చంద్రబాబు హయాం.. మాకేంటి భయం అంటూ సామాన్యులను దోచుకుంటున్నారు టీడీపీ వర్గీయులు. వివిధ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తేలా నిర్ణయాలు తీసుకుని, వాటి పరిష్కారం కోసం తమ వద్దకే వచ్చేలా చేయడం చంద్రబాబు సర్కార్కు వెన్నతో పెట్టిన విద్య అని అందరికి తెలిసిన విషయమే. కాపులను బీసీల్లో చేర్చుతామంటూ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలే పై వ్యాఖ్యలకు నిదర్శనం. కాపులను బీసీల్లో చేర్చుతామని చెప్పిన చంద్రబాబు.. …
Read More »”జగన్ అరచేతిలో.. అభిమాని పాదం” ఏం జరిగిందంటే..!!
వైఎస్ జగన్. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనతో భయాందోళనలో ఉన్న ప్రజల గుండెల్లో ధైర్యం నింపుతున్న పేరిది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట తమ సమస్యలను తెలుసుకునేందుకు జగనన్న వస్తున్నాడని, జగన్ వద్ద తమ సమస్యలను విన్నవించేందుకు, అలాగే ప్రభుత్వ అరాచక పాలనపై జగనన్నతో చెప్పేందుకు, చంద్రబాబు పాలనతో తమ ప్రాంతాల్లో కుంటుపడిన అభివృద్ధిపై విన్నవించేందుకు ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కాగా, ఇప్పటికే కడపలో తన పాదయాత్ర …
Read More »మత్తు మందు ఇచ్చి మరీ.. వాచ్మెన్ ఏం చేశాడో తెలిస్తే ఛీ..ఛీ అంటారు!
అసలు మనం మానవీయ సమాజంలో ఉన్నామా? అంటూ మనుషుల రూపంలో ఉన్న పశువులు చేసిన పనులు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రతీ ఒక్కరికి ఇటువంటి ప్నశ్నే తలెత్తుతుందన్న మాట వాస్తవం. మరీ కొంచెం లోతుగా ఆలోచిస్తే.. మన చుట్టూ ఉన్నది అసలు మనుషులేనా? అని ప్రశ్నించుకోక తప్పదు. అయితే, ఓ వాచ్మెన్ ఏం చేశాడో తెలిస్తే మాత్రం ఇటువంటి వాడిని ఎన్నింటితో పోల్చినా తక్కువే అని అంటారు. కారణం కూడా అదే …
Read More »200 కి.మీ దాటిన ప్రజా సంకల్ప యాత్ర!.. జగన్ చేసిన మొదటి పని ఇదే!
ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల స్వాగతాలతో ఆద్యాంతం విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, బేతంచర్ల గ్రామం వద్ద వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 200 కిలోమీటర్లకు చేరుకుంది. కాగా, ఈ నేపథ్యంలో జగన్ తన ప్రజా …
Read More »‘ప్రత్యేక హోదా’పై ‘చంద్రబాబు’ కర్కశత్వం
ప్రత్యేక హోదా.. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు అవసరం. కాదు.. కాదు.. అత్యవసరం. దీనికి కారణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి. మౌలిక వసతులు, నిరుద్యోగం, కరువు, తదితర సమస్యలతో ఏపీ ప్రజలు అల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యలన్నింటికీ ప్రత్యేక హోదానే పరిష్కారమంటూ రాజకీయ విశ్లేషకులు, విద్యా పండితులు ఓ పక్క వెల్లడిస్తున్నారు. కానీ, ప్రత్యేక హోదా పేరు చెబితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిర్రెత్తుకొస్తోంది. నాడు ఎన్నికల సమయంలో …
Read More »రాఘవేంద్రస్వామి సన్నిధిలో సూపర్స్టార్
మంత్రాలయం రాఘవేంద్రస్వామిని సూపర్స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. తుంగభద్ర నదిలో పుణ్యసన్నానం ఆచరించిన రజనీ గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కు తీర్చుకన్నారు. ఆ తరువాత పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల వారి ఆశీర్వాదం తీసుకున్నారు. రజనీకాంత్ రాకతో మఠంలో సందడి నెలకొంది. సూపర్ స్టార్ను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.
Read More »లిప్స్టిక్ మార్క్ పడేలా శ్రీముఖి ఏం చేసిందో తెలుసా..?
ప్రస్తుతం బుల్లితెరపై హాట్ యాంకర్ ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు శ్రీముఖి. అంతలా పేరు తెచ్చుకుంది ఆమె. శ్రీముఖి ఇప్పుడు బుల్లితెర యాంకరే కాదు.. హాట్కు కేరాఫ్ అడ్రస్ కూడాను. తనదైన నటనతో ఓ వైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ.. మరో వైపు వెండితెరను వేడిక్కించగల సత్తా శ్రీముఖిది. ఎలాంటి రొమాంటిక్ సీన్స్నైనా.. అది బుల్లితెరనా..? వెండి తెరనా..? అనే తేడా లేకుండా.. తన హాట్ ఎక్స్ ప్రెషన్స్తో పండించగల …
Read More »హైపర్ ఆదిని పవన్ అందుకే పిలిచాడట..!
సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్.. జబర్దస్త్ ఫేం హైపర్ ఆదిల మధ్య వైరం రోజు రోజుకు ముదురుతోంది. జబర్దస్త్ షో వేదికగా కత్తి మహేష్ బట్ట తల, పొట్టపై హైపర్ ఆది పంచ్లు వేయడం.. ఆ సన్నివేశాల వీడియో లింక్లను మా ఫ్రెండ్స్ పంపించారని.. అవి చూసిన తరువాత నాకు చాలా బాధ వేసింది అంటూ ఫేస్బుక్ లైవ్లో కత్తి మహేష్ హైపర్ ఆదికి వార్నింగ్ ఇవ్వడం పరిపాటిగా …
Read More »ఏమైందమ్మాఅంటూ.. ఆ చిన్నారితో జగన్..!
ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్. ఇప్పటికే వైఎస్ జగన్కు చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు వారి వారి సమస్యలను వినతుల రూపంలో తెలియజేస్తున్నారు. వృద్ధులు.. తమకు పింఛన్ ఇవ్వడంలేదంటూ, యువత.. జాబు రావాలంటే బాబు రావాలన్న చంద్రబాబు.. ఇప్పటి వరకు …
Read More »మంత్రి అఖిల ప్రియా.. ఇదేం పని?
చంద్రబాబు సర్కార్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. దీనికంతటికీ కారణం ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా.. మరో వైపు పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ తీరేనంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే చంద్రబాబు పాలనపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రుల వైఫల్య నిర్ణయాలతో ప్రభుత్వాధికారులు తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో వరుస ప్రమాదాలో చోటు చేసుకుంటున్నాయి. అయితే, ప్రస్తుతం చంద్రబాబు కేబినేట్లో వివాదాలకు కేరాఫ్ …
Read More »