ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. కాగా, వైవీ సుబ్బారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఆ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలకు మరో 14 నెలలు …
Read More »నాని స్థానంలో సాయి ధరమ్ తేజ్..!
ప్రముఖ దర్శకుడు తిరుమల కిశోర్ దర్శకత్వంలో, నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా ఓ చిత్రం రాబోతుందని, నేను.. శైలజ, ఉన్నది ఒక్కటే జిందగి వంటి చిత్రాలతో టాలీవుడ్కు వరుస హిట్స్ ఇచ్చిన తిరుమల కిశోర్ ఖాతాలో మరో హిట్ పడబోతుందంటూ అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, తిరుమల కిశోర్ చెప్పిన లవ్ స్టోరీ బాగున్నప్పటికీ.. ఆ కథలో రెండు మూడు మార్పులు చేయాలని నాని కోరాడట. …
Read More »ఈ నెల 6న ఢిల్లీలో ఏం జరగబోతోంది..??
ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వేసవి కాలాన్ని మించిన వేడిని రాజేస్తున్నాయి. అయితే, ప్రత్యేక హోదాపై పోరాటం క్రెడిట్ను సొంతం చేసుకునేందుకు ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అయితే, ప్రత్యేక హోదాపై తాము సైతం పోరాటం చేస్తున్నామనడం అధికార పార్టీకి తగదంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన చంద్రబాబు తీరా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు …
Read More »వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు.. బ్లాస్టింగ్ న్యూస్..!
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఘన విజయం సాధించిన సుమారు 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డబ్బు మూటలను ఎరగావేసి టీడీపీలో చేర్చుకున్న విషయం విధితమే. అయితే, టీడీపీలో చేరిన వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో జగన్ను విమర్శించిన వారికే సీఎం చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి పదవులు ఇవ్వడం గమనార్హం. వచ్చే …
Read More »జూ.ఎన్టీఆర్కు పాప..! అసలు మేటర్ ఇదే భయ్యా..!!
గడిచిన ఆదివారం సాయంత్రం నుంచి అటు సోషల్ మీడియాతోపాటు.. ఇటు పలు వెబ్సైట్లలోనూ ఓ వార్త సంచలనం అవుతూనే ఉంది. అదే నట రుద్రుడు, జూనియర్ ఎన్టీఆర్ పండింటి పాపకు తండ్రి అయ్యాడని. అయితే, సోషల్ మీడియాతో ఈ వార్తను చూసిన జూనియర్ ఎన్టీఆర్కు ఫోన్ చేసి సన్నిహితులు.. ఎన్టీఆర్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపడం మొదలు పెట్టారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ దంపతులకు పాప పుట్టిందని అటు తారక్ …
Read More »పొలిటికల్ సూపర్ స్టార్ వైఎస్ జగన్..! ఎలానో తెలుసా..??
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిర్విరామంగా 181వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. 2014 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను జగన్కు గుర్తు చేసి ఆవేదన వ్యక్తం …
Read More »వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ స్టార్ హీరోయిన్..!
వ్యభిచారం చేస్తూ మరో స్టార్ హీరోయిన్ పట్టుబడింది. ఒకప్పుడు కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సంగీత బాలన్ను వ్యభిచారం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. 1996లో కోలీవుడ్లో వచ్చిన కురుప్పు రోజా చిత్రంలో సంగీత బాలన్ హీరోయిన్. ఆ చిత్రం ద్వారా సంగీత బాలన్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే, అంది వచ్చిన అందిపుచ్చుకోలేక అడ్డదారులు తొక్కడంతో చివరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగానే మిగిలిపోయింది. ఉయ్యాల వాడ నరసింహారెడ్డిపై …
Read More »ఉయ్యాల వాడ నరసింహారెడ్డిపై వైరల్ న్యూస్..!
టాలీవుడ్ మెగాస్టర్ చిరంజీవి. దాదాపు పదేళ్లపాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మెగస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబ.150 చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు.అయితే, ఆ తరువాత స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్లో నటించేందుకు చిరంజీవి అంగీకరించిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్లో, ప్రముఖ దర్శకుడు సురేందర్రెడ్డి దర్శకత్వంలో దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం …
Read More »పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేసిన జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేప్టటిన ప్రజా సంకల్ప యాత్ర అన్ని వర్గాల ప్రజల ఆదరణ మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ఇవాళ జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర 179వ రోజును పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో కొనసాగించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆచంట నియోజకవర్గం పెనుగొండలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి వైఎస్ …
Read More »మోహన్బాబుపై విశాల్ ప్రశంసల వర్షం..!
హీరో విశాల్ పేరు ఇప్పుడు అభిమన్యుడు సినిమాతో మారుమోగిపోతోంది. విభిన్నమైన కథాంశాలు. విలక్షణమైన పాత్రలను ఎంచుకోవడంతో విశాల్ ఇప్పుడు వరుస హిట్స్ కొడుతున్నారు. పందెం కోడి నుంచి గత చిత్రం వరకు సినిమాలపట్ల విశాల్కు ఉన్న అభిరుచిని తెలియజేశాయి. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విశాల్ నటించిన చిత్రం అభిమన్యుడు. ఈ చిత్రంలో హీరోయిన్గా సమంత, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు పోషించారు. జూన్ 1 శుక్రవారం ఈ చిత్రం …
Read More »