అడ్డంగా దొరికిపోయింది. ఇక చంద్రబాబు తిరుమల డిక్లరేషన్ వివాదాన్ని రగిలించి సీఎం జగన్పై మతం పేరుతో అనుచిత …
Read More »రంగుల పేరుతో పార్టనర్ల మత రాజకీయం.. పెయిడ్ సేనకు చంద్రబాబు ఆదేశాలు..?
ఏపీలో జగన్ సర్కార్పై ప్రతిపక్ష టీడీపీ గత 5 నెలలుగా ఎంతగా దుష్ప్రచారం చేస్తున్న ఫలితం లేకుండా పోయింది..రాజధాని తరలింపు , పోలవరం, రివర్స్ టెండరింగ్, కృష్ణానదికి వరదలు, పల్నాడు దాడులు, , కోడెల ఆత్మహత్య, ఇసుక కొరత, ఇంగ్లీష మీడియం, తాజాగా అమరావతిలో బాబు పర్యటన అన్నీ అట్టర్ఫ్లాప్ అయ్యాయి. ఒకవైపు చంద్రబాబు, లోకేష్, మరోవైపు పవన్ కల్యాణ్లు ప్రభుత్వంపై రోజూ ఏదో ఒక టాపిక్ పట్టుకుని బురద …
Read More »