ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, గురువారం నాడు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అన్న వస్తున్నాడంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, ఆ మాటలు విన్న ఏపీ ప్రజలు అన్న కాదు.. అవినీతి …
Read More »శేఖర్రెడ్డి నోరు విప్పితే.. తండ్రి కొడుకులకు చిప్పకూడే..!!
శేఖర్రెడ్డి నోరు విప్పితే.. తండ్రి కొడుకులు జైలుకే..!! శేఖర్రెడ్డి, ఇతను టీటీడీ బోర్డు మాజీ సభ్యుడన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే, దేశ రాజకీయ నాయకులతోపాటు.. ఏసీబీ, ఈడీ అధికారులకు బాగా సుపరిచిత వ్యక్తి. ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న సమయంలో అయితే శేఖర్రెడ్డి పేరు మారు మోగిపోయింది. ఇంతకీ అంతలా శేఖర్రెడ్డి పేరు మారుమోగడానికి గల కారణమేంటి. అంత ఘనకార్యం ఏం చేశాడు అతను. అనుకుంటున్నారా..? …
Read More »”పవన్ కల్యాణ్ కొత్త కథ”కు స్ర్ర్కీన్ప్లే ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!!
జనసేన ఆవిర్భావ సభ షో హీరో, విలన్, కమెడియన్లు వీరే..!! అవును, ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే, జనసేన ఆవిర్భావ షో ఏంటి..? అందులో హీరో, విలన్, కమెడియన్ క్యారెక్టర్లు ఏంటి..? అన్న సందేహం మీకు రావచ్చు. అక్కడికే వస్తున్నా..!! అసలు విషయానికొస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినీ ఇండస్ర్టీ నుంచి రాజకీయాలవైపు వచ్చిన వ్యక్తి అన్న విషయం ప్రతీ ఒక్కరికి విధితమే. …
Read More »చంద్రబాబు తాజా భారీ కుంభకోణం ఆధారాలతో సహా వెలుగులోకి..!
ఏపీ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే విశాఖపట్నంలో గత సంవత్సరం జరిగిన భూ కుంభకోణాన్ని మరిచిపోకముందే చంద్రబాబు సర్కార్ కు సంబంధించి మరో తాజా భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ కుంభ కోణం కూడా విశాఖపట్నంలో జరగడం గమనార్హం. ఇలా ఎంతో విలువైన విశాఖ భూములను చంద్రబాబు తాను ముఖ్యమంత్రి పదవి దిగిపోయేలోగా కాజేయాలని కుట్రపన్నుతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, చంద్రబాబు తాజా …
Read More »పవన్ అన్న ఆ ఒక్క మాటతో.. కాపు ఓట్లన్నీ జగన్కే..!!
జనసేన అధినేత, పవన్ కల్యాణ్ అన్న ఆ ఒక్క మాటతో కాపు ఓటర్లందరూ వైఎస్ జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే, 2014 ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ అమలుకాని హామీలు ఇచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కేవలం రెండు శాతం ఓట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు జనసేన అధినేత, బీజేపీ పార్టీలతో కలిసి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో డబ్బు నోట్ల కట్టలను వరదలా పారించి మరీ …
Read More »”వైసీపీలోకి సీఎం స్థాయినేత”.. డేట్ ఫిక్స్..!!
వైసీపీలోకి సీఎం స్థాయినేత.. డేట్ ఫిక్స్..!! అవును, ఏపీ బీజేపీ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు చురుగ్గా పాల్గొన్న ఆ నేత ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రైల్వేజోన్ విషయంలో ప్రధాని మోడీ, చంద్రబాబు …
Read More »”జగన్తో ఏకీభవించిన పవన్ కల్యాణ్”..!!
చంద్రబాబు విషయంలో.. జగన్తో ఏకీభవించిన పవన్ కల్యాణ్..!! ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో లక్ష కోట్లరూపాయలకు పైగా పాల్పడ్డారు. ఓటుకు నోటు కేసుతో హైదరాబాద్ను విడిచి అమరావతికి మకాం మార్చిన చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని లక్ష ఎకరాల భూమిని తన బినామీల పేరుతో రిజిస్ర్టేషన్ చేయించాడు. రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొని చంద్రబాబు బినామీలైన టీడీపీ నేతల …
Read More »2019లో జగనే సీఎం.. లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన లగడపాటి రాజగోపాల్ 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదాణను చూసి అటు రాజకీయ నాయకులతోపాటు ఇటు సినీ నటులు కూడా జగన్పై వారికున్న అభిమానాన్ని చాటుకుంటున్న విషయం …
Read More »పవన్ కల్యాణ్..! పడుకుంటేనే అవకాశం ఇచ్చే రకం..!!
తెలుగు ఇండస్ర్టీలో స్టార్ హీరోల నుంచి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మొదలుకొని చిన్న, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులతో పడుకుంటేనే హీరోయిన్గా అవకాశం ఇస్తారంలూ సంచలన వ్యాఖ్యలు చేసింది సినీనటి శ్రీరెడ్డి. కాగా, మంగళవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ తో సహా తెలుగు స్టార్ హీరోలుపై, వారి వారసత్వాలపై సంచలన కామెంట్లు చేసింది. అయితే, ఇటీవల కాలంలో హాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్లలో వినపడుతున్న …
Read More »జగన్కు ఏమైంది..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆరు జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని.. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ప్రజల మస్యలను తెలుసుకుంటూ.. వాటికి పరిష్కార మార్గాలను కనుగొంటూ వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే, ఇప్పటికే వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, …
Read More »