వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సమస్యలను మరింత దగ్గరగా తెలుసుకోవడమే కాకుండా.. వాటికి పరిష్కార మార్గాలను, ప్రనాళికలను రచించేందుకు చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్ర టీడీపీకి అంతిమ యాత్ర కాబోతుందా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు కారణాలను కూడా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకకులు. ఒకసారి రాజకీయ విశ్లేషకులు చెప్పిన కారణాలను పరిశీలిస్తే.. ప్రస్తుతం ఏపీలో పాలనను కొనసాగిస్తున్న చంద్రబాబు సర్కార్ ప్రజల్లో …
Read More »జగన్ సీఎం కావడానికి ఇదే ఉదాహరణ..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర రికార్డును సృష్టించింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో వైఎస్ జగన్ వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. అయితే, ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లు చేరుకున్న తరుణంలో సైదాపురంలో వైఎస్ఆర్ శ్రేణులు 25 అడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థూపాన్ని ఏర్పాటు చేశారు. మరో పక్క ప్రపంచ వ్యాప్తంగా ఉన్న …
Read More »‘అది జనసేన కాదు’..!! – కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు
జనసేన అదినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ యాత్రలు చేస్తూ ముమ్మరంగా పర్యటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ను ఉద్దేశించి కత్తి మహేష్ చేసిన ట్వీట్లు కొన్ని సోసల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అయితే, కత్తి మహేష్ తన ట్విట్టర్లో తంత్రంలేని సేన, యుద్ధంలేని సైన్యం, సమస్య ఇంకా సమసిపోలేదు, ఇప్పటికీ ఆలస్యం కాలేదు, ఏదో …
Read More »వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి.. వైఎస్ఆర్ చివరి మాటలు ఇవే..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి గురించి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పలికిన మాటలు ఇవే..! నా కుమారుడు జగన్మోహన్రెడ్డి. ఈ ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు. యువకుడు.. ఉత్సవాహవంతుడు. మీ అందరిలో ఒక్కటిగా.. అన్నగా.. తమ్ముడిగా.. మీకు అండగా నిలబడి ఉంటాడు. మీ ఆదరణ కోరుతున్నాడు. ఆశీర్వదించమని కోరుతున్నాడు. యువకుడు, మీ అందరికి సేవ చేయాలని ఉత్సాహంతో ఉన్నాడు. ఆశీర్వదించండి, ఈ ప్రాంతానికి …
Read More »చంద్రబాబుకు మంత్రి పదవి..వైఎస్ రాజశేఖర్రెడ్డి పాత్ర..!!
చంద్రబాబుకు మంత్రి పదవి.. వైఎస్ రాజశేఖర్రెడ్డి పాత్ర.!!.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పారు. రాజశేఖర్రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంతో సయోధ్యతో, కలిసిమెలిసి ఉండేవారని, తరువాత కాలంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత రాజశేఖర్రెడ్డిని …
Read More »మోకాళ్లపై నడిచినా.. జగన్ సీఎం కాలేడు..!!
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేస్తున్న పాదయాత్రపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ.. వై ఎస్ జగన్ కాళ్లతో కాదు కదా..! మోకాళ్లపై నడిచినా కూడా ఈ జన్మలో సీఎం కాలేడని, టీడీపీపై ఆరోపణలు తప్ప జగన్కు వేరే పని లేదన్నారు. తమ ప్రభుత్వంలో 250 జనాభా …
Read More »భార్య శరీరాన్ని ముక్కలుగా చేసి.. కుక్కర్ లో ఉడికించి..!!
భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించాడో భర్త. ఈ సంఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. కాగా, సీసర్ లోపేష్, ముగ్దలీనా భార్యా భర్తలు. రెండేళ్ల క్రితం పెళ్లిచేసుకున్న వీరు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇంతలో వీరిద్దరి మధ్య పొసగకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సీసర్ లోపేష్ ఇద్దరు పిల్లల్ని తన వద్దే ఉంచుకున్నాడు. ఒక రోజు సాయంత్రం వేళ ముగ్దలీనా పిల్లలను చూసేందుకు సీసర్ లోపేష్ …
Read More »మియా మాల్కోవా గురించి మీకు తెలియని విషయాలు..!!
రాంగోపాల్ వర్మ సెన్షేషనల్ షార్ట్ ఫిల్మ్ గాడ్ సెక్స్ ట్రూత్తో యూత్లో విపరీతమైన పబ్లిసిటీ తెచ్చుకుంది పోర్న్ స్టార్ మియా మాల్కోవా. అసలు ఈమె ఎవరు.. ఎక్కడ్నుంచి వచ్చింది వంటి విషయాలను తెలుసుకుందాం. మియా మాల్కోవాకు అమెరికాలో బాగా పాపులారిటీ ఉంది. అదేంటి అనుకుంటున్నారా..? అవును మరీ పోర్న్ అనేది అమెరికాలో లీగల్.. మన దేశంలో ఇల్లీగల్ అందుకే మియా మాల్కోవా అమెరికాలో బాగా పాపులర్ అయింది. అంతేగాకుండా.. మియా …
Read More »జగనే సీఎం… తేల్చి చెప్పిన ఆర్ఎస్ఎస్..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎదురుగాలి వీస్తోంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో.. టీడీపీ మిత్రపక్షం బీజేపీ పుట్టినిల్లు ఆర్ఎస్ఎస్ తేల్చేసింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని బాబు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని, ఇప్పటికే చంద్రబాబు నాయుడు అంటే డబ్బా రాయుడన్న కామెంట్లు ప్రజల్లో వినిపిస్తున్నాయని ఆ సర్వేలో తేలింది. అయితే, దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ మిత్రపక్షాలు 2019 అధికారంలోకి వస్తాయా..? …
Read More »ఈ ముగ్గురిలో జన నేత ఎవరు?
నిజమైన నాయకుడు అంటే జనం నుంచి పుట్టేవాడు.. వర్గాలు, కులాలు, గ్రూపులు, రాజకీయాలు.. ఇవన్నీ కలిమిలేముల తారతమ్యం నుంచి పుట్టుకొచ్చినవే. ఉన్నోడు లేనోళ్లను దోచుకోవడం, లేనోడు కడుపుమండి తిరుగుబాటు చేయడం ఆ తిరుగుబాటు గ్రూపులే రాజకీయ పార్టీలుగా రూపాంతరం చెందడం. కేంద్ర పాలకల ముందు మోకరిళ్లాల్సిన స్థితిలో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. బాధిత, పీడిత, బడుగు బలహీన వర్గాల కడుపు …
Read More »