ఇప్పటికే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన సీఎం చంద్రబాబు మెడకు మరో ఉచ్చు బిగుసుకుంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఎయిర్ ఏషియా కుంభకోణంలో ఇరుకున్నారంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వార్తలు సంచలనమయ్యాయి. అంతేకాకుండా, ఎయిర్ ఏషియా కుంభకోణంలో చంద్రబాబు, అశోక్ గజపతిరాజు అరెస్టు కాబోతున్నారంటూ కూడా పలు సోషల్ …
Read More »మెగా అభిమానులకు ఉపాసన సలహా..!
ఉపాసన. మెగా కుటుంబం కోడలిగా, రామ్ చరణ్ భార్యగానే కాకుండా ఉపాసనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆరోగ్యం విషయంలో ప్రజలను చైతన్య పరుస్తూ అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. అంతేకాకుండా, వెయిట్ తగ్గండి అంటూ సందేశాత్మక వీడియోను పెట్టడమే కాకుండా, వెయిట్ ఎలా తగ్గాలో తాను చేసి చూపించింది. దీంతో వెయిట్ తగ్గే విషయంలో పలువురికి ఉపాసన ఆదర్శమైంది. see also: సిగరేట్ …
Read More »సాయి పల్లవి వదంతులు..!
హీరోయిన్ త్రిష అనారోగ్యంతో బాధపడుతుందని, ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుందన్న వార్తలు గుప్పమనడం సంచలనం సృష్టించింది. సాయి పల్లవికి అనారోగ్యం అన్న వార్తలు రాగానో అటు కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్ కూడా ఉలిక్కి పడింది. దీనికి కారణం.. కోలీవుడ్తోపాటు టాలీవుడ్లోనూ నటించేందుకు సాయిపల్లవి కొన్ని చిత్రాల కోసం సైన్ చేయడమే. see also:యాంకర్ సుమ వీడియో వైరల్.. ఇదిలా ఉండగా, డ్యాన్స్లో ప్రావీణ్యం ఉన్న …
Read More »వైసీపీ నేతలపై జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ జగన్ ఏపీలో లక్ష కోట్ల రూపాయల నిధులను కాజేశాడు.. వేలాది ఎకరాల వక్ఫబోర్డ్ స్థలాలను కాజేసిన చరిత్ర దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి అంటూ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాన్ని ఏదో బాగు చేసినట్టుగాను, స్వాతంత్య్రం కోసం పోరాడినట్టుగాను వైసీపీ నేతలు చిత్రీకరిస్తున్నారన్నారు. see also:ఈరోజు వైఎస్ జగన్ భోజన విరామాన్ని తీసుకోకుండా పాదయాత్ర ఏపీ …
Read More »బన్నీ కొత్త సినిమా డైరెక్టర్ ఫిక్స్..!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అప్సట్లో ఉన్నాడు. దీనికి కారణం అందరూ ఊహించిందే. అదే నా పేరు సూర్య చిత్రం డిజాస్టర్ కావడమే. అయితే, తరువాతి చిత్రంతో భారీ హిట్ కొట్టేందుకు అల్లు అర్జున్ ఇప్పట్నుంచే ఆలోచనలో చేస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవల గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్, బోయపాటి శ్రీనులతో సమావేశ మయ్యాడని, తురువాత రాబోయే చిత్రం గురించి …
Read More »మరోసారి నవ్వులపాలైన శృతి హాసన్..!
బెడ్రూమ్లోకి వెళ్లాక రెండు గుండెలను బందీ చేసిన బ్రా హుక్స్ తీసేసి, రెండు గుండెలను బ్రా నుంచి విముక్తి కల్పిస్తే ఆ కిక్కే వేరట. అందుకే ఆడ వాళ్లు బెడ్ రూమ్లోకి వెళ్లిన తరువాత బ్రా తీసేసి మూలన పడేసి స్వేచ్ఛా వాయువులను పీలుస్తారట. బ్రా తీసేసిన తరువాత వచ్చే సుఖం ఎన్ని కోట్లు పెట్టినా రాదంటున్నారు ఆడవాళ్లు. see this:ఆ సినిమాలో అబ్బా అనిపించేలా శ్రీరెడ్డి అందాలు..! అందుకే …
Read More »కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు..!
ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అందుకు కారణం జాతీయ పార్టీ కాంగ్రెస్తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందన్న వార్తలు తెరపైకి రావడమే. కర్ణాటక సీఎంగా కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి వచ్చిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో చంద్రబాబు భేటీ అయ్యారన్న వార్తలు టీడీపీ, కాంగ్రెస్తో రాజకీయ పొత్తు కుదుర్చుకుందన్న కథనాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. see also:వైసీపీ నేతలపై జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..! ఇదిలా …
Read More »ఆ సినిమాలో అబ్బా అనిపించేలా శ్రీరెడ్డి అందాలు..!
శ్రీరెడ్డి, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ అరికట్టాలని కోరుతూ ఇటీవల కాలంలో టాలీవుడ్పై ఓ యుద్ధమే ప్రకటించింది. అంతేకాకుండా, టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వేధింపులకు పాల్పడుతున్న వారిని ఆధారాలతో సహా మీడియా ముందు పెట్టింది. మరో పక్క తెలుగు వారికే టాలీవుడ్లో ఎక్కువ అవకాశాలు కల్పించి జీవనోపాధి కల్పించాలంటూ మహిళా సంఘాలు సైతం శ్రీరెడ్డికి మద్దతు తెలిపాయి. see this:పీకల్లోతు ప్రేమలో పరుల్ యాదవ్..! …
Read More »సీఎం చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ సవాల్..!
నవ్యాంధ్రప్రదేశ్కు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, వైసీపీ ఎంపీల రాజీనామాలకు పార్లమెంట్ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇవాళ ఆమోద ముద్ర వేశారు. see this:రామోజీరావుతో.. కన్నా లక్ష్మీనారాయణ భేటి..ఏం జరగబోతుంది..? బడ్జెట్ క్యారియర్ గోఏర్, ఎయిర్ఏసియా తమ టికెట్ ధరలు తగ్గించిన వార్త వెలువడిన మరుసటి …
Read More »అయ్య బాబోయ్.. ఏపీ ప్రభుత్వాన్ని కడిగి పారేసింది..!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలతోపాటు, ఇటీవల కాలంలో ఏపీ నీటి ప్రాజెక్టుల విషయంలో చోటు చేసుకున్న అవినీతి పై ఇప్పుడు ప్రజలంతా పెదవి విరుస్తున్నారు. సాధారణ ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పటి వరకు ఏ ఒక్కటి నెరవేర్చక పోగా.. ఏపీకి సంజీవని అయిన ప్రత్యేక హోదా అంశాన్ని సైతం పక్కన పెట్టి.. తన …
Read More »