కథానాయకులు నటించే సినిమాలకు వాల్యూ పెరిగితే వారి రెమ్యునరేషన్ కూడా బాగా పెరుగుతుందన్న విషయం అందరికి తెలిసిన విషయమే. కాలం పెరుగుతున్న కొద్దీ సినిమాల వాల్యూ చాలా వరకు రెట్టింపు అవుతుంది. కొన్ని సినిమాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అయితే, ఈ ప్రపంచంలో హాలీవుడ్ సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగే హాలీవుడ్లో నటులకు కూడా అదే స్థాయిలో …
Read More »మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ గురూ..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు హీరోగా, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో ఓ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ జూన్ మొదటి వారం నుంచి మొదలు కానుంది. అయితే, ఈ చిత్రాన్ని టాలీవుడ్ బఢా నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. టాలీవుడ్లో ఓటమి ఎరుగని నిర్మాతగా పేరొందిన దిల్ రాజు.. ఇటీవల వరుస సక్సెస్లతో సూపర్ ఫామ్లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ …
Read More »ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..?
ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ..? అవును, ఇప్పుడు ఇదే న్యూస్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది. అయితే, ఏపీలో సీబీఐ జేడీగా విధులు నిర్వహించిన లక్ష్మీ నారాయణ ముంబై అడిషనల్ డీజీపీగా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇక అప్పట్నుంచి లక్ష్మీ నారాయణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ పలు వార్తా పత్రికలు కథనాలను ప్రచురించాయి. అందరూ భావించినట్టే లక్ష్మీ నారాయణ తన …
Read More »జగన్ మాట విని ఎమ్మెల్యే అనీల్ ఏం చేశారో తెలుసా..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ ఇడుపులపాయ మొదలుకొని ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. మున్ముందు కూడా విజయవంతంగా కొనసాగుతుందని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ తన పాదయాత్రను …
Read More »దేశంలో ఏ నాయకుడు చేయని పనిని చేసి చూపించిన జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల మద్దతును చూరగొంటోంది. అంతేకాకుండా, జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంత ప్రజలంతా వారి వారి సమస్యలను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు ఇదే తీరు. వృద్ధులయితే తమకు ఫించన్ రూపంలో వచ్చే డబ్బులను కూడా జన్మభూమి …
Read More »చంద్రబాబు, లోకేష్ బిరుదలపై నరసాపురం ప్రజల స్పందన ఏమిటో తెలుసా..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే ఎనిమిది (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 175 రోజులు 2200 కిలోమీటర్ల పై చిలుకు పాదయాత్ర …
Read More »నిన్నటి జగన్ పాదయాత్రలో వింత సంఘటన..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారంతో 175 రోజులు పూర్తి చేసుకుంది. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న జగన్.. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో …
Read More »నర్సిరెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంపై తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి ఇటీవల విజయవాడలో జరిగిన టీడీపీ మహానాడు వేదికగా సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. అయితే, రాజకీయాల్లో ఉన్న జగన్ను విమర్శిస్తే మేము భరిస్తాం.. అంతేకానీ, రాజకీయాల్లో లేని వైఎస్ఆర్ ఫ్యామిలీని అవమానించేలా మాట్లాడితే భరించేది లేదంటూ వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానులు తాము మాట్లాడిన వీడియోను సోషల్ మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. …
Read More »అబ్బాయికి ఊహించని షాక్ ఇచ్చిన బాబాయ్..!
టీడీపీ, బీజేపీతో విభేదించిన పవన్ కళ్యాన్ పార్టీ నిర్మాణం కోసం జనంలోకి వెళ్లారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభమైన పవన్ యాత్ర ప్రస్తుతం విజయనగరం బాడర్కు చేరింది. ఈ నేపథ్యంలోనే బాబాయ్ పిలిస్తే ప్రచారం చేసేందుకు నేను సిద్ధమంటూ రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రామ్చరణ్ వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్.. తన కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఎంతో సంతోషకర మైన జీవితాన్ని గడుపుతున్నారు. అటువంటిది వారిని పిలిచేందుకు …
Read More »రమా రాజమౌళిపై వైరల్ న్యూస్..!!
బాహుబలి చిత్రంతో రాజమళి ప్రతిభ ఖండాంతరాలను దాటి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. రాజమౌళి ఏ సినిమా తీసినా అందులో ఫ్యామిలీ.. ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉంటుందన్న విషయం సినీ జనాలకు విధితమే. అందులోను రాజమౌళి భార్య రమదే కీలక పాత్ర అని చెప్పుకోక తప్పదు. రాజమౌళి ఏ సినిమా తీసినా అందులో కాస్టూమ్ డిజైనర్గా రమదే కీలక బాధ్యతలు. మగధీ, బాహుబలి చిత్రాలకు రమనే కాస్టూమ్ డిజైనర్గా వ్యవరించింది. ఇదిలా …
Read More »