స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా అందరు షాక్ కు గురయ్యారు. మొన్నటి వరకు ఎస్బీఐ ఏటీఎంల నుండి రెండు వేల రూపాయల నోట్లు వచ్చేవి. కాని ప్రస్తుతం అవి రాకుండా ఆపేశారు. ఆర్బీఐ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారట. మరో విషయం ఏమిటంటే రానున్న రోజుల్లో 500 నోట్లు కూడా తీసేస్తారట. ఇక నుండి 100, 200 నోట్లు మాత్రమె …
Read More »పాత డెబిట్ కార్డులిక పనిచేయవు..
పాత డెబిట్ కార్డులను కొత్త కార్డులకు మార్చుకునేందుకు సమయం దగ్గరపడుతోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న మ్యాగ్నెటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులు.. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 తర్వాత నుంచి పనిచేయవు. జనవరి 1 నుంచి రూ పే, మాస్టర్కార్డ్, వీసా(ఈఎంవీ) చిప్ కార్డులు మాత్రమే పనిచేస్తాయి. దీంతో పాత మ్యాగ్స్ట్రిప్ కార్డుల స్థానంలో కొత్త చిప్ కార్డులు తీసుకోవడం తప్పనిసరిగా మారింది.గడువు తేది దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే …
Read More »