రాష్ట్రంలో టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. ఓ పక్క ప్రభుత్వ అదికారులపైనా దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేతలు..మరో వైపు సామాన్య ప్రజలనూ కూడా వదలడం లేదు. మేం చెప్పిందే మాట, మేం చేసేదే శాసనం అన్నట్లు ఉంది టీడీపీ నేతల ప్రవర్తన. అధికారం చేతిలో ఉంది కదా! అని టీడీపీ నేతలు సామాన్యులపై వారి ప్రతాపం చూపిస్తున్నారు. పై వాఖ్యాలకు అద్దం పడుతూ ప్రకాశం జిల్లా కనిగిరిలో …
Read More »టీడీపీ నేతల అరాచకం.. సామాన్యులనూ వదలడం లేదు!
రాష్ట్రంలో టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. ఓ పక్క ప్రభుత్వ అదికారులపైనా దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేతలు..మరో వైపు సామాన్య ప్రజలనూ కూడా వదలడం లేదు. మేం చెప్పిందే మాట, మేం చేసేదే శాసనం అన్నట్లు ఉంది టీడీపీ నేతల ప్రవర్తన. అధికారం చేతిలో ఉంది కదా! అని టీడీపీ నేతలు సామాన్యులపై వారి ప్రతాపం చూపిస్తున్నారు. పై వాఖ్యాలకు అద్దం పడుతూ అనంతపురం జిల్లా కదిరిలో …
Read More »అమరావతి: కాపులకు చంద్రబాబు మరో ద్రోహం!
కాపులకు చంద్రబాబు సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే కాపు రిజర్వేషన్ల విషయంలో ఆలస్యం చేస్తూ వస్తున్న చంద్రబాబు కాపులకు మరో ద్రోహానికి ఒడిగట్టారు. కాపు కార్పొరేషన్ను బీసీ సంక్షేమశాఖకు అనుసంధానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కాపు రిజర్వేషన్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కాపు కార్పొరేషన్ ఇప్పటికే ప్రణాళికలను రచిస్తోంది. ఈ క్రమంలో కాపుకార్పొరేషన్ ఎండీని తొలగిస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాపు కార్పొరేషన్ …
Read More »చంద్రబాబు సర్కార్కు మా గోడు పట్టదా?
పశ్చిమగోదావరి జిల్లాలోగల తుందుర్రులో ఆక్వాపార్క్ నిర్మాణం వద్దంటూ మూడేళ్లుగా వేల మంది ప్రజలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూర్ఖంగా గ్రామాల్లో అరాచకాలు సృష్టిస్తున్నారు. దీంతో ఆక్వాపార్క్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతో తమపై అక్రమ కేసులు బనాయించి, జైలు పాలు చేసి ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నారు. మూడు సంవత్సరాలుగా ముప్పై గ్రామాల ప్రజలు ఉద్యమం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా లేదు.. చంద్రబాబు సర్కార్ ఇప్పటికైనా …
Read More »‘చంద్రబాబూ.. మత్తు’లో నీదొక రికార్డ్! : వైఎస్ జగన్
నేల మీద గింజల్ని పండించే రైతుల ఓట్ల కోసం.. మీ పెద్ద కొడుకులా మీ పంట రుణం తీరుస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ రైతులకు మొండి చెయ్యి చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు మోసాలు అనేకం. ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో విద్యార్థులు, ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుపుతూ సీఎం చంద్రబాబుకు …
Read More »నా భార్యపై ఒకరి తరువాత.. ఒకరు చాలా సే..!
తాలిబన్ల ఆకృత్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాలిబన్ల ఆగడాలు దారుణంగా మారాయి. ముఖ్యంగా తాలిబన్ అనుబంధ హక్కానీ నెట్వర్క్ ఉగ్రవాదుల ఆటవిక రాజ్యం ఇష్టానుసారంగా కొనసాగుతోంది. అయితే, తాజాగా ఉగ్రవాదుల ఆకృత్యాలకు అద్దంపట్టే ఘటన మరొకటి జరిగింది. గత ఐదేళ్లుగా తాలిబన్ అనుబంధ హక్కానీ నెట్వర్క్ ఉగ్రవాదుల చెరలో ఉన్న కెనడా – అమెరికన్ జాషువా కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడటంతో ఈ ఉదంతం వెలుగోలకి వచ్చింది. తాలిబన్ల నుంచి …
Read More »పోలీస్ త్యాగాలను గౌరవిద్దాం : గవర్నర్ నరసింహన్
ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని పోలీస్ అమర వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరం గౌరవిద్దామని తెలుగు రాష్ట్రాల ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. కాగా, ఈ రోజు హైదరాబాద్ నగర పరిధిలోగల నెక్లెస్ రోడ్డులో పోలీసు అమర వీరుల సంస్మరణ దినం పురస్కరించుకుని తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో 10k, 5k, 2k రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ హాజరై రన్ను ప్రారంభించారు. హైదరాబాద్, రాచకొండ …
Read More »మోసగాళ్లందు.. చంద్రబాబు మోసాలు వేరయా!
చంద్రబాబు సర్కార్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. అది కూడా నెల్లూరు జిల్లాలో!. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇంటికొక జాబు ఇస్తానంటూ నిరుద్యోగులకు హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న చంద్రబాబు.. ఇప్పుడు వారి ప్రాణాలపాలిట యమపాశమయ్యారు. మరోవైపు నేల మీద గింజల్ని పండించే రైతుల ఓట్ల కోసం.. మీ పెద్ద కొడుకులా మీ పంట రుణం తీరుస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. …
Read More »‘వియ్యంకుడైతే.. వదిలేస్తావా?- మంత్రి గంటాకు రోజా ప్రశ్న
చంద్రబాబు సర్కార్ ఏపీని అనారోగ్య రాష్ట్రంగా మార్చేసిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించారు. నారాయణ, చైతన్యలకు పరిమితి మించి హాస్టల్స్ను ఎలా మంజూరు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి పదవిలో ఉన్న గంటా శ్రీనివాస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read More »మంత్రి సుజయ్ కృష్ణకు గడ్డుకాలం!
వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి సారథ్యంలో.. వైఎస్ఆర్సీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన మంత్రి సుజయ్ కృష్ణకు గడ్డుకాలం మొదలైంది. మంత్రి సుజయ్ కృష్ణా రంగారావు టీడీపీలో ఇమడలేక పోతున్నారా..?, టీడీపీ నేతలతో ఆయనకు పొసగడం లేదా..? అన్న ప్రశ్నలకు వస్తున్న సమాధానాలే ఇందుకు నిదర్శనం. పై ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం ఇస్తున్నారు విజయనగరం జిల్లా వాసులు. విజయనగరం జిల్లాలో తనకంటూ ఓ వర్గాన్ని …
Read More »