పరుల్ యాదవ్, ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం క్వీన్ రీమేక్లో నటిస్తోంది. కన్నడ, తమిళ్, మళయాళం, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రం మైసూర్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే, హీరోయిన్గా స్టార్ ఇ మేజ్ను అనుభవిస్తున్న పరుల్ యాదవ్కు ఇప్పుడు కష్టకాలం వచ్చిందట. కాగా, పరుల్ యాదవ్ పుట్టిన రోజును చిత్ర బృందం అంగరంగ వైభవంగా జరిపిందట. ఈ వేడుకలో క్వీన్ రీమేక్ హీరోయిన్లు కాజల్, తమన్నా పాల్గొన్నారు. …
Read More »రజనీ సినిమాలో నితిన్ హీరోయిన్..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంలో టాలీవుడ్ హీరో నితిన్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. కాగా, నితిన్తో కలిసి లై, చల్ మోహన్ రంగ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన గ్లామర్ బ్యూటీ మేఘా ఆకాష్ అందరికి తెలిసిందే. మేఘా ఆకాష్ నటించింది రెండే చిత్రాలే అయినా కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అయితే, మేఘా ఆకాష్ను మొదటగా చూసిన వారంతా స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తుందని భావించారు. …
Read More »ప్రియాంక చోప్రాకు.. మధు చోప్రా వార్నింగ్..!
బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా ఓ విదేశీయుడితో ప్రేమలో ఉందన్న ప్రచారం ఇటీవల కాలంలో జోరుగా వినవస్తోంది. అంతేకాకుండా, ప్రియాంక చోప్రా తన బాయ్ ప్రియుడితో కలిసి ప్రపంచాన్ని చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోందంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియా కోడై కూసింది. మరో వైపు ప్రియుడు నిగ్ జోనార్క్స్తో కలిసి ప్రియాంక చోప్రా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేయడంతో వారిద్దరి ప్రేమ …
Read More »తణుకు ప్రజలకు జగన్ ఇచ్చిన తొలి హామీ ఇదే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అన్ని వర్గాల ప్రజల ఆదరణ మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా అశేషంగా ప్రజలు పాల్గొని జగన్కు ఘన స్వాగతం పలకడంతోపాటు బ్రహ్మరథం పడుతున్నారు. వారి సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. …
Read More »ఫ్రీ రిలీజ్ బిజినెస్లో కాలా సరికొత్త రికార్డ్..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా సినిమా కాలా. ఈ చిత్రం ఈ నెల 7వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం రికార్డు స్థాయిలో వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్రీ రిలీజ్ బిజినెస్లో ఈ సినిమా దుమ్ము రేపింది. రజనీకాంత్ ఇది వరకు చిత్రాలకు మించి కాలా చిత్రం రూ.230 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మాణ …
Read More »జగన్ చేసిన ఆ ఒక్క పనికి తణుకు ప్రజలు ఫిదా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 182వ రోజుకు చేరుకుంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. వారి ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు విన్నవించుకుంటున్నారు. అలాగే, టీడీపీ కార్యకర్తల నుంచి నేతల వరకు తమపై చేస్తున్న దాడుల గురించి జగన్కు …
Read More »వైఎస్ జగన్ను రోడ్లమీద తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయ్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి నక్కా ఆనందబాబు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియా సమావేశం పెట్టి అరగంట మాట్లాడాడని, మాట్లాడింది అరగంటే అయినా.. 30 సార్లు సీఎం చంద్రబాబు జపం చేశారని ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్ తాపత్రయం దేనికోసమో ఏపీ ప్రజలకు తెలిసని, సీఎం పదవి కాంక్షతోనే చంద్రబాబుపై …
Read More »మామా – అల్లుడు సినిమాకు టైటిల్ ఫిక్స్..!
టాలీవుడ్లో వరుసకు మామా అల్లుడు అయిన నాగ చైతన్య, విక్టరీ వెంకటేష్ల కాంబోలో ఒక మల్టీస్టారర్ మూవీ రానున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న చిత్రానికి ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే దర్శకుడు బాబీ నట రుద్రుడు ఎన్టీఆర్తో జై లవ కుశ చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. see also… నాని స్థానంలో సాయి ధరమ్ తేజ్..! అయితే, …
Read More »రకుల్కు ఎలాంటి రొమాన్స్ అంటే ఇష్టమో తెలిస్తే షాక్..!
అందాల రకుల్ ప్రీత్ సింగ్ మోడరన్ గార్ల్ కావడంతో ఆమెకు మోడరన్ రొమాన్స్ అంటే ఇష్టమేమో అనుకుంటారు అందరు. కానీ, ఈ భామకు ఎలాంటి రొమాన్స్ అంటే ఇష్టమో తెలుసా..? ఓల్డెన్ డేస్ రొమాన్స్ అంటే పిచ్చ పిచ్చగా నచ్చుతుందని అంటోంది. పాత రోజులు అంటే ఎప్పుడో 1960, 70 కాదు. ఇంట్లో ఫోన్ మోగితే.. ఎక్కడ బాయ్ ఫ్రెండ్ చేశాడోనని, ఆ విషయం ఎక్కడ తల్లిదండ్రులకు తెలిసిపోతుందోనన్న భయం …
Read More »పవన్ చేసిన పనికి ఫ్యాన్స్ ఆగ్రహం..!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన పనికి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర పేరుతో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి రోజు పవన్ కల్యాన్ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఆ మరుసటి రోజు నుంచి ప్రజల నుంచి స్పందన తగ్గుతూ వస్తోంది. see also… సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత సవాల్..! అయితే, ప్రజా …
Read More »