ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నిన్నటితో 50రోజులు పూర్తి చేసుకుని 700 కిలోమీటర్ల మార్క్ను దాటింది. అయితే, చిత్తూరు జిల్లా పీలేరు నియోజవర్గం పరిధిలోగల జమ్మివారిపల్లి వద్ద ప్రజా సంకల్ప యాత్ర ఏడువందల …
Read More »లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ అరెస్ట్..!!
ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్ను ఇవాళ పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధించాడంటూ కుమారి అనే రేడియో జాకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు గజల్ గాయకుడు శ్రీనివాస్ను అరెస్టు చేశారు. అయితే, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.. తాను పంజగాగుట్టలోని వెబ్ రేడియోలో ప్రోగ్రాం హెడ్గా పనిచేస్తున్నానని, అయితే, తనను గజల్ గాయకుడు శ్రీనివాస్ తొమ్మిది నెలల నుంచి లైంగికంగా, …
Read More »నారా లోకేష్పై హైపర్ ఆది పంచ్ అదిరింది..!!
తెలుగు బుల్లితెర పై నెంబర్ వన్ ప్రోగ్రాంగా దూసుకుపోతున్న జబర్ధస్థ్ షో పై వివాదాలు కూడా ఎక్కువగా చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే అనేక వివాదాలతో చుట్టుముట్టినా.. జబర్ధస్థ్ తీరు మాత్రం అసుల మార్చుకోవడం లేదు. అందులో ముఖ్యంగా టీమ్ లీడర్ హైపర్ ఆది వేసే పంచ్లు మాత్రం అనేక వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నాయి. అతి తక్కువ కాలంలోనే ఫేం కొట్టేసిన హైపర్ ఆది.. వేసే పంచ్లు రోజు రోజుకీ దిగజారి పోతున్నాయి.. …
Read More »మా పరువు తీయకమ్మా.. అంటూ అక్కినేని కోడలిపై ఫైర్..!!
నూతన సంవత్సర ప్రారంభం రోజున జరిగే వేడుకల గురించి చెప్పనక్కర్లేదు. ఇక సెలబ్రిటీస్ అయితే మరీను. నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాల నడుమ ఆహ్వానిస్తారు. ఆ సందర్భంలో దిగిన సెల్ఫీలను సోషల్ మీడియాలో పెడుతూ కామెంట్స్ కోసం ఎదురు చూస్తారు. అయితే, అక్కినేని వారింట ఇటీవల అడుగిడిన సమంత అలానే చేసిందట. తాను న్యూ ఇయర్ సందర్భంగా తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పెట్టిందట సమంత. అయితే, ఆ ఫోటో చూసేందుకు.. …
Read More »చెన్నంపల్లి గుప్త నిధులపై చంద్రబాబు కన్ను.!!
కర్నూలు జిల్లా చెన్నంపల్లి గ్రామం పరిధిలోగల గుప్త నిధులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్ను పడిందా..? అంతటితో ఆగక ఆ నిధులను చంద్రబాబు స్వాహా చేయనున్నారా..? చంద్రబాబు సర్కార్ మళ్లీ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కిందా..? ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. అసలు విషయానికొస్తే.. కర్నూలు జిల్లా చెన్నంపల్లి గుప్త నిధులపై టీడీపీ నేతల వేట పలు అనుమానాలకు తావిస్తోంది. …
Read More »వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భద్రత పెంచాలట..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ …
Read More »సమంత గురించి షాకింగ్ నిజాలు చెప్పిన అఖిల్..!!
గడిచిన గత సంవత్సరం 2017 సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. సమంత, నాగచైతన్య భార్యాభర్తలుగా ఒక్కటి కావడం, అలాగే, నాగార్జున తనయుడు అఖిల్ హలో చిత్రంతో హిట్ కొట్టడం అక్కినేని కుటుంబానికి కలిసొచ్చింది. అయితే, అఖిల్కు శ్రియాభూపాల్కు నిశ్చితార్ధం జరిగిన విషయం తెలసిందే. అయితే, నిశ్చితార్థం వరకు వచ్చిందేకానీ.. పెళ్లి కాలేదు. ఈ విషయం నాగార్జునను ఎంతో ఆవేదనకు గురి …
Read More »యాంకర్ ప్రదీప్ తల్లి మాటలు వింటే షాక్ అవుతారు..!!
ప్రముఖ యాంకర్ ప్రదీప్ న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించి.. పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయితే, ఈ విషయం కాస్త తెలుసుకున్న తన తల్లి తీవ్ర మనస్థాపానికి గురైందట. టీవీ రంగానికి రాకముందు ప్రదీప్కు మద్యం అలవాటు ఉండేది కాదని, ఎప్పుడైతే బుల్లితెరపై అడుగుపెట్టాడో అప్పట్నుంచి ప్రదీప్ కొంచెం.. కొంచెంగా మద్యం సేవించడం మొదలు పెట్టాడని తన సన్నిహితులతో చెప్పిందట. ఆ విషయం …
Read More »అన్నీ.. నీవల్లే జరిగాయా చంద్రబాబూ?.. మరి అది కూడానా..!!
సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఫైరయ్యారు. అసలు విషయానికొస్తే.. మొన్నీ మధ్యన భాగ్యనగరం, మహానగరం ఇలా పలు పేర్లతో పిలవబడుతున్న హైదరాబాద్లో మెట్రో రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. మెట్రో రైలు ప్రారంభాన్ని స్వయాన దేశ ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, ఇతర మంత్రులు అశేష జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించింది తెలంగాణ సర్కార్. అయితే, విమానంలో హైదరాబాద్లో …
Read More »”కొడకా.. కోటేశ్వర్రావు” ఇతనే..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం అజ్ఞావాసి. అయితే, ఆ చిత్రంలో ఒక పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించిన విషయం తెలిసిందే. కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో.. అంటూ పవన్ కళ్యాణ్ పాడిన ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నిన్న సాయంత్రం విడుదలైన ఈ పాట.. ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. అయితే, అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ ఆ పాటకు సంబంధించి పవన్ విజువల్స్ ఆడియోతో …
Read More »