బుధవారం నాడు వాంఖడే వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఓపెనర్స్ రోహిత్, రాహుల్ తో పాటు కెప్టెన్ కోహ్లి విండీస్ బౌలర్స్ పై విరుచుపడడంతో భారీ స్కోర్ చేసింది భారత్. ఇక అసలు విషయానికి వస్తే టీమిండియాలో ప్రస్తుతం పేలవ ప్రదర్శన చేసినా ఇంకా జట్టులోనే ఉన్న ప్లేయర్ ఎవరూ అంటే అది పంత్ అని చెప్పాలి. అతడి స్థానంలో …
Read More »మొత్తానికి నాలుగో స్థానానికి ప్లేయర్ దొరికేసాడట..పంత్, శాంసన్ కాదు..మరెవరూ ?
భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం ఉన్న సమస్య ఒక్కటే..అదేమిటంటే నాలుగో స్థానం కోసమే. ప్రపంచకప్ తర్వాత నుండి ఈ స్థానంపై మరింత ఆశక్తి నేలకొనింది. మరోపక్క ఈ ప్లేస్ లో రాహుల్, రాయుడు, పంత్ వంటి ఆటగాళ్ళు ఆడినప్పటికీ ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. అయితే భారత సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్కే ప్రసాద్ దీనికి సరైన ప్లేయర్ శ్రేయస్ ఐయ్యర్ అని అన్నారు. అతడికి ఛాన్స్ ఇస్తే ఆ …
Read More »పంత్ కు గడ్డుకాలం…ధోని వారసుడి రేస్ లో మరో ముగ్గురు..?
ప్రస్తుతం టీమిండియాను పీడిస్తున్న సమస్య ఏమిటి అనే విషయానికి వస్తే.. అది కీపింగ్ నే. భారత్ జట్టు కు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ సింగ్ ధోని కీపర్ గా, కెప్టెన్ గా జట్టుకు ఎనలేని సేవలు అందించాడు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ధోని తరువాత అతడికి బ్యాక్ అప్ కీపర్ ఎవరూ అనే విషయంలో చాలా గందరగోళం నడుస్తుంది. మొన్నటి వరకు ధోనికి వారసుడుగా పంత్ ఉన్నాడని …
Read More »