రాజు మంచి వాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందనే సామెత తాజాగా మరోసారి చర్చకు వచ్చింది.. కారణం.. రాజు మంచితనం వల్ల తన రాజ్యంతో పాటు ఇతర రాజ్యాలు కూడా సుభిక్షంగా ఉండే పరిస్థితి ఉందంటూ పొరుగు రాష్ట్రమైన తమిళులు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆరాజు ఎవరనుకుంటున్నారా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెన్నై ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతుంటే వారికి నీరిచ్చి ఆదుకున్నారు …
Read More »తాగునీటి కొరతతో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని తమిళ మంత్రులు విఙ్ఞప్తి
చెన్నై ప్రజల గొంతు తడిపి వారి కష్టాలు తీర్చాలని విఙ్ఞప్తి చేసిన తమిళనాడు మంత్రుల బృందం అభ్యర్థన పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. తాగునీటి కోసం లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు చెన్నైకి తాగునీటి విడుదలకై అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరాభావంతో మెలగాలని తమిళనాడు మంత్రుల …
Read More »నిండుకుండను తలపిస్తున్న శ్రీశైలం…874.70 అడుగులకు చేరిన నీటి మట్టం
కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద నీరు చేరుతోంది. ఆల్మట్టి, భీమా నది నుంచి వస్తున్న వరద నీటితో కలిసి గురువారం సుమారు 4లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో డ్యామ్లో 153 టీఎంసీల నీటి నిల్వ ఉండి.. నీటిమట్టం 872.60 అడుగులకు చేరింది. వరద …
Read More »