రాష్ట్ర విభజనతో ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులు ఇతర పార్టీల్లో చేరారు కూడాను. ఆ విషయం అటుంచితే.. ఇటీవల కాలంలో బీజేపీ నేతలు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియక అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ …
Read More »2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రీపోల్ సర్వే : టీడీపీ..? వైసీపీ..? కాంగ్రెస్..? జనసేన..?
2019లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రీపోల్ సర్వేలో పలు ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే, ఏపీలో అధికారపార్టీ టీడీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్తో సహా కాంగ్రెస్, జనసేన పార్టీలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ నాలుగు పార్టీల్లో ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్యనే హోరా హోరీ పోరు సాగనుంది. see also : నంద్యాలలో న్యాయదేవతను చెప్పు కాలితో …
Read More »2019లో గెలుపు టీడీపీదే.. కన్ఫాం చేసిన జలీల్ ఖాన్..!!
2019లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు తధ్యమని స్పష్టం చేశారు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్. కాగా, ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిలో అసలు నాయకత్వ లక్షణాలే కనిపించడం లేదన్నారు. రాజకీయ పార్టీ అనేది నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వం మీద …
Read More »పవన్కు తిట్లు.. మహేష్కు ప్రశంసలు..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పరువును మహేష్ నడిబజారుకీడ్చాడు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనమీద ఉన్న కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వం బీజేపీతో కుమ్మక్కై ఏపీకి దక్కాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి మరీ ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రం ఏపీ విభజన నాటి నుంచి నేటి వరకు ఏపీకి …
Read More »ప్రత్యేక హోదా బ్రాండ్ అంబాసిడర్..??
ప్రత్యేక హోదా బ్రాండ్ అంబాసిడర్..?, ఇప్పుడిదే ప్రశ్నకు సోషల్ మీడియాలో నెటిజన్లు పలు విధాలగా సమాధానం చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రత్యేక హోదాకు సంబంధించి పలు విధాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే, 2014 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరి పనితీరును పరిశీలిస్తే.. see also : అక్రమాస్తుల కేసులో జగన్కి.. తడిసిపోద్ది..!! ఏపీ …
Read More »అక్రమాస్తుల కేసులో జగన్కి.. తడిసిపోద్ది..!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలన హయాంలో నేటి ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డాడని, ఆ క్రమంలోనే ఈడీ, సీబీఐ శాఖలు వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తులపై వందల కొంద్దీ కేసులు పెట్టాయని, ఆ కేసుల్లో వైఎస్ జగన్కు తడిసిపోవడం ఖాయమంటూ ఎద్దేవ చేశారు ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. క్విడ్ ప్రోక్రో పద్ధతిలో కేసుల …
Read More »చంద్రబాబు రూ.లక్షలకోట్ల అవినీతిని ఏకి పారేసిన హీరో శివాజీ..!!
రాష్ట్ర విభజన జరిగిన మొదటి సంవత్సరంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్కు లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మోడీ సర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెపుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. నాడు అమిత్షా లక్షా 50వేల కోట్ల రూపాయలను ఏపీ అభివృద్ధికి ఇచ్చామని చెప్తుంటే ఎందుకు ప్రశ్నించలేదు. ఆ లక్షా 50 …
Read More »పోలవరం గురించి సంచలన నిజం చెప్పిన జగన్..!!
పోలవరం గురించి సంచలన నిజం చెప్పిన జగన్..!! అవును, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరం ప్రాజెక్టు గురించి సంచలన విషయం చెప్పారు. కాగా, శనివారం జరిగిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్ అవినీతిపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన చంద్రబాబు సర్కార్ ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను నట్టేట ముంచాయన్నారు. అసలు పోలవరం ప్రాజెక్టును …
Read More »పట్టుకోకూడని చోట చేతిని తగిలించాడు..! ఆపై ఏం జరిగిందంటే..!!
పట్టుకోకూడని చోట చేతిని తగిలించాడు..! ఆపై..!! దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా కానీ.. మహిళలకు భద్రత లభించడం లేదు. ఇందుకు నిదర్శనంగా మరో ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఓ మహిళతో దురుసుగా వ్యవహరించాడు. అంతటితో ఆగక తన చేతిని రెండు సార్లు పట్టుకోకూడని చోట తగిలించాడు. ఇలా రెచ్చిపోవడంతో చివరకు ఊసలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటు …
Read More »రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటూ.. చ్ఛిచ్ఛీ..!!
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాగా, ఇ టీవల హోమంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జగన్ల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఆ విషయం త్వరలో తేటతెల్లం కాబోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోనేమో వైఎస్ జగన్మోహన్రెడ్డి బీజేపీని ఒక్క మాట కూడా విమర్శించకపోవడం శోచనీయమన్నారు. అలాగే, బీజేపీ నేతలు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించడం …
Read More »