పవన్ కంటే ఆంధ్రా పప్పే బెటర్..! అందరి ముందే పరువు తీసుకున్నాడు..!! ఎందులో తెలుసా..?? అవును, పవన్ కంటే ఆంధ్రా పప్పే బెటర్. అయితే, సోమవారం సాయంత్రం జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ నిర్వహించిన మీడియా సమావేశం వీడియో చూసిన వారంతా అంటున్న మాట ఇది. పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడుతూ.. లాస్ట్ బడ్జెట్ సెషన్స్ ఇదే, ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగిందా..? జరిగింది. తరువాత …
Read More »మెగా, నందమూరి హీరోల పరువు తీసింది..!!
టాలీవుడ్ టాప్ హీరోయిన్గానే కాకుండా.. హీరోయిన్ ఒరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది అనుష్కశెట్టి. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ హీరోలతో ఓ ఆట ఆడేసుకుంటుంది. అయితే, ఇటీవల కాలంలో స్టార్ హీరోలు నటించిన చిత్రాలు సైతం బాక్సాఫీస్ ముందు బోల్తా కొడుతున్న సమయంలో అనుష్క మాత్రం అందుకు భిన్నంగా తన చిత్రాలతో హిట్ కొడుతూ స్టార్ హీరోలకు దిమ్మ తిరిగేలా షాక్లు మీద …
Read More »పవన్ కల్యాణా..? చ్ఛిచ్ఛీ..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిల మధ్యన విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న తొలిప్రేమ చిత్ర బృందాన్ని అభినందించే కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి విలేకర్లు పవన్ పేరు ఎత్తగానే.. ఆ వెంటనే చిరంజీవి కార్యక్రమాన్ని హడావుడిగా ముగించేసిన సంగతి విధితమే. ఇదిలా ఉండగా.. పవన్, చిరంజీవిల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడింది. అయితే, ఈ సారి రామ్చరణ్ వంతైంది. ఇక అసలు …
Read More »JFC.. ఓ జఫ్ఫాగాడి కమిటీ.. పవన్ కల్యాణ్ను ఏకి పారేశాడు..!!
JFC.. ఓ జఫ్ఫాగాడి కమిటీ అంటూ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ను సినీ క్రిటిక్ మహేష్ కత్తి ఏకి పారేశారు. జేఎఫ్సీ కమిటీనా లేక జప్ఫాగాడి కమిటీనా..? స్కాముల్లో ఉన్న ఐ.ఏ.ఎస్ లు, ఐ.ఆర్.ఎస్ అధికారులు పవన్ ఏర్పాటు చేసిన జేఎఫ్సీలో మెంబర్లుగా ఉన్నారని విమర్శించారు. జేఎఫ్సీలో ఓక్స్ వాగాన్ స్కామ్ లో భాగస్వామికి ఎలా చోటిస్తారని కత్తి మహేష్ ప్రశ్నించాడు. లెక్కలు పత్రాలు కాదు. ప్రత్యేకహోదా …
Read More »నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. నేడు వైఎస్ జగన్ – చలసాని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!
ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్లలో నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ …
Read More »ఎల్లో బ్యాచ్కు మరో దిమ్మతిరిగే షాక్..!! ”ఫుల్ జోష్లో వైసీపీ శ్రేణులు”
ఎల్లో బ్యాచ్కు మరో దిమ్మతిరిగే షాక్..!! అదేంటీ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ గ్రాఫ్ నాలుగో స్థానానికి పడిపోయింది. అదేంటి అధికారంలో ఉన్న టీడీపీ గ్రాఫ్ నాలుగో స్థానానికి పడిపోవడమేంటని అనుకుంటున్నారా..? అవును మీరు చదివింది నిజమే. మీరు చదివినట్టే ఏపీలో టీడీపీ గ్రాఫ్ నాలుగో స్థానానికి పడిపోయింది. దీనికి కారణం కూడా లేకపోలేదు మరి. ఇటీవల జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. అలాగే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »తక్కువగా అంచనా వేయొద్దు.. ”గోడలు దూకడం నాకు అలవాటే”..!!
అటు కోలీవుడ్తోపాటు ఇటు టాలీవుడ్లో నటి హేమ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అంతలా తన నటనతో ప్రేక్షకులను సంపాదించుకుంది నటి హేమ. నటన విషయానికొస్తే ఆమెకు ఆమే సాటి. అక్క పాత్ర అయినా, తల్లిపాత్ర అయినా, వదిన పాత్ర అయినా, ట్రాజెడీ అయినా, కామెడీ అయినా హేమ నటన ఎందులోనూ తీసిపోలేనిది. అయితే, నటి హేమ 1989లో భలే దొంగలు చిత్రంతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన విషయం …
Read More »కేసుల నుంచి బయటపడటమే వైఎస్ జగన్ లక్ష్యం..!!
క్విడ్ ప్రోక్రో పద్ధతిలో కేసుల నుంచి బయటపడటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లక్ష్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, ఇవాళ కింజరపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ నాలు గేళ్లుగా కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదన్నారు. ఎంపీలతో రాజీనామా చేయిస్తానని వైఎస్ జగన్ ప్రగ ల్భాలు పలుకుతున్నారన్నారు. see also : నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. …
Read More »”దారుణంగా ఓటుకు నోటు బాబు పరిస్థితి”..! మరీ ఇంతలానా..!!
2014 ఎన్నికల్లో అనుభవం ఉన్న నాయకుడినంటూ బూటకపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజటను నట్టేట ముంచిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. అయితే, రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రజలు మరిన్ని కష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మిన ప్రజలు టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు. అయితే, చంద్రబాబు అధికారం చేపట్టాక తాను మేనిఫెస్టోలో పెట్టిన హామీలను …
Read More »మరోసారి బయటపడ్డ మోగా బ్రదర్స్ మనస్పర్ధలు..!!
వరుణ్ తేజ్, రాశీఖన్నాజంటగా నటించిన తొలి ప్రేమ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతూ.. మంచి వసూళ్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తొలిప్రేమ చిత్ర బృందాన్ని అభినందించారు. అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, రాశీఖన్నాల నటన చాలా బాగుందని, వరుణ్తేజ్ నాగబాబుకు మంచి గిఫ్ట్ ఇచ్చాడని ప్రశంసించాడు. see also : జూనియర్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్ …
Read More »