ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసేవన్నీ చుప్కే పాలిటలిక్సేనంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే, మంత్రి ఆది నారాయణరెడ్డి. కాగా, ఇవాళ మంత్రి ఆది నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. అసలు వైఎస్ జగన్ రాజకీయాలకు పనికి రారని, రాష్ట్రం అభివృద్ధిని కోరుకోకుండా.. రాష్ట్రం నాశనం అవ్వాలని కోరుకునే వ్యక్తుల్లో వైఎస్ జగన్ ముదు …
Read More »ప్రభాస్.. ది రియల్ హీరో..!!
సినీ ఇండస్ర్టీలో ఎందరు హీరోలు ఉన్నా.. అందులో కొందరే రీల్ లైఫ్లోనే కాకుండా, రియల్ లైఫ్లోనూ హీరోలనిపించుకుంటారు. వారి స్టార్ స్టేటస్ను పక్కనపెట్టి మరీ వారి కోసం వచ్చిన అభిమానులతో కలివిడిగా ఉంటారు. అలాంటి హీరోల కోవకు చెందిన వాడే మన యంగ్ రెబల్ స్టార్. బాహుబలి సినిమాతో అటు బాలీవుడ్నే కాకుండా హాలీవుడ్ను సైతం తన వైపుకు త ఇప్పుకున్నాడు హీరో ప్రభాస్. అటువంటి ప్రభాస్ ఇటీవల ఓ …
Read More »రాజేంద్ర ప్రసాద్పై నటుడు శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు..!!
తెలుగు సినీ ఇండస్ర్టీపై ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన మాటల వేడి ఇంకా చల్లారలేదు. చల్లారకపోగా, అంతకంతకు రగులుతూనే ఉంది. అయితే, తెలుగు సినిమా హీరోలు.. రీల్ లైఫ్లోనే హీరోలని, రియల్ లైఫ్ లో హీరోలు కాదని, హీరోయిన్లతో రూములలో కులకడం మాని, తమిళ సినీ ఇండస్ర్టీ హీరోల్లాగా రోడ్డు మీదకొచ్చి పోరాడాలంటూ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సినీ ఇండస్ర్టీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. …
Read More »పవన్ నైజం ఇంతే..! సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు..!!
అవును, జనసేన పార్టీ ఫ్యాన్ క్లబ్కు ఎక్కువ, తోక పార్టీకి తక్కువ. జనసేన పార్టీ పరిస్థితి కూడా ప్రజారాజ్యం పార్టీలానే తయారవుతుందని నేనెప్పుడో చెప్పాను. చివరకు నేను చెప్పిందే నిజమైంది. పార్టీ కోసం ప్రేమతో, జీవితాన్ని పణంగాపెట్టి శ్రమిస్తున్న కార్యకర్తలను పవన్ కల్యాణ్ గుర్తించకపోగా, డబ్బు ఇచ్చి మరీ పార్టీ టిక్కెట్ను ఆశించి జనసేనలో చేరిన ఓ వ్యక్తికి పవన్ కల్యాన్ ప్రాధాన్యత ఇవ్వడమేంటని నేను ప్రశ్నిస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు …
Read More »తిరిగి సొంత గూటికి మంత్రి అఖిలప్రియ.. కన్ఫాం చేసిన ఫోన్ కాల్..!!
తిరిగి సొంత గూటికి మంత్రి అఖిలప్రియ.. కన్ఫాం చేసిన ఫోన్ కాల్..!! అవును, ప్రస్తుత ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల ప్రియ తాను రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పార్టీ వైసీపీలోకి తిరిగి రానున్నారు. ఈ వార్తను ఇప్పుడు అటు టీడీపీ వర్గాలతోపాటు ఇటు వైసీపీ వర్గాలు కన్ఫాం చేశాయి. అయితే, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై పలు సందర్భాల్లో మంత్రి అఖిల ప్రియ తన అభిమానాన్ని చాటుకున్న విషయం …
Read More »సీబీఐ విచారణలో పచ్చి నిజాలు వెలుగులోకి..!!
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ అవినీతిపైనే ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. అంతేకాకుండా అనుభవజ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా సరే ప్రత్యేక హోదా సాదిస్తా, ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్రపంచాన్ని తలదన్నేలా రాజధానిని కడతా, 2019 ఎన్నికల్లోపూ ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటా, డ్వాక్రా రుణాలు, సన్న, చిన్నకారు రైతుల రుణాలు మాఫీ …
Read More »2019లో ప్రజలే జగన్ను రాష్ట్రం నుంచి వెలివేస్తారు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని 2019 ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రజలే వెలివేస్తారని వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. అత్యున్నత దేశమైన భారత్లో వైఎస్ జగన్ ఇప్పటికే సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టిన 13 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్నారన్నారు. 16 నెలలపాటు జైలు జీవితం గడిపి వచ్చిన అంతర్జాతీయ నేరస్తుడు వైఎస్ జగన్ అని, …
Read More »దటీజ్ జగన్..!!
దటీజ్ జగన్. వైఎస్ఆర్ సీపీ అభిమానులు కాలర్ వేసుకునే వార్త. అవును, ఇది, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునే వార్తే అవుతుంది. అందుకు కారణం జాతీయ స్థాయిలో సర్కులేషన్ ఉన్న ఓ ఆంగ్ల పత్రిక చేసిన సర్వేనే. అయితే, ఇంతకీ ఆ ఆంగ్ల పత్రిక ఏం చెబుతోంది..? వైసీపీ అభిమానులు ఎందుకు కాలర్ ఎగరేసుకునేలా ఉన్న …
Read More »దైవ సన్నిధిలో ఈ ఘటనలు దేనికి సంకేతం..??
నాడు గోదావరి పుష్కరాల్లో 35 మంది మృతి, నేడు ఒంటిమిట్టలో అట్టహాసంగా జరగాల్సిన రాములోరి కల్యాణంలో నలుగురు మృతి, దేనికి సంకేతం అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా ఎంతో ఆర్భాటంతో, అన్ని సౌకర్యాలు కల్పించామంటూ ప్రచారం చేసిన చంద్రబాబు సర్కార్ తీరా 35 మంది ప్రాణాలను బలిగొంది. ఇప్పుడు అదే సీన్ వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలోనూ చోటు చేసుకుంది. …
Read More »గజ దొంగలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్..!!
వైఎస్ జగన్ ఓ దొంగ, కాదు.. కాదు.. ఓ పెద్ద గజ దొంగ, అది కూడా కాదు.. గజదొంగలలకే జగన్ ఓ బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఏపీ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమ సంచలన అన్నారు. కాగా, శుక్రవారం మంత్రి దేనేని ఉమ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా సాధన …
Read More »