ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు జల్సాలో తనతో నటించిన పార్వతీ మెల్టన్, అలాగే పూనమ్ కౌర్లకు మధ్య ఎఫైర్ ఉందంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియా కోడై కూసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, మరో వైపు కత్తి మహేష్ కూడా పవన్ కల్యాణ్ పార్వతీ మెల్టన్, పూనమ్కౌర్తోనే కాదని, మరో ఐదారుగురుతోనూ ఎఫైర్ ఉందని చెప్పిన …
Read More »పవన్ కల్యాణ్కు అంత సీన్ లేదు..! సంచలన వ్యాఖ్యలు చేసిన ముద్రగడ..!!
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ స్థాపించిన తొలి నుంచి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన పవన్ కల్యాణ్ ఏర్పాటు చేయనున్న జేఏసీ ( జాయింట్ యాక్షన్ కమిషన్ )తో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఒరిగేదేమీ ఉండదన్నారు. జేఏసీతో ప్రత్యేక హోద అసలే రాదన్నారు. ఈ సందర్భంగానే ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లపై కూడా మీడియాతో మాట్లాడారు. see …
Read More »”నాయకుడికి”.. ”నట నాయకుడికి” తేడా ఇదేనేమో..!!
నాయకుడికి.. నట నాయకుడికి తేడా ఇదేనేమో..!! అవును, ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. అయితే, ఓ సారి వెండితెరస్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్దిల వివరాలపై ఓ చూపు చూద్దాం. see also : ఛీ..హీరో రాజశేఖర్ పరువు తీశాడు..!! వివరాల్లోకెళ్తే..!! జనవరి 20, ఈ డేట్ రాజకీయ నాయకులతోపాటు, పవన్ కల్యాణ్ …
Read More »మోడీకి దగ్గరయ్యేందుకు వైఎస్ జగన్ అందరి కాళ్లపై పడుతున్నాడు..!!
తన స్వార్ధం కోసం ఒక స్పష్టత లేని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజలను మోసం చేసేందుకు, అదే విధంగా ప్రత్యేక హోదా పేరిట తన హోదాను నిబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హతే లేదని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మాట తప్పను.. మడమ తిప్పను అన్న జగన్ మోహన్రెడ్డి పార్టీ వాళ్లు రాజీనామాలు చేసి ఉంటే ప్రజలు …
Read More »నాపేరు సూర్యకు కోట్లలో నష్టం..!! ఎలా అంటే.??
అవును, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న నాపేరు సూర్య చిత్రానికి భారీ నష్టమే భారీ నష్టం వచ్చింది. అయితే, సినీ పరిశ్రమలో ఎప్పుడు.. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. తొందర పడకూడదు.. నిదానంగా ఆలోచించాలి. ఏ మాత్రం కుడిఎడమైనా కోట్లలో నష్టపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్యకూ వచ్చింది. ఇంతకీ అల్లు అర్జున్ చిత్రం అంతలా నష్టపోవల్సిన పరిస్థితి ఏమొచ్చింది …
Read More »వైఎస్ జగన్ స్ఫూర్తితోనే.. ”భరత్ అనే నేను”
శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొరటాల శివ, సూపర్ స్టార్ మహేష్బాబు కాంబోలో వస్తున్న చిత్రం భరత్ అనే నేను. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం కథ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉంటుందన్న వార్త ఇప్పుడు షోల్ మీడియాలో హాట్టాపిక్ అయింది. అయితే, మహేష్బాబు బాబాయ్ ఆదిశేషగిరిరావు వైసీపీ లీడర్గా ఉన్న …
Read More »వైసీపీలోకి మోహన్ బాబు..! కన్ఫాం చేసిన ”గాయత్రి”..!!
వైసీపీలోకి మోహన్ బాబు..! కన్ఫాం చేసిన గాయత్రి మూవీ..!! తెలుగు సినీ ఇండస్ర్టీ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్బాబు వైసీపీలో చేరనున్నారా..? మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్గా చక్రం తిప్పుతారా..? ఇప్పటి వరకు మోహన్బాబు రాజకీయ రీ ఎంట్రీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లేనా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తోంది గాయత్రి మూవీ. అయితే, నటుడు మోహన్బాబు, విష్ణు కాంబోలో తెరకెక్కిన చిత్రం గాయత్రి శుక్రవారం విడుదలైన …
Read More »అద్భుతం..! అచ్చం వైఎస్ఆర్లానే..!! : మంచు మోహన్బాబు
సినీ నటుడు మంచు మోహన్బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా చంద్రబాబు నాకు మిత్రుడు కాదు.. అంతకు మించిన బంధువూ కాదు. మేం ఇకపై కలవము కూడాను. అంటూ మంచు మోహన్బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. see also : ఎంపీ టీజీ వెంకటేశ్ బండారం మొత్తాన్ని రాష్ట్రపతికి పక్క ఆధారాలతో ….వైసీపీ ఎంపీ వియసాయిరెడ్డి అయితే, ఇటీవల …
Read More »ఛీ..హీరో రాజశేఖర్ పరువు తీశాడు..!!
అవును, హీరో రాజశేఖర్ పరువు తీశాడు. అంతేకాదు. సాయికుమార్ వెంటలేనిదే రాజశేఖర్ నోరు మెదపలేరు అంటూ ఆ సీనియర్ హీరోలిద్దరినీ టార్గెట్ చేస్తూ కమెడియన్ హైపర్ ఆది రెచ్చిపోయాడు. అయితే, తెలుగు బుల్లితెర హాట్ కామెడీ షో జబర్ధస్త్ ప్రోగ్రాంలో హైపర్ ఆది వేసే పంచ్లు హద్దులు దాటుతున్నాయి. ఇప్పటికే ఆది వేసే పంచ్లు పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్ళాయి. అయినా తీరు మార్చుకోని ఆది.. ఈసారి జబర్ధస్త్ షో …
Read More »అమెరికా సర్వే సంస్థ ఫలితాలు : టీడీపీ..? వైసీపీ..? జనసేన..? కాంగ్రెస్..?
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలనుబట్టి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఇటీవల ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను బట్టి చూస్తే మోడీ సర్కార్ ముందస్తు ఎన్నిలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ మోడీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఏ ఏ రాష్ట్రంలో ఎవరెవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న …
Read More »