ప్రజల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరణ మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పూర్తిచేసుకుని ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే, ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తంబళ్లపల్లి గ్రామంలో జగన్ …
Read More »జగన్ను రోడ్లమీద తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయ్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి నక్కా ఆనందబాబు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియా సమావేశం పెట్టి అరగంట మాట్లాడాడని, మాట్లాడింది అరగంటే అయినా.. 30 సార్లు సీఎం చంద్రబాబు జపం చేశారని ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్ తాపత్రయం దేనికోసమే ఏపీ ప్రజలకు తెలిసని, సీఎం పదవి కాంక్షతోనే చంద్రబాబుపై …
Read More »ఈ విషయాన్ని పచ్చబ్యాచ్కి తెలియజేయండి..!!
వైఎస్ జగన్. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడమేంటి..? మాకేదో మేలు చేస్తాడులే అని భావించి ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా ప్రజలందరికీ తెలిసేలా అధికార పార్టీని ప్రశ్నించేందుకు అవకాశం ఇచ్చే అసెంబ్లీకి వైఎస్ జగన్ హాజరుకాకపోవడటమేంటి..? వైఎస్ జగన్ తన ఎమ్మెల్యేలను గాలి తిరిగుళ్లు తిరగమని.. రోడ్డున వదిలేశారా..? లేక వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి …
Read More »చంద్రబాబు బినామీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న సీబీఐ..!
చంద్రబాబు బినామీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న సీబీఐ..! కారణం తెలిస్తే షాక్..!! అమరావతి, ఇది కేవలం రాజధాని ప్రాంతమే కాదు. ఐదుకోట్ల ప్రజల భవిష్యత్తు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ రాజధానిగా రూపుదిద్దుకుంటోన్న ప్రాంతం. అయితే, రాజకీయంగా, పాలనా పరంగా 40 ఏళ్లు అనుభవం ఉందంటూ మీడియాలతో ప్రచారం చేయించుకునే సీఎం చంద్రబాబు మాటలు నమ్మిన రైతులు రాజధాని అమరావతి నిర్మాణం కోసమని 36వేల ఎకరాలకుపైగా భూములను ప్రభుత్వానికి ధారాదత్తం …
Read More »ఏపీ స్పీకర్ కోడెలకు భారీ షాక్..!!
కోడెల శివ ప్రసాద్. ఏపీ అసెంబ్లీ స్పీకర్, అంతేకాదు గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న పొలిటీషియన్. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ నర్సారావుపేట నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోడెల శివప్రసాద్కు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన మద్దతుతో స్పీకర్గా ఎన్నికయ్యారు. …
Read More »చంద్రబాబు దమ్మున్న నాయకుడట.. మరి జగనో..!?
జగన్ ఓ వేస్ట్ ఫెలో..!! వైసీపీ చేసేది పోరాటమా..?? దటీజ్ నాట్ ఏ పోరాటమ్..!! ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయాలి..? సీఎం నారా చంద్రబాబు నాయుడు దమ్మున్న నాయకుడు..!! జగన్కు పాదయాత్ర చేసే హక్కు లేనేలేదు. జగన్కు మోడీ భజన తప్ప ప్రజల సమస్యలు పట్టవు..!! బాబోయ్.. ఈ మాటలు ఎవరో అన్నవి కాదండీ.. ఏకంగా వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్న …
Read More »The way Really are Internet Gambling establishments Discussed?
Our team for advisors by using years of expertise both when competitors and even reviewers with on line gambling houses will abide by this unique thorough tactic when looking at typically the casino. Who’s it source for this online on line casino? What person influence your game that you’re trying to …
Read More »నవ్వులే.. నవ్వులు..!!
ఏపీ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మళ్లీ నోరు జారాడు. ఈ నాలుగేళ్లు ఎప్పుడెప్పుడు రాష్ట్ర విభజన చేస్తారోనని ఎదురు చూశానంటూ మీడియా సాక్షిగా పప్పులో కాలేశాడు మంత్రి నారా లోకేస్. కాగా, గత శుక్రవారం ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ వ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేస్తూ ఆందోళనలు కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే, …
Read More »వెలుగులోకి మరో భారీ కుంభకోణం..! అసలు నిజాలు ఇవే..!!
వెలుగులోకి మరో భారీ కుంభకోణం..! అసలు నిజాలు ఇవే..!! ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మోడీ సర్కార్ విడుదల చేసిన నిధుల్లోనూ భారీ కుంభకోణానికి పాల్పడింది. ఏకంగా స్వచ్ఛ భారత్ పథకానికి సంబంధించి మరుగుదొడ్ల నిర్మాణంలో రూ.998 కోట్ల నిధులను చంద్రబాబు సర్కార్ స్వాహా చేసింది. అయితే, స్వచ్ఛ భారత్ పథకం కింద ఏపీకి ఎన్ని నిధులు మంజూరయ్యాయి..? అందులో చంద్రబాబు సర్కార్ ఎన్ని నిధులను …
Read More »జగన్ కేసులపై ఐఏఎస్ అధికారి సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై గత ప్రభుత్వాలు కుట్రపూరితంగా పెట్టిన కేసులన్నీ త్వరలో క్లోజ్ కానున్నాయి. అంతేకాక, వైఎస్ జగన్ కడిగిన ముత్యంలా నిర్దోషిగా బయటపడనున్నారని ఐఏఎస్ అధికారి కే.చంద్రమౌళి అన్నారు. కాగా, ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం గురించి మీడియాతో ముచ్చటిస్తూ వైఎస్ జగన్పై ఆసక్తికర మాటలు మాట్లాడిన …
Read More »