టాలీవుడ్లో ప్రముఖ నటుడిగానే కాకుండా, ఓ పక్క దర్శకుడిగా మరో పక్క నిర్మాతగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో రాణిస్తున్న వ్యక్తుల్లో పోసాని కృష్ణ మురళీ ఒకరు. మనసులో ఉన్న మాటను నిక్కచ్చిగా, తన ఎదుట ఎవరు ఉన్నారన్న విషయాన్ని కూడా లెక్క చేయకుండా బయటపెట్టగల వ్యక్తుల్లో పోసాని కృష్ణ మురళీ ఒకరు. see also:జగన్ మగాడు ..బాబు రాజకీయ బ్రోకర్ -పోసాని కృష్ణమురళి ..! అయితే, ఇవాళ హైదరాబాద్ నగర …
Read More »పచ్చమీడియాకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన విశాల్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలతోపాటు సీనియర్ రాజకీయ నాయకులు, అలాగే, టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం వారి మద్దతు తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ, అక్కినేని నాగార్జున, యువ హీరోలు నిఖిల్, సుమంత్, నటులు పోసాని కృష్ణ మురళీ, కమెడియన్ పృథ్వీరాజ్లు జగన్పై తమకు ఉన్న అభిమానాన్ని …
Read More »సాయి పల్లవి పెళ్లి ఫిక్స్..!
సాయిపల్లవి. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ ఇమేజ్కు ఒక్క అడుగు దూరంలో ఉంది. అంతలా తన నటనతో ఆకట్టుకుంటోంది సాయిపల్లవి. అంతకు ముందు మళయాళ సినీ ఇండస్ట్రీలో తెరకెక్కిన ప్రేమమ్తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి.. దిల్రాజు నిర్మించిన ఫిదా సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఫిదా, హేయ్ పిల్లగాడా చిత్రాల్లో సాంప్రదాయంగా, చాలా చక్కగా, అరెరే.. మన పక్కింటి అమ్మాయిలానే ఉందే..! అనేలా పాత్రలను ఎంచుకుంటూ వచ్చింది ఈ …
Read More »జగన్ మరో సంచలనం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సమస్యలపై చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 186కు చేరుకుంది. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోగల గౌరపల్లి గ్రామం నుంచి వైఎస్ జగన్ ఇవాళ పాయాత్రను ప్రారంభించారు. జగన్తోపాటు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం …
Read More »ఆరోగ్యానికి సారా.. ఏపీకి నారా ప్రమాదకరం..!
ఆరోగ్యానికి సారా ఎంత ప్రమాదకరమో.. ఏపీకి నారావారు కూడా అంతే ప్రమాదకరమని వైపీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజా చరణ్ రెడ్డి అన్నారు. కాగా ,శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 600 అబద్ధపు హామీలు ఇచ్చారని, తీరా అధికారం చేపట్టాక హామీలను తుంలో తొక్కారన్నారు. see also:ఈ వర్షానికి భయపడతామా..? వైఎస్ జగన్ ఏపీకి ప్రత్యేక హోదా …
Read More »ప్రతీ గ్రామానికి వెళ్లి.. సమస్యలు తెలుసుకోవడం మామూలు విషయం కాదు..! జగన్ ప్రజా నేత..!!
విశాల్, టాలీవుడ్లో గతంలో విడుదలైన ప్రేమ చదరంగం చిత్రం చూసి ఇతను హీరో ఏమిటి.? అని అనుకున్నారు సినీ జనాలు. కానీ, పందెం కోడి చిత్రంతో తానేమిటో రుజువు చేసుకున్నాడు. ఆ తరువాత ఇంతితై అన్నట్టు వరుస చిత్రాల విజయంతో హ్యాట్రిక్ కొట్టాడు. కోలీవుడ్లో విశాల్ స్టార్ హీరోగా ఎదగడం ఒక ఎత్తయితే.. పెద్ద పెద్ద వాళ్లను ఎదిరించి నడిగర్ సంఘం కోలీవుడ్ నిర్మాతల మండలి ఎన్నికల్లో నెగ్గడం మరో …
Read More »ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే గెలిచే పార్టీ..??
2019 సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు లావాను తలపించేలా వేడెక్కుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ.. నిత్యం మీడియాల్లో కనిపిస్తున్నారు. అందులో భాగంగా, ఇటీవల కాలంలో అధికార టీడీపీ అవినీతిని కాగ్ నివేదిక ఆధారలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. పోలవరం, పట్టిసీమ ఇలా ఏపీలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని కాగ్ వెల్లడించింది. మరోపక్క చంద్రబాబు పరిపాలన నాలుగు సంవత్సరాలు …
Read More »పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి..!
ఇటీవల కాలంలో హైదరాబాద్లో సంచలనం సృష్టించిన మయూర్ పాన్ హౌస్ యజమానికి సంబంధించిన పలు సంచలన విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి. కాగా, ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై మయూర్ పాన్ హౌస్ యజమాని ఉపేందర్ వర్మ లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే, పాన్లో మత్తు మంది కలిపి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై లైంగిక దాడి చేశాడు. అయితే, ఆ యువతి ఉపేందర్ వర్మపై ఫిర్యాదు చేయడంతో.. …
Read More »రెచ్చగొట్టి మరీ.. కౌలిగించుకున్నాడు..!
బుల్లితెరపై ఇటీవల కాలంలో రొమన్స్ సీన్స్ పీక్ స్టేజ్కి వెళ్లిపోయాయి. మితి మీరిన వల్గర్ పంచ్లతో.. హాస్యాన్ని అప హాస్యం చేసేలా బుల్లితెర యజమానులు పాటిస్పెంట్స్కు రైట్స్ ఇచ్చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో కుటుంబం బుల్లితెర ప్రోగ్రామ్స్కు దూరమవుతున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో సుధీర్ – రేష్మీ, రవి – శ్రీముఖి ఇలా జంటలపై బుల్లితెర ప్రేక్షకులు విపరీతంగా చర్చించుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో మర జంట …
Read More »శభాష్ మిథున్రెడ్డి..!
పెద్దిరెడ్డి కుటుంబం, ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు వెళ్లే కుటుంబం. ఆపదలో ఉన్న వ్యక్తి పెదవి నుంచి సాయం కావాలనే మాట వచ్చే లోపే.. సహాయం చేసే కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వక్తే మిథున్రెడ్డి. 2014 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా ఎన్నికై. ఆ తరువాత ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వేదికగా వైసీపీ నుంచి ఎంపికైన ఎంపీలతోపాటు అలుపెరగని పోరాటం చేశారు. కేంద్రం ఎంతకీ దిగిరాకపోవడంతో.. ప్రజల …
Read More »