వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఓ మాజీ కేంద్ర మంత్రి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, ప్రజా సంకల్ప యాత్రతో నిత్యం ప్రజల్లో ఉంటూ వైఎస్ జగన్ ప్రజల ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఇటీవల కాలంలో పలు మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు చేసిన సర్వేల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా …
Read More »వైఎస్ జగన్వన్నీ పిల్ల చేష్టలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మీడియాతో మాట్టాడుతూ.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న ఆలోచన మంచిదేనని, తిరుపతి సభను పక్కదారి పట్టించేందుకు వైఎస్ జగన్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు. అయితే, ఎన్టీఆర్ పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద …
Read More »ఛార్లెస్ శోభరాజ్ను మించిన చంద్రబాబు..!!
ఛార్లెస్ శోభరాజ్, తెలుగు జనాలకు ఈ పేరు బాగా తెలుసు. అసలు ఆయన ఎవరో తెలియకపోయినా రాజకీయ నాయకులు తిట్టుకోవడానికి, నీవు గజదొంగ చార్లెస్ శోభరాజ్ను మించిన వాడవని అంటూ ఉంటారు. ఇంతకీ చార్లెజ్ శోభరాజ్ అంటే నిజంగా అంత పెద్ద గజదొంగా..? నిజమే, మోస్ ఇంటెలిజెంట్ క్రిమినల్ ఛార్లెస్ శోభరాజ్. ప్రపంచంలోనే ఇంత తెలివైన హంతకుడు, దొంగ, రాక్షసుడు మరొకరు ఉండరు. ఫారెన్లో ఛార్లెస్ శోభరాజ్ అనే పేరుకంటే …
Read More »జగన్ దమ్మున్న మగాడు..!!
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రజల సంక్షేమమే పరమావధిగా.. పదునైన మాటలతో అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించే మాటలతో రాజకీయాల్లో తనదైన శైలిలో రాణిస్తున్న ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ చంద్రబాబు సర్కార్పై విరుచుకుపడ్డారు. కాగా, ఇవాళ విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వంచన వ్యతిరేక దీక్షలో పాల్గొన్న అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదా కోసం అలుపెరగని …
Read More »సీఎం చంద్రబాబును ఒక్క ఉదుటన ఏకి పారేసిన చలసాని శ్రీనివాస్రావు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమొఖం పెట్టుకుని ప్రత్యేక హోదాపై తిరుపతిలో సభ నిర్వహిస్తావంటూ చంద్రబాబుపై చలసాని శ్రీనివాస్రావు ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, ఇవాళ చలసాని శ్రీనివాస్రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. see also : వైఎస్ జగన్ను కలిసి కంటతడిపెట్టిన …
Read More »వైఎస్ జగన్ను కలిసి కంటతడిపెట్టిన ఎన్టీఆర్ బంధువులు..!!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 148 రోజులు పూర్తి చేసుకుని నేడు 149వ రోజు కొనసాగుతోంది. అయితే, ఇప్పటి వరకు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోల, గుంటూరు జిల్లాల్లో పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర నేడు కృష్ణా జిల్లాలోని పెడనలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని, పరిష్కార మార్గాలపై …
Read More »టీడీపీ నేతలకు చంద్రబాబు స్ర్టాంగ్ వార్నింగ్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సమస్యల పరిష్కార మార్గాల అధ్యయనానికి ఏపీ వ్యాప్తంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర.. ప్రజల ఆదరణతో విజయవంతంగా కొనసాగుతోంది. అంతేకాకుండా, జగన్ ఎక్కడ సభ పెట్టినా ప్రజలు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు. జగన్కు మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబు సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలన్నిటిలో అవినీతి జరుగుతోందని, నిరుద్యోగులు అయితే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి ఇప్పటి …
Read More »సీన్ రిపీట్.. ”జగన్ హుషారు – చంద్రబాబు బేజారు”..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో సహా టీడీపీ నేతల మొఖాల్లో కళ తప్పింది. 2014 ఎన్నికల్లో అమలు కాని, అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను వంచించి, ప్రలోభపెట్టి వైఎస్ జగన్పై అసత్య ప్రచారం చేసి మరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. 2019 ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బే తగలనుంది. ఇందుకు కారణం …
Read More »బీజేపీ పాటకు జగన్ స్టెప్స్ వేస్తున్నాడట..!!
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య.. ప్రధాని మోడీ తానా అంటే.. ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తందానా అంటున్నారని విమర్శించారు. అంతేకాకుండా, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, వైఎస్ జగన్ కలిసి ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారన్నారు. …
Read More »మంత్రి పత్తిపాటి శాఖ మార్పు వెనుక అసలు గుట్టు రట్టు..!!
కొండను తవ్విన కొద్దీ రాళ్లు బయటడ్డాయన్న చందాన ప్రస్తుత ఏపీ ప్రభుత్వంలోనూ అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు సర్కార్ నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల్లోనూ, రాజధాని అమరావతి నిర్మాణంలోనూ భారీ అవినీతి బట్టబయలైన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఇటీవల కాలంలో మంత్రి నారా లోకేష్కు, ఆర్థిక నేరస్థుడు, టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్రెడ్డికి సంబంధాలున్నాయని, అందుకు సంబంధించిన ఆధారాలు సీబీఐ, ఈడీ అధికారులు సేకరించారని, త్వరలో వారిపై …
Read More »