అధికార టీడీపీ పార్టీలోని నేతల నుంచి సామాన్య కార్యకర్తల వరకు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారు. తమకు అడ్డొచ్చిన వారు మహిళలా, సామాన్యులా, చిన్న పిల్లలా, వృద్ధులా అన్నది వారికి అనవసరం, మా దందాలకు అడ్డొచ్చిన వారెవరైనా సరే.. అడ్డు తొలగేదాక దాడులు చేస్తూనే ఉంటామంటూ అనడం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల వంతైంది. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనల గురించి కోకొల్లలుగా చెప్పుకోవచ్చు. అయితే, నాడు బుజ్జగింపు మాటలతో రైతుల నుంచి రాజధాని …
Read More »దమ్ము, ధైర్యం లేని వ్యక్తి వైఎస్ జగన్..!!
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ దమ్ము, ధైర్యం లేని వ్యక్తి అని ఫిరాయింపు ఎమ్మెల్యే , ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. కాగా, ఇవాళ మంత్రి ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని, బెంగళూరులో, అలాగే లోటస్పాండ్లో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్లను ఆస్తుల్లో ప్రకటించుకునే దమ్ము, ధైర్యం …
Read More »మూడు పెళ్లిళ్లు చేసుకున్న నీవా.. రాష్ట్రాన్ని ఉద్దరించేది..??
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ స్ఫూర్తితో మూడు పెళ్లిళ్లు చేసుకున్న నీవా..!! రాష్ట్రాన్ని ఉద్దరించేది. అన్నదమ్ముళ్లు ఇద్దరూ కలిసి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. సరే. పార్టీ పెట్టారు ఒప్పుకుంటా..!! ఆ పార్టీలోకి సినిమా అభిమానులను రెచ్చగొట్టి మరీ లాక్కున్నారు. అంతటితో ఆగక, ప్రతీ మెగా అభిమాని నుంచి పార్టీ ఫండ్ అంటూ డబ్బులు వసూలు చేశారు. అలా ఒక్కో అభిమాని నుంచి వసూలు చేసిన నగదుతో కోట్లకుపైగా సొత్తును …
Read More »అద్దిరిపోయే కథ చెప్పిన తమ్మారెడ్డి..!!
అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉండే వారు. ప్రతీ రోజూ ఒకరి మొకాలు ఒకరు చూసుకునే వారు, కలుసుకునే వారు. అయితే, వారి మధ్యన ఉన్నట్టుండి ఒక రోజు ప్రేమ పుట్టింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరిద్దరి పెళ్లి సక్సెస్ అవుతుందో..? లేదో..? అన్న ఒక చిన్న అనుమానం వచ్చి పెళ్లి కూతురు తరుపున ఒక అమ్మాయిని పిలిపించి మాకు తోడుగా …
Read More »జగన్పై ప్రత్యేక హోదా సాధన కమిటీ ప్రశంసల వర్షం..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సాధారణ ఎన్నికలకు ముందు రెండు నాల్కుల ధోరణి అవలంభించి రాష్ట్ర విభజనకు కారకుడైన విషయం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం విధితమే. అంతేకాకుండా తమను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు .. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధిస్తామని …
Read More »మంత్రి కొల్లు రవీంద్ర రూ.800 కోట్లు అవినీతి భాగోతం బట్టబయలు..!!
కొండను తవ్విన కొద్దీ రాళ్లు బయటడ్డాయన్న చందాన ప్రస్తుత ఏపీ ప్రభుత్వంలోనూ అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు సర్కార్ నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల్లోనూ, రాజధాని అమరావతి నిర్మాణంలోనూ భారీ అవినీతి బట్టబయలైన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఇటీవల సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాన్ గుంటూరు కేంద్రంగా నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో మంత్రి నారా లోకేష్కు, ఆర్థిక నేరస్థుడు, టీటీడీ మాజీ సభ్యుడు …
Read More »2019కల్లా వైసీపీలో జగన్ తప్ప ఇంకెవరూ మిగలరు..!!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పూర్తిగా అధ్యాయనం చేసేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలు వారి వారి సమస్యలను ప్రభుత్వానికి చెప్పినా పరిష్కారం కావడం లేదని, మీరె ఎలాగైనా అధికారంలోకి వచ్చిన తరువాత తమ సమస్యలను పరిష్కరించాలంటూ జగన్మోహన్రెడ్డికి అర్జీల ద్వారా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు ప్రజలు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ను కూడా …
Read More »చాల్రా బాబోయ్..!!
కళ్లు తెరిపించారు బాబూ..!! ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్ – 2018 సీజన్లో అన్ని క్రికెట్జట్లు కలిపి 51 రోజులపాటు 60 మ్యాచ్లలో తలపడనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, షెడ్యూల్లు ఇప్పటికే ప్రకటించింది ఐపీఎల్ యాజమాన్యం. వివో నిర్వహణలో జరగనున్న ఐపీఎల్ – 2018కు తెలుగు రాష్ట్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా సినీ నటుడు ఎన్టీఆర్ ఎంపిక కావడంతో ప్రముఖ …
Read More »జగన్ పాదయాత్రకు హ్యాట్సాప్..!!
అక్కినేని కుటుంబం నుంచి సినీ ఇండస్ర్టీకి పరిచయమైన సుమంత్, తన దైన నటనతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అంతేకాకుండా, సత్యం, గోదావరి, మహానంది, ధన 51, మళ్లీ రావా వంటి విభిన్న కథలతో సినీ జనాలను అలరించాడు. అయితే, సుమంత్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం సుబ్రహ్మణ్య పురం. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో హీరో …
Read More »ఒక్కో నారాయణ కళాశాలలో పంపిణీకి సిద్ధంగా రూ.25 కోట్లు..!!
టార్గెట్ – 2019 ఎలెక్షన్స్, ఒక్కో నారాయణ కళాశాలలో పంపిణీకి సిద్ధంగా రూ.25 కోట్లు..!! అవును, 2014 ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి ఏపీలో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న చంద్రబాబు నాయుడు త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లోనూ అదే రీతిన గెలిచేందుకు పెద్ద కుట్రే పన్నుతున్నారు. అందులో భాగంగానే ఏపీ టీడీపీ ఆర్థిక మూలస్తంభమైన మంత్రి నారాయణకు చెందిన నారాయణ కళాశాలల్లో కోట్లకు కోట్లు నగదు సరఫరా అయింది. ఇలా …
Read More »