తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ద్వారా ఎస్సీ విద్యార్థులకు అన్ని రకాల అవకాశాలను కల్పిస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది వారికోసం సైనిక్స్కూల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లోని ఎస్సీ గురుకుల విద్యాలయాన్ని సైనిక్స్కూల్గా మార్పుచేసుకునేలా టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్కు అనుమతి ఇచ్చింది. 2018-19 విద్యాసంవత్సరంలోనే ప్రారంభం కానున్న ఈ సైనిక్ స్కూల్ తెలంగాణలో ఏర్పాటవుతున్న మొట్టమొదటి సైనిక్స్కూల్. ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థులకు ఉత్తమమైన విద్యనందించడంతోపాటు, వారిలో ఉన్న …
Read More »