అమెరికాలో బయటపడ్డ సెక్స్ రాకెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సెక్స్ రాకెట్ మాజీ క్యారెక్టర్ ఆర్టిస్టులే టార్గెట్గా తిరుగుతోంది. మాజీ యాక్టర్లకు ఈవెంట్ మేనేజర్లు వల వేశారని తెలుస్తోంది. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్పై ప్రతీ ఒక్కరు మీడియా ముందుకొచ్చి.. వారి జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలను చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. see also:చికాగో సెక్స్ రాకెట్లో.. మంత్రి లోకేష్ అత్యంత సన్నిహితుడు..! అమెరికాలో తమకు ఎదురైన …
Read More »శివమణి చిత్రానికి.. చికాగో సెక్స్ రాకెట్కు సంబంధం ఏమిటో తెలుసా..??
మోదుగుమూడి కిషన్. ఇప్పుడు ఈ పేరే టాలీవుడ్లోని సాధారణ నటుల నుంచి.. ప్రముఖ నటుల నోట్లో నానుతున్న పేరు. సినీ ప్రేక్షకుడు సైతం ఈ పేరునే ప్రస్తావిస్తున్నాడు. కారణం ప్రతీ ఒక్కరికి తెలిసిందే. అదే చికాగో సెక్స్ రాకెట్. అసలు ఈ చికాగో సెక్స్ రాకెట్ ఎలా బయటపడింది..? పోలీసులు ఎలా నిర్వాహకులను పట్టుకోగలిగారు..? ఎవరెవరిని నిందితులుగా పేర్కొన్నారు..? ఎంతకాలం వారికి శిక్ష పడనుంది..? అసలు ఈ వ్యవహారంలో విఠులు …
Read More »తెలుగు స్టార్ హీరోయిన్ ఆత్మహత్యాయత్నం..!
చికాగో సెక్స్ రాకెట్ ఘటన వెలుగులోకి రావడంతో యావత్ సినీ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అయితే, ఈ ఉదంతానికి సంబంధించి ఓ తెలుగు స్టార్ హీరోయిన్ మీడియాతో మాట్లాడుతూ.. తాము తెలుగు సినీ ఇండస్ట్రీకి చెప్పిన హీరోయిన్స్మని చెప్పుకునేందుకే భయపడుతున్నట్టు తెలిపింది. పొరపాటున తాము తెలుగు సినీ హీరోయిన్స్మని తెలిస్తే చాలు.. పక్కనున్న వారు నరకం చూపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. see also:వామ్మో.. చికాగో కిషన్.. విఠుల …
Read More »వామ్మో.. చికాగో కిషన్.. విఠుల నుంచి ఇంత వసూలు చేశాడా..?
మొన్నటి వరకు టాలీవుడ్ను ఒక కుదుపు కుదిపిన క్యాస్టింగ్ కౌచ్.. ఇప్పుడు ముదిరి పాకాన పడినట్టుంది. క్యాస్టింగ్ కౌచ్లో భాగంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి మహానగరాల్లో వ్యభిచారం చేస్తూ పలువురు నటీమణులు పోలీసులకు పట్టుబడిన ఉదంతాలు పాఠకులకు విధితమే. ఇప్పుడు ఇదే టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ విదేశాలకు పాకింది. అవకాశాలు కల్పిస్తాం.. మాకేంటి.. మాతో షాపింగ్కు వస్తారా…? (కమిట్మెంట్) అనే మారు పదాలతో క్యాస్టింగ్ కౌచ్ కొత్తరూపును …
Read More »చికాగో పరిస్థితులు చూసి.. ఛీ అనిపించి వచ్చేశా..!
చికాగో సెక్స్ రాకెట్ ఘటన టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. చికాగోలో వ్యభిచార దందా నిర్వహిస్తూ తెలుగు సినీ నిర్మాత దంపతులు పట్టుబడటమే ఇందుకు ప్రధాన కారణం. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన సహ నిర్మాత మోదుగుమూడి కిషన్ అలియాస్ శ్రీరాజ్ అతని భార్య చంద్రకళను అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చికాగో సెక్స్ రాకెట్లో ఇద్దరు స్టార్ హీరోయిన్లు, ముగ్గురు స్టార్ యాంకర్లు, సహ నటులు ఉన్నట్టు …
Read More »కాలా మిగిల్చిన నష్టం ఎంతో తెలుసా..?
రెండు తెలుగు రాష్ట్రాల్లో కాలా చిత్రానికి రూ.30 కోట్లకు పైగా బిజినెస్ జరిగిన విషయం తెలిసిందే. రజనీకాంత్ కు ఉన్న అభిమానుల అంచనా మేరకే ఇంత మేర బిజినెస్ జరిగిందన్నది సినీ విశ్లేషకుల మాట. అయితే, అప్పటికే ఆ స్థాయి వసూళ్లు వస్తాయా..? లేక కబాలిలాగే డిజాస్టర్ అవుతుందా..? అన్న అనుమానం ఉండేది. సీన్ కట్ చేస్తే కాలా సినిమా కూడా డిజాస్టర్గానే మిగిలిపోయింది. ఒక్క తమిళనాట తప్ప.. ప్రపంచ …
Read More »చరణ్ @రూ.75 కోట్లకు ఫైనల్..!
ప్రభాస్ స్నేహితుల బ్యానర్గా మొదలైన యూవీ క్రియేషన్స్ టాలీవుడ్లో విజయవంతంగా నిర్వహించబడుతోంది. సినిమా నిర్మాణాల్లో మాత్రమే కాకుండా, డిస్ట్రిబ్యూషన్ తదితర విభాగాల్లో స్పీడ్గా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ కొన్ని జిల్లాల్లో పట్టును సాధించింది. రామ్ చరణ్ మూవీ రంగ స్థలంతో మంచి లాభాలను రాబట్టగలిగింది. see also:సంచలన విషయాలు చెప్పిన కరాటే కళ్యాణీ..! ప్రభాస్, చరణ్ మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా నైజాం ఏరియా మొత్తానికి రంగస్థలం హక్కులను …
Read More »బన్నీ సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రేసుగుర్రం, సరైనోడు తరువాత స్టైలిష్ స్టార్ బన్నీకి ఆ స్థాయి హిట్స్ పడలేదు. భారీ అంచనాలు పెట్టుకున్న నా పేరు సూర్య చిత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఈ సారి కొడితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకుని మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాకు కూడా కమిట్ కాలేదు. సాధారణంగా ఆయన స్థాయి హీరోలంతా ఒక సినిమా …
Read More »టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు..!
చికాగో నగరమంటే సెక్స్ బానిసల అక్రమ రవాణాకు పెట్టింది పేరు. ఈ నగరంలో అత్యంత దారుణంగా.. తనపై నాలుగేళ్లపాటు ప్రతీ రోజు 20 మంది అత్యాచారం చేశారని, అంటే ఇలా తనపై 25,200 సార్లు అత్యాచారానికి ఒడిగట్టారంటూ అక్కడ్నుంచి బయటపడిన టాలీవుడ్ నటి బయటపెట్టింది. see also:చికాగో సెక్స్రాకెట్పై శ్వేతాబసు ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..! ఆమె చెప్పిన మాటలు విని ప్రపంచం నివ్వెరపోతోంది. తన దీన గాధను విన్నవించిన ఆమె …
Read More »జగన్ ఎఫెక్ట్.. పోటీ నుంచి తప్పుకున్న చంద్రబాబు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జగన్ తన పాదయాత్రను పూర్తి చేసుకుని ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాల్లో కొనసాగిస్తున్నారు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వారి …
Read More »