అవును, మీరు చదివింది నిజమే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలా బతికిపోయాడట… లేకుంటేనా.. అంటూ ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ మహిళ ఎందుకు అలా అంది..? అలా అనడానికి ఆ మహిళకు జరిగిన అన్యాయమేంటి..? అనేగా మీ సందేహం. ఇక అసలు విషయానికొస్తే.. గురువారం జరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఓ మహిళ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగింది. …
Read More »ఆ బాబా.. మమ్మల్ని రేప్ చేశాడు..!!
అమాయక భక్తులను టార్గెట్ చేస్తూ కామాంధ బాబాలు పేట్రేగిపోతున్నారు. అందులోను మహిళా భక్తులపై మరింత ప్రేమ చూపుతున్నట్లు నటిస్తూ.. వారి కామ కలాపాలను తీర్చుకుంటున్నారు. ఇటువంటి సంఘటనలో కొత్తేమి కాకపోయినా.. రోజుకొకటి వెలుగులోకి రావడం గమనార్హం. అయితే, గత సంవత్సరం డేరా బాబా రాస లీలలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అలాగే, ఈ సంవత్సరం ప్రారంభంలో తెలుగు రాష్ట్రాల్లో గజల్ శ్రీనివాస్ కామ కలాపాలు సంచలనం …
Read More »చంద్రబాబూ.. షేమ్ షేమ్..!!
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏదో యజ్ఞం చేస్తుంటే తామేదో ఆ యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు యత్నిస్తున్నట్లు, చంద్రబాబు మమ్మల్ని రక్షసుడి టైప్లో చూస్తున్నారని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. చంద్రబాబు తనకు శత్రువు అనుకుంటే పర్వాలేదు. ఈ రాష్ట్రానికే శత్రువు అనుకుంటే పొరపాటే నంటూ చంద్రబాబుకు సూచించారు ఉండవల్లి …
Read More »40 ఏళ్ల అనుభవానికి చుక్కలు చూపిస్తున్న వైఎస్ జగన్..!!
అవును.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు 40 ఏళ్ల అనుభవం చిన్నబోయింది. ప్రజల సంక్షేమానికి కావాల్సింది సీనియారిటీ వల్ల వచ్చిన కుఠిల రాజకీయాలు కాదని నిరూపిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి షాక్ ఇచ్చారు. అదీ కూడా నారావారిపల్లిలోనే కావడం గమనార్హం. ఇక అసలు విషయానికొస్తే.. ఏ చిన్న పనిచేయాలన్నా.. డాష్ బోర్డుల మీద ఆధారపడే చంద్రబాబు ఇప్పుడు ఇళ్లచుట్టూ తిరిగే పనిలో పడ్డాడు. ఇంతకీ చంద్రబాబుకు …
Read More »చంద్రబాబు.. ఇంటి అద్దె కూడా కట్టలేదట..!!
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన 102వ చిత్రం జై సింహా ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే, అందులో భాగంగా సంక్రాంతి పండుగ రోజున జై సింహా చిత్ర యూనిట్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా సినీ హీరో బాలకృష్ణ మాట్టాడుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండుగ గురించి మీ …
Read More »లవర్తో ఎంజాయ్మెంట్ కోసం.. ఏం చేసిందంటే..!!
ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల కోసం భర్తలను కడతేర్చే సంఘటనలు కోకొల్లలుగా చోటు చేసుకుంటున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే తొమ్మిదికి పైగా అక్రమ సంబంధాల కోసం భార్యలు భర్తలను కడతేర్చేందుకు కూడా వెనుకాడని పరిస్థితి. ఈ తొమ్మిది ఘటనలు కూడా కేవలం వెలుగు చూసినవే. వెలుగు చూడని ఘటనలు, కుటుంబ పెద్దల సమక్షంలో రాజీ కుదిరిన సంఘటనలు మరెన్నో. అయితే, వెలుగు చూసిన తొమ్మిది ఘటనల్లో నాగర్కర్నూల్కు చెందిన …
Read More »మద్యం మత్తులో జలీల్ఖాన్ కొడుకు కారుతో ఢీ..!!
మద్యం మత్తులో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కొడుకు కారుతో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, బాధితులు, పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. వియవాడ పిన్నమనేని పాలిక్లీనిక్ రోడ్డు సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన ఏపీ09సీఈ5567 నెంబర్గల కారు ఎదురుగా వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ ప్రైవేట్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ ఘటన అనంతరం కారులో …
Read More »చంద్రబాబు సర్కార్కు ప్రధాని ఆఫీస్ నుంచి దిమ్మ తిరిగే షాక్..!!
చంద్రబాబు సర్కార్కు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ప్రాంతంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న చౌదరయ్య అనే వ్యక్తి రాసిన లేఖతో చంద్రబాబు ప్రతిష్ట మోడీ సర్కార్ ముందు మసకబారినట్లయింది. అయితే, పోలవరం ప్రాజెక్టులో దారుణమైన అవినీతి జరుగుతుందని, నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ పనులు చేయిస్తోందని, అంతేగాక, పురుషోత్తమ పట్టణ ప్రాజెక్టుకు పోలవరం నిధులను ఖర్చు చేస్తూ కేంద్రానికి తప్పుడు లెక్కలు చూపిస్తోందని మోడీ సర్కార్కు …
Read More »ఆ 17 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఝలక్..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ …
Read More »ముందు రోజు వచ్చి చేతులు తడిపేస్తాం.. అంతే!!
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం జరిగిన నంద్యాల ఉప ఎన్నిక ఫలితమో ఏమోగానీ.. ఓటర్లను కొనేయడం ఈజీ అనే భావనకు వచ్చేశారు టీడీపీ నేతలు. ఈ మాటలు ఎవరో అంటున్నవి కాదండి బాబోయ్.. ఏకంగా టీడీపీ మంత్రులే అంటున్న మాటలివి. ఇంతకీ ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఏమన్నారేగా మీ డౌట్. అయితే, ఈ మద్యన చంద్రబాబు సర్కార్ ప్రతిష్టాత్మకంగా …
Read More »