ఆంధ్రప్రదేశ్లో అప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతోందని ఏపీ బీజేపీ నాయకులు తీవ్రంగా మండి పడ్డారు. అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు మీద దాడికి దిగిన టీడీపీ నాయకులను విడిచిపెట్టి అమిత్ షాకు రక్షణగా నిలిచిన బీజేపీ నేతల మీద అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గపు చర్య అన్నారు. సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే అమిత్ షా కాన్వాయ్పై దాడి జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఏపీలో జరుగుతున్న సంఘటనల మీద దృష్టి సారించి …
Read More »48 గంటల్లో పవన్ కళ్యాణ్ నిరాహారదీక్ష..!!
48 గంటల్లో పవన్ కళ్యాణ్ నిరాహారదీక్ష. ఏపీ సీఎం చంద్రబాబు సర్కార్కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అల్టిమేటం. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే నిరాహారదీక్షకు దిగుతానని చంద్రబాబు సర్కార్ను హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, శ్రీకాకుళం జిల్లా కేంద్రం పరిధిలోగల ఓ కళ్యాణ మండపంలో ఉద్దానం, ఇచ్చాపురం, పలాస ప్రాంతాల్లో కిడ్నీ సమస్య బాధితులను, అలాగే, ఆ వ్యాధితో మృతి చెందిన …
Read More »వైసీపీలోకి మరో టీడీపీ కీలక నేత..!!
ఏపీలో ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర గత ఎడాది నవంబర్ నెల నుండి ఇప్పటి వరకు ఎక్కడ వైఎస్ జగన్ క్రేజ్ తగ్గలేదు.రోజు రోజుకు అంతకు అంత ఆయనపై ఏపీ ప్రజలకు నమ్మకం పెరుగుతంది. అదికారంలోకి వస్తాడని ఎందరో సీనియర్ నేతలు చెప్పకనే చెబుతున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీ టీడీపీ నుండి …
Read More »వైసీపీపై మరో భారీ కుట్ర..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చారిత్రాత్మక ఘట్టానికి చేరువైంది. ఏపీ ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో మరో చరిత్ర సృష్టించింది. ప్రజా సంకల్ప యాత్ర 2వేలు కిలోమీటర్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. జగన్ అన్న ఎప్పుడెప్పుడు వస్తారా..? అంటూ వేచి …
Read More »పడుకోవడానికి అయినా రెడీ..!!
శ్రద్ధాదాస్ హీరోయిన్గా టాలీవుడ్లో అడుగు పెట్టి చాలా ఏళ్లే అయింది. మెయిన్ హీరోయిన్ నుంచి ఐటెం గాల్ వరకు సపోర్టింగ్ రోల్ నుంచి వ్యాంప్ రోల్ వరకు చాలా పాత్రలే చేసింది శ్రద్ధాదాస్. గ్లామర్ ఒలకబోసినా కెరియర్లో బ్రేక్ మాత్రం దొరకలేదు. తనకు ఉన్న అందానంతటినీ ఒలకబోసినా లక్ కలిసి రాక శ్రద్ధాదాస్ లైమ్ లైట్లోకి రాలేక పోయింది. ఇదిలా ఉండగా.. శ్రద్ధాదాస్ తాజాగా ఓ బోల్డ్ డెసీషన్ తీసుకుంది. …
Read More »చంద్రబాబుకు బిగ్ షాక్..!!
నవ్యాంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గట్టి షాక్ తగలనుందా..? ప్రస్తుత ఏపీ రాజకీయాల నేపథ్యంలో అన్ని జిల్లాల ప్రజల మద్దతు ఏ పార్టీకి..? గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టిన ప్రజలు ఇప్పుడేమంటున్నారు..? ఉభయ గోదావరి జిల్లాల్లో 2014 ఎన్నికల సీన్ రివర్స్ కానుందా..? ప్రస్తుతం రాజకీయంగా టీడీపీ గ్రాఫ్ ఎంత..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనాన్ని పూర్తిగా …
Read More »జగన్ కోసం బస్సు డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే షాక్..!!
వైఎస్ఆక్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే రామలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పూర్తి చేసుకున్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్ అడుగులో అడుగు …
Read More »పాదయాత్రలో ఉన్న జగన్కు పవన్ కళ్యాణ్కు హీరోయిన్ ఫోన్..! అసలు మేటర్ ఇదే భయ్యా..!!
పాదయాత్రలో ఉన్న జగన్కు పవన్ కళ్యాణ్కు హీరోయిన్ ఫోన్..! అసలు మేటర్ ఇదే భయ్యా..!! తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక స్లంప్లో ఉన్నప్పుడు రంగస్థలం చిత్రంతో వచ్చిన రామ్ చరణ్ ఆంజనేయ స్వామి కొండను ఎత్తినట్టు… సినీ ఇండస్ట్రీని ఒక్క చేత్తో అలా ఎత్తాడు. ఈ విషయాన్నే నా పేరు సూర్య చిత్రం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పాడు. అల్లు అర్జున్ చెప్పిన ఆ …
Read More »దమ్ముంటే.. రా..! అంటూ సవాల్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై రాష్ట్ర గిరిజన, సాంఘీక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రతీ ప్రాంతంలోని గిరిజనులతో ముఖా ముఖి నిర్వహిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాన్వేషణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, వైఎస్ జగన్ గిరిజనులతో సమావేశం కావడాన్ని మంత్రి నక్కా ఆనందబాబు ఖండించారు. …
Read More »సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు..!!
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉన్నప్పటికీ.. కోటాను కోట్లు ప్రజా ధనాన్ని పోసి, ప్రలోభాలకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన నీవెంత నీ బతుకెంత..? ఆంధ్రప్రదేశ్ను అవినీతాంధ్రప్రదేశ్ చేసిన నీవు బీజేపీని, ప్రధాని మోడీని విమర్శిస్తావా..? అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ …
Read More »