లెజెండరీ హీరోయిన్ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి బ్లాక్బస్టర్ హిట్ టాక్తో రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో మహానటి సావిత్రి దయాగుణం, దాతృత్వం గురించి తెలుసుకున్న సినీ ప్రేక్షకులు సావిత్రిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపింది కాబట్టే.. సావిత్రి మహానటి అయిందని, లేకుంటే మరో నటి అయి ఉండేదని అంటున్నారు సినీ జనాలు. కాంగ్రెస్ మాజీ …
Read More »సుధీర్ అన్న ఆ ఒక్కమాటకు రష్మీ కంట కన్నీరు..!
జబర్దస్త్ నవ్వులు పూయించే కామెడీ షో అంటే అందరూ పడి చస్తారు. టాప్ రేటింగ్స్తో దూసుకెళుతున్న ఈ షో ప్రతీ గురు, శుక్ర వారాల్లో వస్తుందంటే జనాలు రాత్రి తొమ్మిదన్నర గంటలకల్లా టీవీల ముందు వాలిపోతారు. ఈ ప్రోగ్రామ్ చాలా మంది కమెడియన్లకు మంచి లైఫ్ ఇచ్చింది. తాజాగా సుధీర్, రష్మీల మధ్య కెమిస్ట్రీ రంజుగా సాగుతోంది. మొన్నటి ఉగాదికి వీరిద్దరికి తూ .. తూ మంత్రంగా పెళ్లి జరిపించిన …
Read More »డైరెక్టర్ క్రిష్ విడాకులు తీసుకోవడానికి కారణం తెలిస్తే షాక్..!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అభిరుచి ఉన్న వ్యక్తుల్లో ప్రముఖ దర్శకుడు క్రిష్ ఒకరు. అయితే, అతని వ్యక్తిగత జీవితం ప్రస్తుతం కుదుపులకు లోనైనట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుల్లో ఒకరైన క్రిష్ తన భార్య రమ్య నుంచి విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే క్రిష్ ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారట. అప్పట్లో క్రిష్ పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అసలు పెళ్లి పత్రికతోనే తన …
Read More »హీరో రాణాకు హాస్పిటల్లో ఆపరేషన్..!
రాణా, హీరోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా అన్ని రకాల రోల్స్ చేస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుననాడు. మరీ ముఖ్యంగా బాహుబలి, ఘాజీ లాంటి మంచి కథలతో సినిమాలు చేస్తూనే.. నేనే రాజు నేనే మంత్రి లాంటి పక్కా కమర్షల్ సినిమాలు చేస్తూతన సినిమాల్లో వేరియేషన్స్ చూపిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో ఉన్నాడు. ఇదే ఊపులో ప్రస్తుతం రాణా మంచి సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా, …
Read More »కాజల్ అగర్వాల్కు తీరని కోరిక.. అదేనట..!!
టాలీవుడ్ చందమామ కాజల్ టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ క్రేజ్ను అనుభవించింది. బాలీవుడ్లో సైతం పలు చిత్రాలతో సక్సెస్ను అందుకుంది. కానీ, బాలీవుడ్లో కాజల్ కోరుకున్నంత స్టార్డమ్ మాత్రం రాలేదు. ఇడస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటుతుంది. ఈ లాంగ్ జర్నీలో కాజల్ అగర్వాల్ కోరిక మాత్రం తీరలేదని, దీంతో తాను కన్న కలలు కలలుగానే మిగిలిపోతాయని నిట్టూర్చుతోంది కాజల్. అసలు అలాంటి కోరికలు నెరవేరితే ఎంత …
Read More »వారిద్దరి కలయికతో.. చంద్రబాబుకు ఇక చుక్కలే..!
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రూపంలో గండం పొంచి ఉందా..? అందరిలోను ఇప్పుడు అదే అనుమానం మొదలైంది. తెలంగాణలో బహిష్కృత టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులతో ముద్రగడ భేటీ తరువాత ప్రతీ ఒక్కరిలోనూ అనుమానం ఊపందుకుంది. వారిద్దరి భేటీలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా, త్వరలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మోత్కుపల్లి ఏపీలో పర్యటించాలని కూడా నిర్ణయమైంది. మోత్కుపల్లి …
Read More »రామ్గోపాల్ వర్మపై నాగ్ సంచలన ప్రకటన..!
గత కొన్ని రో జులుగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అక్కినేని వారబ్బాయి అఖిల్ కాంబోలో ఒక చిత్రం తెరకెక్కబోతోంది అంటూ ఇటీవల సోసల్ మీడియా కథనాలను ప్రచురించింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటనుంచి అక్కినేని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అందుకు కారణం అక్కినేని అఖిల్కు సినిమాల పరంగా చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేకపోవడమే. నటించినవి రెండే సినిమాలు అయినా.. రెండూ డిజాస్టర్లే. అయితే, రామ్గోపాల్ …
Read More »పోలీస్ v/s విలన్..!
బాహుబలి చిత్రం తరువాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఏ చిత్రాన్ని తెరకెక్కిస్తాడో అంటూ ఆయన అభిమానులు తెగ ఎదురు చూశారు. అయితే, రాజమౌళి ఏ చాత్రాన్ని తెరకెక్కించినా అందులో ఏదో ఒక స్పెషల్ ఎలిమెంట్స్ ఉండేలా చూస్తాడు. అంతేకాకుండా, సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా..? అంటూ అభిమానులు ఎదురు చూసేతా ఆసక్తిని కలగజేస్తాడు రాజమౌళి. అయితే, అందరు భావించినట్టే రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నట రుద్రుడు …
Read More »అల్లు అర్జున్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్..!
ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న యంగ్ హీరోలు వారి వారి కుటుంబాలతో ఎంతో సరదాగా గడుపుతున్నారు. ఏ మాత్రం సమయం దొరికినా.. ఆ సమయాన్ని తమ కుటుంబ సభ్యుల కోసమే కేటాయిస్తున్నారు. అటువంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్లు ముందుంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే, ఇటీవల అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అయింది. అయితే, తన …
Read More »నాని హీరోయిన్తో అల్లువారబ్బాయి రొమాన్స్..!!
మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన ఏబీసీడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ హక్కులను కొనుగోలు చేశాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారబ్బాయి అల్లు శిరీష్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు డేట్స్ను కూడా ఫిక్స్ చేసేశారు. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా కృష్ణార్జున యుద్ధంలో నాని సరసన నటించిన రుక్షర్ దిలోన్ను ఎంపిక …
Read More »