పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పరిధిలోగల కంసాలబేతపూడిలో ఈ రోజు తెల్లవారు జామున ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చంద్రబాబు సర్కార్ తుందర్రులో నిర్మించ తలపెట్టిన ఆక్వాపార్క్కు వ్యతిరేకిస్తూ.. ఆక్వాపార్క్ను ఇక్కడ్నుంచి తరలించాలని అక్కడి ప్రజలు దీక్షలు చేస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఆక్వాపార్క్ బాధితుల దీక్షను భగ్నం చేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్రలకు పన్నుతోంది. అంతటితో ఆగక బాధితులపై దాడులు జరిపైనా ఆక్వాఫుడ్ పార్క్ను నిర్మించాలని …
Read More »వర్షాకాల సమావేశాలకు చంద్రబాబు సర్కార్ స్వస్తి!
వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు టీడీపీ సర్కార్ విముఖత చూపిస్తోంది. నవంబర్ 8 నుంచి 13వ తేదీ వరకు మొత్తం ఐదు రోజులపాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. అయితే వర్షాకాల సమావేశాలు నిర్వహించకుండా నేరుగా శీతాకాల సమావేశాలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం చేసిన పాపాలపై అసెంబ్లీలో ఎక్కడ ప్రశ్నిస్తామోన్న …
Read More »‘పని తక్కువ.. ఆత్రమెక్కువ’.. ఇదీ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తీరు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండదండలతో అందినకాడికి దండుకునే పనిలో ఉన్నారు అధికార పార్టీ నేతలు. సాధారణ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రచారం సందర్భంగా కోటాను కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టిన టీడీపీ నేతలకు.. ఖర్చు పెట్టిన మొత్తానికి వంద రెట్లును కాంట్రాక్టుల రూపంలో వెనకేసుకునేలా సీఎం చంద్రబాబు వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ప్రజా ధనం టీడీపీ నేతలపాలవుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సర్కార్ చేపడుతున్న …
Read More »చంద్రబాబు నివాసానికి వైసీపీ ఎంపీ బుట్టా రేణుక
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎంపీ బుట్టారేణుక సీఎం చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో ఎంపీ బుట్టా రేణుక తెదేపాలో చేరనుంది. ఈ క్రమంలో ఈ రోజు సీఎం నివాసానికి ఎంపీ బుట్టా రేణుక చేరుకున్నారు. అయితే వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరనున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీ మారడానికి బాబు వంద కోట్లు …
Read More »‘ఒకే చోట ముగ్గురు యువతుల మృతదేహాలు’.. అంతకు ముందు ..!
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం పరిధిలోగల కొల్లూరులో దారుణం చోటు చేసుకుంది. కొల్లూరులోని ఓఆర్ఆర్ సమీపంలో ముగ్గురు యువతుల మృతదేహాలు కలకలం సృష్టించాయి. అయితే, యువతుల మృతదేహాలు నిర్మానుష్య ప్రాంతంలో ఉండటం గమనార్హం. మృతులంతా 20 ఏళ్ల లోపు వారేనని పోలీసులు గుర్తించారు. మృతులు హైదరాబాద్కు చెందిన యువతులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »‘నారాయణ’లో మరో విద్యార్థి మృతి
ఏపి మంత్రి నారాయణకు చెందిన నారాయణ కళాశాలలు, స్కూళ్లు, నారాయణ ట్యాలెంట్ స్కూళ్లు విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్రంగా మారుతున్నాయి. కాగా, గత వారంలో సుమారు 10మంది నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా మరోఘటన చోటుచేసుకుంది. కాగా, ఈ రోజు గుంటూరు జిల్లా పరిధిలోగల వినుకొండలో నారాయణ ట్యాలెంట్ స్కూల్కు చెందిన టెన్త్ విద్యార్థి జావిద్ ఆత్మహత్య చేసుకున్నాడు.ప్రిన్సిపల్ మందలింపు కారణంగానే జావిద్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు …
Read More »లక్షా 50 వేల పోస్టులకు చంద్రబాబు సర్కార్ పాతర!
రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా వారి ఆశలు నెరవేరడం లేదు. ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ వంటి కోర్సులను పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సంఖ్య లక్షల్లో ఉన్నా ప్రభుత్వం మాత్రం భర్తీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వయోపరిమితి మించిపోతుండడంతో యువత తీవ్ర ఆందోళనకు గురవుతోంది. మరోవైపు ఆటోమేషన్ ప్రభావంతో …
Read More »నేనొక ఐటెం గర్ల్ని..! – హీరోయిన్ డైసీ
జైహూ చిత్రంలో సల్మాన్ఖాన్కి జోడీగా నటించి బాలీవుడ్కు పరిచయమైన డైసీ మరోసారి హాట్.. హాట్ న్యూస్తో వార్తల్లో నిలిచింది. ఏదో ఒక సినిమాలో ఓ ప్రత్యేక పాటలో కనిపిస్తే తనపై ఐటెం గర్ల్ అని ముద్ర వేస్తారా? ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించింది. కరీనా కపూర్, కత్రినా కైఫ్లా బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటే వారు ఐటెం సాంగ్లో కనిపించినా అతిథి పాత్రలో నటించారు అని గొప్పగా చెబుతారు. అదే …
Read More »స్కూల్లో అసభ్యంగా కూర్చోబెట్టి.. ఆపై బాలికను..!
పవిత్రమైన గురువు స్థానంలో ఉండే కొందరు కామాంధులుగా మారిపోతున్నారు. ఫలితంగా తమ వికృత చేష్టలతో విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగర పరిధిలోగల జియాగూడ పూనమ్ లక్ష్మీ నర్సింహనగర్లోని గురుకుల్ ది స్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. కాగా, జియాగూడ డివిజన్ పరిధిలోని దుర్గానగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(40) తన కూతురును గురుకుల్ ది స్కూల్లో తొమ్మిదో తరగతి చదివిస్తున్నాడు. మూడు రోజులుగా …
Read More »నేడు ధర్మంలో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు అనంతపురం జిల్లాలోగల ధర్మవరంలో పర్యటించనున్నారు. నెల రోజులకు పైగా నిరాహార దీక్ష చే్స్తున్న చేనేత కార్మికులను వైఎస్ జగన్ మోహన్రెడ్డి కలిసి.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. కాగా, చేనేత కార్మికుల దీక్షలకు వైఎస్ జగన్ సంఘీభావం తెలిపిన విషయం విధితమే. అయితే, నేతన్నలు చేపట్టిన దీక్షలు నెల రోజులకు పైగా కొనసాగుతున్నా పాలకులు పట్టించుకోకపోవడంపై విమర్శలు …
Read More »