దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాలక కోరిక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆ ప్రాజెక్టు పనులు ముందుకు కదిలిన దాఖలాలు లేవు. ఈ నేపత్యంలో 2014 ఎన్నికల్లో బూటకపు హామీలతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడుతోంది. ఇందుకు నిదర్శనం పోలవరం తహశీల్దారును బదిలీ చేయడమే. …
Read More »ఆసియా స్టాక్ మార్కెట్లో ”వాల్ స్ట్రీట్” హవా..!!
ఆసియా స్టాక్ మార్కెట్లో బడా వ్యాపార సంస్థ వాల్ స్ర్టీట్ మంచి పురోగతిని సాధించింది. కాగా, ఆసియా స్టాక్ మార్కెట్లో వాల్ స్ర్టీట్ 30 షేర్ల బేరోమీటర్ వద్ద 172.96 (0.50శాతం) పాయింట్లు పెరిగి 34,473.43 పాయింట్లు వద్ద ముగిసింది. మరోవైపు రియాల్టీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్, చమురు, గ్యాస్ వ్యాపార సంస్థల షేర్లు 1.65 శాతం పెరిగాయి. భారతి ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, అదానీ పోర్ట్స్, విప్రో, ఆర్ఐఎల్, డాక్టర్ …
Read More »దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న వైఎస్ జగన్ నిర్ణయం..!!
విలువు, విశ్వసనీయతకు మారుపేరు, మాట ఇస్తే మడమతిప్పని నైజం. ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా వెళతామని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నట్టుగానే తన కార్యాచరణను ప్రకటించారు. తమ పార్టీ ఎంపీల చేత రాజీనామాలు చేయించేందుకు సిద్ధమయ్యారు. అందుకు తేదీని కూడా ఖరారు చేశారు వైఎస్ జగన్. అయితే, ఎంపీల రాజీనామా విషయంపై గతంలోనే స్పష్టమైన వైఖరిని ప్రకటించారు వైఎస్ జగన్. మూడు సంవత్సరాల పాలన …
Read More »ప్రజా సంకల్ప యాత్రలో ఈ అవ్వ నడక చూస్తే జగన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ తన పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్రెడ్డి వెంటే మేము …
Read More »పప్పు అని టైప్ చేయకుండానే ప్రత్యక్షమవుతున్నారు..! ఎలా..? ఎక్కడంటే..!!
అవును, మీరు చదివింది నిజమే. ఇంటర్నెట్లో పప్పు అని టైప్ చేస్తే ఓ ఇద్దరు రాజకీయ నాయకుల ఫోటోలు ప్రత్యక్షమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరిలో ఒకరు తండ్రి అండతో మంత్రి పదవి అనుభవిస్తుండగా.. మరొకరు ప్రధానమంత్రి సీటు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారునుకోండి.. అది వేరే విషయం..!! ఇప్పుడు వీరిద్దరిని ఓ ప్రముఖ ఛానెల్లో ప్రసారమవుతున్న ఓ ప్రోగ్రామ్ లో పాటిస్పేట్ చేసే కమెడియన్లు విచ్చల విడిగా …
Read More »వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు
వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు. అవును, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఫైరయ్యారు. గాయత్రి చిత్రం ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు మోహన్బాబు చంద్రబాబును ఇన్డైరెక్ట్గా ఏకి పారేశారు. see also : కన్నతల్లి లాంటి పార్టీను మోసం చేస్తారా అని ఎదురుతిరిగిన మహిళలు.. అయితే, ముక్కు సూటి తనానికి మంచు మోహన్బాబు మారుపేరన్న విషయం అందరికీ తెలిసిందే. …
Read More »ఏపీలో అసలు.. ప్రతిపక్షమే లేదు :మంత్రి సోమిరెడ్డి
కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడిగే దమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కి ఉందా..? అని ప్రశ్నించారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి. కాగా, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. ఏపీ అభివృద్ధికి వైసీపీ అడ్డంకిగా మారిందన్నారు. వైసీపీని ఏపీ నుంచి తరిమి తరిమి కొట్టాలన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని, విభజన హామీలపై …
Read More »‘జీరో’కు పడిపోయిన టీడీపీ గ్రాఫ్..! తాజా సర్వేలో ఒక్క సీటునూ గెలవని వైనం..!!
ఏపీలో తాజా రాజకీయా పరిణామాల దృష్ట్యా టీడీపీ గ్రాఫ్ జీరోకు పడిపోయిందా..? 2019లో టీడీపీ అధికారంలోకి రావడం కష్టమేనా..? ఇప్పటి వరకు ధీమాగా ఉన్న టీడీపీ ఒక్కసారిగా చతికలబడిందా..? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు. వీటికి తోడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా సర్వే కూడా ఇందుకు వంత పాడింది. అయితే, సర్వేలో చేయించి మంత్రులకు ర్యాంకులు ఇస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ …
Read More »”జగన్కు అన్ని కేసుల్లో క్లీన్ చిట్”.. ”లాజిక్ ఇదే” :సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే గత అధికార పార్టీలు, ఎల్లో గ్యాంగ్ పెట్టిన కేసుల నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్లీన్ చిట్తో బయటకు వస్తారని చెప్పారు. అయితే, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రతో ఏపీ వ్యాప్తంగా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. …
Read More »నాడు వైఎస్ఆర్.. నేడు వైఎస్ జగన్ – 2019లో హిస్టరీ రిపీట్..!! ”ఇది ఫిక్స్”
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తిచేసుకునే దిశగా దూసుకెళ్తోంది. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, …
Read More »