భారత్-న్యూజిలాండ్ మూడో టీ20కి వర్షం ముప్పు పొంచివుంది. మ్యాచ్ జరుగుతుందా లేదా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తిరువనంతపురంలో మంగళవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాలి. ఇప్పటికే సిరీస్లో రెండు జట్లు 1-1తో సమంగా నిలవడంతో చివరి పోరు నిర్ణయాత్మకంగా మారింది. మూడు రోజులుగా అక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గ్రీన్ఫీల్డ్స్ అంతర్జాతీయ మైదానం మొత్తాన్ని సిబ్బంది కవర్లతో కప్పివుంచారు. వాతావరణం అనుకూలంగా …
Read More »