పంచెకట్టుకు, తెలుగుదనానికి, చిరునవ్వుకు బ్రాండ్ అంబాసిడర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అని ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. కాగా, ఇవాళ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. అనంతరం పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చూసిన రాజకీయ నాయకుల్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇద్దరూ తనకు ఇష్టమని చెప్పారు. నాడు రాజశేఖర్రెడ్డి పాదయాత్ర చేస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారని, నేడు ఆయన కుమారుడు వైఎస్ …
Read More »జగన్ పాదయాత్రలో మరో రికార్డ్..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 208వ రోజుకు చేరుకుంది. అయితే, వైఎస్ జగన్ తన పాదయాత్రను ఇప్పటి వరకు వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, జూన్ 12న తూర్పుగోదావరి జిల్లాలో జగన్ …
Read More »రాజశేఖర్రెడ్డి కారణ జన్ముడు..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కారణ జన్ముడు, దేవుడు ఆదేశించిన పనులను సక్రమంగా నెరవేర్చి.. మళ్లీ దేవుడి దగ్గరకు వెళ్లారు. ప్రస్తుత రాజకీయ నాయకులకు ఆయన ఒక రోల్ మోడల్ అని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. కాగా, ఇవాళ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద విజయమ్మ నివాళులు అర్పించారు. ఒక ప్రజానేత ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో …
Read More »కొణెదలవారి చిన్నల్లుడు ”టెన్షన్.. టెన్షన్”..!
మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా విజేత సినిమా రూపొందిన విషయం తెలిసిందే. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 12న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా.. సినిమా ప్రమోషన్స్ను కల్యాణ్ దేవ్ ఎప్పుడో మొదలు పెట్టేశాడు. కాగా, ఇటీవల ఓ సోషల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్యాణ్ దేవ్ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా అనుభవాలను పంచుకున్నాడు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో …
Read More »మరోసారి కోర్టుమెట్లక్కనున్న సల్మాన్ ఖాన్..!
1998 నుంచి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు కోర్టు కష్టాలు తప్పడం లేదు. హిట్ అండ్ రన్ కేసులో చాలా సంవత్సరాల విచారణ అనంతరం ఆ కేసు నుంచి సల్మాన్కు ఊరట లభించింది. అయితే, 1998లో జరిగిన కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్కు జోద్పూర్ సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అనేక నాటకీయ పరిణామాల మధ్య సల్లూభాయ్కు షరతులతో కూడిన …
Read More »బాలీ ఐలాండ్లో.. టు పీస్ బికినీతో..!!
సారా జేన్ డయాస్ గుర్తుందా..? అప్పట్లో పవన్ కళ్యాన్ హీరోగా వచ్చిన పంజా సినిమాలో మెయిన్ హీరోయిన్గా చేసి అలరించింది. మోడలింగ్ నుంచి హీరోయిన్గా వచ్చిన ఈ అందాల భామ బాలీవుడ్లో కూడా రెండు సినిమాలు చేసింది. కాగా, ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేకపోవడంతో ఈ ఖాళీ సమయాల్లో విహార యాత్రలు చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. సారా జేన్ డయాస్ ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలీ ఐలాండ్లో విహరిస్తోంది. ఏ స్విమ్ …
Read More »ఘనంగా అక్కినేని అఖిల్ లవర్ వివాహ వేడుకలు..!
శ్రియా భూపాల్, ఆనందిత్ రెడ్డి వివాహానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోగల నోవాటెల్ హోటల్ లో శుక్రవారం అతిరథ మహారధు సమక్షంలో వీరిద్దరూ పెళ్లిబంధం ద్వారా ఒక్కటయ్యారు. పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన సంగీత్ ఉత్సవంలో ఇప్పటికే పలువురు తారలు, సెలబ్రెటీలు సందడి చేశారు. విరాట్ కోహ్లీ – అనుష్కశర్మ, నాగచైతన్య – సామ్ల పెళ్లిల్లో అద్భుత మైన ఫోటోలు తీసిన సోసఫ్ రాథిక్ శ్రియా, …
Read More »‘తేజ్’ మొదటి రోజు కలెక్షన్లు..!
శుక్రవారం విడుదలైన తేజ్ ఐ లవ్యూపై హీరో సాయి ధరమ్తేజ్, దర్శకుడు కరుణాకరన్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇది మరో తొలి ప్రేమ అవుతుందని చిత్ర యూనిట్ మొదట్నుంచి నమ్మకంగా చెప్పింది. దీంతో సినిమాపై అంచనాలు అధికమయ్యాయి. కానీ, థియేటర్లలో తేజ్ నిరాశపరిచాడు. యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరయ్యే సబ్జెక్ట్ అయినప్పటికీ ప్రేక్షకుల మనస్సును కట్టిపడేసే సీన్లేవీ లేకపోవడంతో చిత్రంపై నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ ప్రభావం కలెక్షన్లపై పడింది. …
Read More »ప్రత్యేక హోదాపై వైసీపీ పోరాటం అద్భుతం.. అందుకే జగన్ సమక్షంలో వైసీపీలోకి..!
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్కు సంజీవనితో సమానమైన ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చేస్తున్న పోరాటం అద్భుతం.. అలాగే, నాలుగేళ్లపాటు కేంద్ర ప్రభుత్వంలో మంత్రుల స్థానంలో ఉండి అధికారాన్ని అనుభవించి, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మంటూ కపటమాలు చెబుతూ.. ధర్మపోరాటం పేరుతో దీక్షలు చేయడం సీఎం చంద్రబాబుకే చెల్లిందని నందికొట్కూరు రాజకీయ యువత నేత …
Read More »జగన్ను సీఎం చేసేందుకే.. 4వేల మందితో వైసీపీలో చేరా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ను త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చూడాన్న లక్ష్యంతో, ధ్యేయంగా.. జగన్ కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో వైసీపీ కండువాకప్పుకున్నట్టు కర్నూలు జిల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్పష్టం చేశారు. కాగా, ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్న విషయం …
Read More »