రాథికా ఆప్టేపై వైరల్ న్యూస్..!! అవును, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరియర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్గా ఎదిగిన హీరోయిన్లలో రాథికా ఆప్టే ఒకరు. అటువంటి రాథికా ఆప్టేకు బ్లడ్ క్యాన్సర్ అంటూ ఇటీవల కాలంలో ఓ సోషల్ మీడియా కథనం పేర్కొంది. రాథికా ఆప్టే బ్లడ్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధితో బాదపడుతోందంటూ పుకార్లు షికార్లు చేశాయి. అందుకే ఆమె బయట కనిపించడం లేదని ఆ సోషల్ మీడియా కథనం పేర్కొంది. …
Read More »అభిరామ్కు క్లాస్ పీకిన వెంకటేష్..!!
శ్రీరెడ్డి, టాలీవుడ్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అలా కాకుండా, తెలుగు సినీ ఇండస్ర్టీలో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారి జీవనోపాధికి తోడ్పాటునందించాలని డిమాండ్ చేస్తూ సినీ ఇండస్ర్టీపై యుద్ధం ప్రకటించింది. అయితే, టాలీవుడ్లో తెలుగువారికి అవకాశాలు దక్కకపోవడాని గల కారణాలను మీడియా వేదికగా బట్టబయలు చేసింది శ్రీరెడ్డి. తెలుగు నటీ నటులు నిర్మాతలతో, డైరెక్టర్లతో, హీరోలతో పడుకోకపోవడమే అవకాశాలు రాకపోవడానికి …
Read More »ప్రధాని మోడీకి.. కోహ్లీ సవాల్..!!
ఐపీఎల్ – 2018 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమణతో కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అందుకే అందరి మీద కోపం చేసుకుంటున్నాడా..? భార్య అనుష్కను కూడా వదిలిపెట్టడం లేదా..? రా చూసుకుందామంటూ ఎం.ఎస్ ధోనీతో ఎందుకు ఛాలెంజ్ చేశాడు..? సాక్ష్యాత్తు ప్రధాని మోడీతో కూడా సై అంటే సై అంటూ గొడవకు దిగుతున్నాడా..? అసలేం జరుగుతోంది. అసలు నిప్పు రాజేసింది ఎవరు..? ఎందుకు అంత సీన్ …
Read More »యాంకర్ రష్మీ.. సుడిగాలి సుధీర్ చెల్లెలట..!
ఇటీవల కాలంలో బుల్లితెర మీడియా ఛానళ్లు తమ సంస్థనే టాప్ రేటింగ్లో ఉండాలన్న ఉద్దేశంతో యాంకర్లను బాగా వాడేస్తున్నారు. దీంతో టీవీ ఛానళ్లకు రేటింగ్.. యాంకర్లకు రెమ్యునరేషన్తోపాటు యమ క్రేజ్ వచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా వివాదం వస్తే.. ఆ అపవాదు కాస్తా యాంకర్లపై పోతుందే తప్ప చానళ్లకు కాదు కదా మరీ. ఎంత క్రేజ్ ఉంటేనే అంత మంచి అవకాశాలు వస్తాయి. అందులో భాగంగానే తక్కువ సమయంలో పాపులర్ కావాలని …
Read More »స్పీకర్ కోడెలను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!!
కోడెల శివ ప్రసాద్. ఏపీ అసెంబ్లీ స్పీకర్, అంతేకాదు గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న పొలిటీషియన్. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ నర్సారావుపేట నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోడెల శివప్రసాద్కు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన మద్దతుతో స్పీకర్గా ఎన్నికయ్యారు. …
Read More »టీడీపీని వీడి వైసీపీలోకి సీఎం చంద్రబాబు అత్యంత సన్నిహితుడు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఉన్న ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెరగని ముద్ర వేసుకుంటుంది. దీనికంటికీ కారణం వైఎస్ జగన్ చెపట్టిన ప్రజా సంకల్ప యాత్రేనని చెప్పడంలో ఎటువంటి సందేహాలకు తావు లేదు. వైసీపీపై …
Read More »నాలుగు రెట్లు పెరిగిన టీడీపీ ఆదాయం..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు.. ఎలాగైనా అధికారం చేపట్టాలన్న కాంక్షతో, ప్రజలు మోసం చేసేందుకు కూడా వెనకాడకుండా అబద్ధపు హామీలు గుప్పించి, అలాగే.. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను, సింగపూర్, జపాన్లను తలపించే రాజధానిని నిర్మిస్తానంటూ ప్రజలను నమ్మించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు …
Read More »చంద్రబాబుపై నయా పంచ్ డైలాగ్స్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిత్యం ప్రజల ఆదరణాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర ద్వారా జగన్ ఎక్కడ కాలు పెట్టినా ఆ ప్రాంత ప్రజలు జగన్ చుట్టూరా చేరి ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. అంతేకాకుండా, చంద్రబాబు సర్కార్ పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు వివరిస్తున్నారు. అర్జీల రూపంలో తెలియజేస్తున్నారు. వృద్ధులయితే తమకు వస్తున్న పింఛన్ను టీడీపీ …
Read More »ఏబీ డివిలియర్స్ సంచలన నిర్ణయం..!!
అతను క్రికెట్ గ్రౌండ్లోకి కాలు పెడితే అభిమానుల ఆనందానికి అంతు ఉండదు. కుడి, ఎడమ వైపు మాత్రమే కాదు.. వెనుకా.. ముందు అన్ని సైడ్లలోనూ బౌలర్ వేసే బంతికి తన బ్యాట్తో సమాధానం చెబుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడు. అతను క్రీజులో ఉన్నంత వరకు ఆ స్టేడియం క్రికెట్ అభిమానుల కేరింతలతో నిండి పోతుంది. అందుకు కారణం అతను ఆడే ఆట తీరే. బౌండరీలే లక్ష్యంగా అతని ఆట …
Read More »గుడివాడలో గెలుపు టీడీపీదా..? వైసీపీదా..?
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం. టీడీపీకి ప్రిస్టేజియ్ నియోజకవర్గం ఇది. కానీ, ఇక్కడ టీడీపీ గెలిచింది మాత్రం తక్కువే. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సొంత నియోజకవర్గం. ఆయన పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు కొడాలి వెంకటేశ్వరరావు. కొడాలి వెంకటేశ్వరరావు అంటే కొడాలి నాని. కొడాలి నాని అంటే గుడివాడ రాజకీయం. మరి ప్రతిపక్ష పార్టీ …
Read More »