తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ సాంకేతికరంగంలో మరో అడుగేసింది. హైదరాబాద్ వేదికగా గూగుల్ క్లౌడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ)ని ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా ఏర్పాటుచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలకు సాంకేతికరంగంలో అత్యాధునిక సేవల్ని అందించేందుకు ఈ కేంద్రం సాయపడుతుందని టెక్ మహీంద్రా ఓ ప్రకటనలో పేర్కొన్నది. క్లౌడ్ బదిలీ సేవలు, గూగుల్ క్లౌడ్లో పలు సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ కేంద్రం …
Read More »నిరుద్యోగ యువతకు సీఎం జగన్ శుభవార్త
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్తను తెలియజేయనున్నారు. ఈ క్రమంలో జనవరి ఒకటో తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ ను విడుదల చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ శాఖాల్లో ఖాళీల వివరాల నివేదిక రావడంలో ఆలస్యం కావడంతో క్యాలెండర్ ను విడుదల చేయలేదు. అయితే ఈ …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో డాన్స్ మాస్టర్ జానీ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ యాంకర్ శ్రీముఖి గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన జానీ మాస్టర్ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో మొక్కలు నాటడం జరిగింది. ఈసందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ ఈ మధ్య నీను ఒక సినిమా లో చూసాను అని ఆ సినిమాలో భవనాలు కట్టడం కోసం …
Read More »ఖరారైన చైర్ పర్సన్లు (చైర్మన్లు), వైస్ చైర్మన్లు
తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ 9 కార్పోరేషన్లు, 110 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు ఖరారైన చైర్ పర్సన్లు (చైర్మన్లు), వైస్ చైర్మన్లు వివరాలిలా ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా: నర్సంపేట మున్సిపాలిటీ: చైర్ పర్సన్- గుంటి రజిని (టీఆర్ఎస్), వైస్ చైర్మన్-మునిగాల వెంకట్ రెడ్డి (టీఆర్ఎస్) పరకాల మున్సిపాలిటీ: చైర్ పర్సన్-సోదా …
Read More »పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన ప్రగతికి కృషి : మంత్రి కేటీఆర్
పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన ప్రగతికి కృషి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇంతటి ఘనవిజయం అందించిన ప్రజలకు జేజేలు తెలిపారు కేటీఆర్. 127 మున్సిపాలిటీల్లో 119 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ప్రత్యర్థులకు అందనంత దూరంలో అగ్రభాగాన నిలిచింది టీఆర్ఎస్ పార్టీ అని ఆయన తెలిపారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యావంతులకు, మేధావులకు, ప్రజలకు వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సీఎం …
Read More »మండలి రద్ధు అయిన రాష్ట్రాలు తెలుసా..?
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఏపీలో శాసనమండలి రద్దు బిల్లును ఆమోదించిన సంగతి విదితమే. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి పార్లమెంట్లో బిల్లు పాసు కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు మండలి రద్ధు అయిన రాష్ట్రాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా..?. అస్సాం , మధ్యప్రదేశ్ , పంజాబ్ , తమిళనాడు ,పశ్చిమ బెంగాల్ లతో పాటుగా ఆర్టికల్ …
Read More »స్టార్ హీరోతో రష్మిక మంధాన రోమాన్స్
సరిలేరు నీకెవ్వరు మూవీతో మంచి జోష్ లో ఉన్న భామ రష్మిక మంధాన. ఈ మూవీలో ఒక పక్క చక్కని అభినయంతో కామెడీని పంచుతూనే మరోవైపు తన అందాలను ఆరబోసింది. అయితే ఈ మూవీ తర్వాత రష్మిక జూనియర్ ఎన్టీఆర్ తో రోమాన్స్ చేయనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ పేరును ఖరారు చేసినట్లు వార్తలు తెలుగు …
Read More »మహేష్ కు ఆపరేషన్
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు మూవీ జోష్ లో ఉన్న సంగతి విదితమే. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు దగ్గర పలు రికార్డ్లను బద్దలు కొడుతూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. అయితే ప్రస్తుతం తన కుటుంబంతో అమెరికాలో ఉన్న మహేష్ బాబుకు ఆపరేషన్ చేయించాలని వైద్యులు సూచించారని సమాచారం. గతంలో మహేష్ నటించిన ఆగడు మూవీ షూటింగ్ సమయంలో మోకలుకు దెబ్బ …
Read More »బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన నిర్ణయం
తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సార్వత్రిక,ఎంపీ,జెడ్పీ,పంచాయతీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో లక్ష్మణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన మీడియాతో మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీతో కల్సి పనిచేసేందుకు తాము సిద్ద్ఝంగా ఉన్నట్లు ప్రకటించి సంచలనం క్రియేట్ చేశారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యొక్క అవినీతి రహిత పాలనను …
Read More »ఎక్స్అఫీషియో ఓటు.. చట్టం కల్పించిన హక్కు : మంత్రి కేటీఆర్
మున్సిపాలిటీల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల విషయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల ఎక్స్అఫీషియో ఓటు హక్కు వినియోగంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సవివరంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతారు. ఎక్స్అఫీషియో సభ్యులకు ఓటింగ్ విధానం తాము తీసుకువచ్చింది కాదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎక్స్అఫీషియో మెంబర్స్ అనే చట్టాన్ని తాము తీసుకురాలేదన్నారు మంత్రి. 1999లో నాటి టీడీపీ …
Read More »