వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొనసాగుతుంది. అయితే, జగన్ పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతూ.. జగన్ అడుగులో అడుగు వేస్తుండటం గమనార్హం. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను పలుకరిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ.. వారికి భరోసా కల్పిస్తూ …
Read More »వైఎస్ జగన్పై.. సూపర్ స్టార్ కృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తమ మద్దతు తెలుపుతున్నారు. అంతేకాకుండా, టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖ నటులు కూడా జగన్తో కలిసి ప్రజా సంకల్ప యాత్రలో నడిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా ఇటీవల సినీ నిర్మాత, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ, అలాగే, పృథ్వీరాజ్ జగన్ …
Read More »ఏవీ సుబ్బారెడ్డికి సీఎం చంద్రబాబు ఫోన్..!
కర్నూలు రాజకీయం… టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు ఫోన్..! పెళ్లి పనుల్లో ఉన్న మంత్రి అఖిల ప్రియకు భారీ షాక్..!! ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితిపై ఆరా తీసే పనిలో పడ్డారు. విజయవాడ కేంద్రంగా జరిగిన మహానాడు కార్యక్రమం ముగిసిన వెంటనే రాష్ట్రంలో టీడీపీ పరిస్థితిపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు …
Read More »సీఎం చంద్రబాబుకు మంత్రి అయ్యన్న పాత్రుడు బిగ్ షాక్..!
తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ నాయకుల మధ్య అంతర్గత పోరు రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇకపై ఈ అంతర్గత పోరు తగ్గే అవకాశమే లేదని టీడీపీ మంత్రులు తెగేసి చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల విజయవాడ కేంద్రంగా జరిగిన మహానాడులో టీడీపీ మంత్రులు నవ్వుతూనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. దీంతో విస్తుపోవడం టీడీపీ కార్యకర్తల వంతైంది. వైఎస్ జగన్..మధ్యాహ్నం 3.30 కు భారీ బహిరంగ …
Read More »మహానాడులో ఎవ్వరూ చూడని దృశ్యాలు..!!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడ కేంద్రంగా ఆ పార్టీ మహానాడు కార్యక్రమం మూడు రోజులపాటు జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అంతేకాకుండా, నాడు రాష్ట్ర విభజన సమయం నుంచి మొన్నటి వరకు ప్రత్యేక హోదా ఊసెత్తని చంద్రబాబు.. ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రత్యేక హోదాపై …
Read More »పీకల్లోతు ప్రేమలో సైనా..!
భారత స్టార్ షట్లర్ సైనా, కారుపల్లి కషబ్ డేటింగ్లో ఉన్నారంటూ ఇటీవల సోషల్ మీడియా కోడై కూసిన విషయం తెలిసిందే. అయితే ఆ డేటింగ్ రూమర్లను పెళ్లితో నిజం చేయమని అభిమానులు కోరుతున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..! హైదరాబాద్ నగర పరిధిలోగల ఓ రెస్టారెంట్లో ఇటీవల కషబ్ తో కలిసి దిగిన ఫోటోను సైనా నెహ్వాల్ తన ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను చూసిన అభిమానులంతా విపరీతంగా షేర్లు …
Read More »దుఃఖ సారంలో అంజలి..!
తీవ్ర దుఃఖంలో అంజలి. నిండా ముంచేసిన జయ్. అవును, షాపింగ్ మాల్ చిత్రం ద్వారా తెలుగు వెండి తెరకు పరిచయమైన అంజలి ఇప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉందట. దానికంతటికీ కారణం కోటీవుడ్ నటుడు జయ్ అట. ఇంతకీ వారిద్దరి మధ్య ఏం జరిగిందన్న విషయంపై ఆరా తీసిన మీడియాకు షాకింగ్ నిజం ఒకటి తెలిసిందట. ఆ షాకింగ్ నిజం ఏమిటంటే..! ఇటీవల అంజలి, జయ్ ఇద్దరూ ప్రేమపక్షుల్లా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన …
Read More »జేసీ దివాకర్రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్..!!
ఇటీల విజయవాడ కేంద్రంగా టీడీపీ మహానాడు కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం జరిగినన్ని రోజులు కూడాను ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ కార్యకర్తల నుంచి నేతల వరకు విమర్శల వర్శం కురిపించారు. మహానాడులో ప్రజల కోసం ఏం చేస్తున్నామో చెప్పాల్సిన టీడీపీ ప్రభుత్వం.. అవేవీ పట్టనట్లు కేవలం జగన్ను విమర్శించడానికి మాత్రమే మహానాడును నిర్వహించింది. ఇలా …
Read More »తూర్పుగోదావరి జిల్లా వైసీపీపై భారీ కుట్ర..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. అయితే, ఇడుపులపాయ నుంచి జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా ఇలా ఎనిమిది జిల్లాల్లో జగన్ తన పాదయాత్రను పూర్తి చేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి …
Read More »ప్రముఖ దర్శకుడు మృతి.. విషాదంలో చిత్ర సీమ..!
ప్రముఖ దర్శకుడు మృతి.. విషాదంలో చిత్ర సీమ..! కర్ణాటక చిత్ర సీమలో విషాదం నెలకొంది. ఆ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు పలువురి ప్రాణాలను తీస్తున్నాయి. ఈ క్రమంలోనే కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు సంతోష్ శెట్టి కటిల్ ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన వరద ఉద్రిక్తతకు కొట్టుకు పోయారు. దీంతో సంతోష్ శెట్టి కటిల్ …
Read More »