సంపదను సృష్టించడం, ప్రజలకు పంచడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నది. సంపద గణనీయంగా పెరుగుతున్నప్పటికీ పరిమితికి లోబడి అప్పులు తీసుకుని ఆర్థిక క్రమశిక్షణను కట్టుతప్పకుండా పాటిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందువరుసలో నిలిచింది. టీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తున్న అప్పుల గురించి విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అతితక్కువ అప్పులు తీసుకున్న రాష్ర్టాల్లో మహారాష్ట్ర మినహా మిగిలిన అన్ని రాష్ర్టాలు తెలంగాణ తర్వాతే ఉన్నాయని స్వయంగా కేంద్ర …
Read More »మహిళ నాయకురాలితో కల్సి టీబీజేపీ నేత సెక్స్ రాకెట్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి చెందిన నేత ఆ పార్టీకి చెందిన ఒక మహిళ నాయకురాలితో కలిసి సెక్స్ రాకెట్ నడిపిస్తున్నాడని ఒక మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ప్రముఖ న్యాయ వాది అయిన రఘునందన్ రావు వలన నాకు ప్రాణహాని ఉంది. ఆయన తనను శారీరకంగా .. మానసికంగా వేధిస్తున్నాడని ఒక మహిళ (47)సంచలన ఆరోపణలు చేసింది. మంగళవారం హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్ …
Read More »పసుపు బోర్డు కావాలి.. స్పైస్బోర్డు రీజినల్ ఆఫీసు కాదు..
పసుపు బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం పసుపును కొని మద్దతు ధర ఇవ్వాలి. ఇదీ రైతులు డిమాండ్ చేస్తున్నది. ఇది వరకే స్పైస్బోర్డుకు వరంగల్లో ఓ ఆఫీసున్నది… ఓ ఇద్దరు ఆఫీసర్లతో నిజామాబాద్లో మరో ఆఫీసు పెడతామంటున్నారు. దాంతో లాభమేమి లేదు. వరంగల్లో ఉన్నా.. నిజామాబాద్లో ఉన్నా ఒకటే. నిజామాబాద్లో ఓ ఆఫీసు పెడితే రైతులకు ఏం ఉపయోగం లేదు. అర్వింద్ ఇన్ని రోజులు మాయమాటలు చెప్పి.. కొత్త నాటకం …
Read More »సమ్మక్క దేవతగా ఎలా మారింది..?
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఈ రోజు బుధవారం మొదలు కానున్నది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. అయితే సమ్మక్క దేవతగా ఎలా మారిందో తెలుసుకుందాము.. గిరిజన రాజ్యంలో సమ్మక్క అపురూపంగా పెరుగుతుంది. సమ్మక్క ఎవరికి ఏ ఆపద వచ్చిన సరే తన చేతి స్పర్షతో ఆ ఆపదను మటుమాయం చేసేది. ఏ కష్టం చెప్పుకున్న కానీ ఆ కష్టాన్ని సమ్మక్క తీర్చేది. అలా అత్యంత …
Read More »మేడారం జాతరను ఎవరు ప్రారంభించారు..?
ఆసియా ఖండంలోనే అతిపెద్ద వనజాతర మేడారం జాతర. ఈ జాతరలో సుమారుగా రెండు కోట్లకు పైగా ప్రజలు,భక్తులు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి పాల్గొంటారు. అయితే అసలు మేడారం జాతర ఎప్పుడు మొదలైంది..?. ఎవరు ప్రారంభించారు..?. ఎందుకు ప్రారంభించారో తెలుసుకుందాము.. యుద్ధానికి వ్యతిరేకంగా తమ సైనికులు చేసిన తప్పిదాన్ని గ్రహించిన ప్రతాప రుద్రుడు పశ్చాతాపానికి గురవుతాడు. దీంతో మేడారాన్ని చేరుకుని కోయలకు క్షమాపణ చెప్తాడు. మేడారాన్ని తిరిగి కోయలకు …
Read More »మేడారం జాతరలో ఏ రోజు ఏమి జరుగుతుంది..?
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఈ రోజు బుధవారం మొదలు కానున్నది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. మొదటి రోజున కన్నెపల్లి నుండి సారలమ్మను జంపన్న వాగు మీదగా మేడారం గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో కుంకుమభరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. మూడో రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. నాలుగో రోజు సాయంత్రం దేవతలను వనాల్లోకి …
Read More »మేడారం జాతర గురించి ఆకాశవాణి ఏమి చెప్పింది..?
సమ్మక్క కోసం కోయలు వెతుకుతుంటారు. నెమలి చార చెట్టు దగ్గరున్న పుట్ట వద్ద కుంకుమన్ భరణి కన్పించింది. అదే సమ్మక్క ఆనవాలుగా కోయలు భావిస్తారు. అలా భావించి ఎదురు చూస్తుండగా కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీర భోజ్యం కాదు. ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడుగానే రాజ్యాన్ని సంపాదించాలి. ఆ స్థలంలో గద్దె కట్టించాలి. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఉత్సవం జరపాలి. అలా జరిపితే భక్తుల కోరికలు నెరవేరుతాయి …
Read More »అసలు సమ్మక్క ఏమైంది..?
మొత్తం నాలుగు రోజుల పాటు జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ రోజు బుధవారం మొదలైంది. మొదటి రోజున కన్నెపల్లి నుండి సారలమ్మను జంపన్న వాగు మీదగా మేడారం గద్దెకు తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. అయితే సమ్మక్క తన భర్త పడిగిద్దరాజు మరణ వార్తను వింటుంది. అది విన్న సమ్మక్క యుద్ధరంగంలో దూకుతుంది. వీరోచితంగా పోరాడి ఎంతో మంది కాకతీయ సైన్యాన్ని మట్టికరిపిస్తుంది. దీంతో భయపడ్ద కాకతీయులు దొంగచాటుగా …
Read More »మేడారం జాతరలో భక్తులు ఏమి సమర్పిస్తారు..?
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఈ రోజు బుధవారం మొదలు కానున్నది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. సమ్మక్క సారక్కలను ఈ నాలుగు రోజుల పాటు ఏం కోరుకున్న కానీ నెరవేరుతుంది అని ప్రగాఢ నమ్మకం భక్తుల్లో ఉంది. దీంతో తమ కోరికలు నెరవేరాలని చాలా మొక్కులు మొక్కుకుంటారు. కోరికలు తీరితే ఎడ్లబండి కట్టుకోని వస్తాము. అమ్మవారి రూపంలో వస్తాము. ఒడి బియ్యం తీసుకువస్తాము. ఎదురుకోళ్లు,గాజులు,రవికెలు …
Read More »కార్గో బస్సులపై ఫోటోలకు సీఎం కేసీఆర్ నో..!
సరుకు రవాణా చేసే కార్గో బస్సులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫోటో పెట్టడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరగడంపై సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు తప్పు పట్టారు. ఆర్టీసీ బస్సులను సరుకు రవాణాకు ఉపయోగించడం వల్ల ప్రజలకు సేవలు అందించడం, ఆర్టీసీ లాభాల్లో పయనించడం తన లక్ష్యం అన్నారు. బస్సులపై ఫోటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఈ ప్రతిపాదన ఏమాత్రం …
Read More »