అక్కినేని ఫ్యామిలీ..ఏఎన్ఆర్. నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ నటించిన చిత్రం మనం. ఈ చిత్రం 2014 లో విడుదలైంది. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అయ్యింది. అదే తరహాలో ఇప్పుడు మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమా తియ్యాలని నిర్ణయించుకున్నాడు. మరి మనం అంటే ఒక కుటుంబం కాబట్టి, ఆ ఫ్యామిలీ ఎవరూ అనే విషయానికి …
Read More »మహేష్ కూతురు కుడా స్టార్ట్ చేసేసింది..?
సూపర్ స్టార్ మహేష్ కూతురు సితార తన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది.ఇప్పటికే చాల వరకు తన పోస్టులు మొత్తం సోషల్ మీడియాలో పెడుతుంది సితార..కాని అవి సోషల్ మీడియా పోస్ట్ లానే ఉండేవి.ఇప్పటికే పలువురు యూట్యూబ్ ఛానల్ లో జాయిన్ అయ్యిన విషయం తెలిసిందే.ప్రస్తుతం సితార ఏ అండ్ ఎస్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది.సితారతో పాటుగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు కూడా …
Read More »పరశురాం సినిమాలో మహేష్ పాత్ర ఇదేనా..?
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మహర్షి హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒక మంచి సోషల్ మెసేజ్ కావడంతో చిత్రం సూపర్ హిట్ అయ్యింది.ఈ చిత్రం తరువాత మహేష్ కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం అనిల్ రావిపూడి సినిమాలో నటించనున్నాడు.ఈ చిత్రం షూటింగ్ జూలై లో ప్రారంభం కానుంది.ఇందులో ఫుల్ మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందట.ఈ …
Read More »మహేష్ ఫాన్స్ కు సుభవార్త..ఏంటో తెలిస్తే సంబరాలే ?
సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది.శ్రీమంతుడు సినిమాతో కొత్త ట్రెండ్ సెట్ చేసిన మహేష్ ఇప్పుడు మహర్షి సినిమాతో కొత్తగా కనిపించాడు.ఇందులో ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది.అయితే దర్శక నిర్మాతలు ఇప్పుడు ఈ చిత్రంలో కొత్తగా సీన్లు కలపాలని నిర్ణయించుకున్నారు.అంతేకాకుండా ఇది అమలు …
Read More »పుట్టినరోజు వేడుకలో సినీ స్టార్స్..!
ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టినరోజు వేడుకలో సినీ స్టార్స్ సందడి చేశారు. శుక్రవారం ఆయన తన 40వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మహేశ్బాబు, దేవిశ్రీ ప్రసాద్, నమ్రత, హరీష్ శంకర్ తదితరులు సోషల్మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పార్టీ నిర్వహించారు.దీనికి మహేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, దిల్రాజు, పూజా హెగ్డే తదితరులు హాజరయ్యారు. వంశీ పైడిపల్లితో కేక్ కట్ చేయించి, …
Read More »