తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల అనుభవం పేరుతో ఏపీ ప్రజలను నట్టేట ముంచేందుకు సిద్ధమయ్యారని సినీ నటుడు కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుపాటు బీజేపీతో కలిసి ఏపీని పాలించిన చంద్రబాబు, చివరకు ఏపీలో టీడీపీపై వ్యతిరేక భావన నెలకొనడంతో.. ఆ వ్యతిరేకతను బీజేపీపై …
Read More »జగన్ చరిత్ర.. అవినీతి మయం..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, అవి తనను చాలా బాధించాయని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. కాగా, మంత్రి జవహర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్రెడ్డి.. నీ కుటుంబ నేపథ్యం నీకేమన్నా గుర్తుందా..? లేక మరిచిపోయావా..? అని ప్రశ్నించారు. మీ …
Read More »చంద్రబాబు 40 ఏళ్ల అనుభవానికి నిదర్శనం ఇదే..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సర్కార్ పనితీరును పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ప్రజలు నిలదీశారు. కాగా, ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ను నిడదవోలు ప్రజలు కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించుకుంటున్నారు. అయితే, జగన్ పాదయాత్ర నిడదవోలు వైపుగా వెళుతున్న సమయంలో.. అటువైపుగా పొలాల బావి నుంచి బిందెల్లో తాగు నీరు …
Read More »పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రెజీనా..!
టాలీవుడ్ హాట్ భామ రెజీనా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది. అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ.. నాకు మనసుకు నచ్చిన వ్యక్తి కనపడితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కాగా, ఇంత వరకు తనకు నచ్చిన వ్యక్తి తనకు తారస పడలేదని, ఒక వేళ తనకు నచ్చేలా ఎవరైనా తారస పడితే.. ఆ వ్యక్తి గురించి ఇంట్లో చెప్పి వారిని ఒప్పించి మరీ పెళ్లి …
Read More »అప్పుడే చంద్రబాబకు ఆ భయం పట్టుకుందా..??
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుకు 40 ఏళ్ల రాజకీయం. అయినా, చంద్రబాబును ఆ భయం వీడటం లేదు. 2014 ఎన్నికల్లో 600 అబద్ధపు హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబును ఆ భయం వీడటం లేదు. ఇంతకీ చంద్రబాబును అంతలా వణికిస్తున్న ఆ భయం ఏమిటి..? అన్న విషయం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే. అయితే, ఏపీ రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి …
Read More »హే.. బాలకృష్ణ మళ్లీ వేసేశాడు..!
ఏమన్నావు బాబూ..! బాబూ చిట్టీ.. ఠిఠిఠిఠీ..! అంటూ టీవీ షోలలో, సోషల్ మీడియాలలో ఓ వీడియో వైరల్ అవుతుండటం ప్రతీ ఒక్కరికి తెలిసి నవిషయమే. ఎవరైనా ప్రముఖులు మాట్లాడుతూ.. వారి నోట నుంచి ఆణిముత్యాలు జారినప్పుడు ఇటువంటి ఆడియోను కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తుంటారు. ఇప్పుడు అటువంటి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సినీ నటుడు, ఎమ్మెల్యేనందమూరి బాలకృష్ణ వీడియో. అయితే, శుక్రవారం అనంతపురం …
Read More »ఎన్టీఆర్ ట్వీట్ వైరల్..!
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎప్పటికీ సన్నిహితంగానే ఉంటారు. ఒకదారిలో వెళుతున్న పక్షులు కాబట్టి పలకరించుకోకుండా ఎలా ఉంటాయి..? మంచి స్నేహంతో ఉండటం, సన్నిహితులతో మెలగడం వారికి అలవాటే. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి.. జనాలకు ఎక్కువ తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు స్టార్ హీరోల సాన్నిహిత్యం గురించి చాలా క్లియర్గా అర్థమవుతోంది. see also:నేను ఒక నటుడ్ని గుడ్డిగా ప్రేమించా -సమంత షాకింగ్ కామెంట్స్.ఎవరా నటుడు ..! టాలీవుడ్లో …
Read More »కమల్కు ఎన్టీఆర్ సాయం..!
కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రం విశ్వరూపం పేరుతో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్కు జోడీగా పూజాకుమార, ఆండ్రియా నటిస్తున్నారు. చాలా కాలంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. తెలుగుతోపాటు, హింది, తమిళ్ భాషల్లో …
Read More »చంద్రబాబు సర్కార్ మరో భారీ కుంభకోణం.. వెలుగులోకి..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిని రియల్ ఎస్టేట్ మోడల్గా మార్చేసింది. అమరావతిని అభివృద్ధి పేరిట సింగపూర్ కంపెనీలకు అమాంతం రాసేశారు. భూమి, వసతులు, పెట్టుబడులు ఏపీ ప్రభుత్వం పెట్టి.. లాభాల్లో మాత్రం సింగపూర్ కంపెనీలకు 58 శాతం వాటాలను ఏపీ ప్రభుత్వం రాసిచ్చేసింది. see also:రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..! అక అసలు విషయానికొస్తే.. రాజధాని అమరావతి ఒప్పందాలు ఓ కొలిక్కి వచ్చాయి. …
Read More »వైఎస్ రాజారెడ్డి హత్య కేసు నిందితుడు విడుదల..!
ఖైదీల విడుదలను కూడా ఏపీ ప్రభుత్వం రాజకీయం చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన ఖైదీలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రాజకీయ సిఫారసుల ఆధారంగా ఖైదీలను విడుదల చేస్తున్నారనడానికి తాజాగా ప్రభుత్వం జారీ చేసిన జీవోనే నిదర్శనం. see also:వైఎస్ జగన్ తో ..జూనియర్ ఎన్టీఆర్ రెండు నిమిషాలు ..ఏం మాట్లాడుకున్నారో తెలుసా..! రిజబ్లిక్డే రోజు సందర్బంగా ఖైదీలను విడుదల చేయాల్సిన ప్రభుత్వం.. ఇప్పుడే …
Read More »