తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. లంచం తీసుకున్నా తన పని చేయడం లేదని ఒక రైతు చేసిన ఫిర్యాదుపై జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ స్పందించారు. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన నర్సయ్య అనే రైతు తన పేరు మీద ఉన్న భూమికి పట్టా ఇవ్వాలని వీఆర్ఏ మహేష్ కు రూ పదివేలు ఇచ్చాడు. అయిన కానీ పట్టా ఇవ్వడం లేదని కలెక్టర్ …
Read More »సీఎం జగన్ సరికొత్త బాధ్యతలు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సరికొత్త బాధ్యతలను స్వీకరించారు. ఏపీ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ)చైర్మన్ గా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఎస్ఐపీబీని పునర్నిర్మాణం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. బోర్డు సభ్యులుగా మంత్రులు రాజేంద్రనాథ్,సుభాష్ చంద్రబోస్ ,రామచంద్రారెడ్డి,సత్యనారాయణ,కన్నబాబు,జయరాం,గౌతమ్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి ఉంటారు. కన్వీనర్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని వ్యవహరిస్తారు.
Read More »దిశ కేసులో మరో మలుపు..?
తెలంగాణతో పాటుగా యావత్తు దేశంలోనే సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం.. హత్య కేసుల్లో నిందితులైన ఆరీఫ్,శివ,చెన్నకేశవులు,నవీన్ లను పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఎన్కౌంటర్ చేసిన సంగతి విదితమే. అయితే దిశ కేసులో మరో మలుపు తిరిగింది. దిశ కేసులో మరో కీలకమైన అంశం తెరపైకి వచ్చింది. ఆరిఫ్ ఇరవై ఆరు ఏళ్లుండగా .. శివ,నవీన్,చెన్నకేశవులకు ఇరవై ఏళ్లు ఉంటాయని సీపీ సజ్జనార్ ప్రకటించారు. అయితే వారిలో ఇద్దరు మైనర్లున్నారని తల్లిదండ్రులు …
Read More »ప్రేమికుల మధ్య సంబంధం బలపడాలంటే..!
ఇద్దరూ ప్రేమికులు కానీ .. పెళ్లి చేసుకోవాలని ఆరాటపడేవాళ్లు చిన్న చిన్న గొడవలకే మనస్పర్ధలు ఏర్పడి దూరమవుతున్న సంఘటనలు మనమేన్నో చూస్తున్నాము. అయితే అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. * మీ ప్రేయసీ భావాలను,ఇష్టాయిష్టాలను తెలుసుకుంటూ ఉండాలి * బ్రేకప్ విషయాలు అసలు చర్చకే రావద్దు * క్షమాగుణంతో వ్యవహారించాలి *ఆరోగ్యకరమైన చర్చకు తావు ఇవ్వద్దు * ఇద్దరి మధ్య వితండవాదం వద్దు * …
Read More »రామ్ చరణ్ తేజ్ ఔదార్యం
టాలీవుడ్ స్టార్ హీరో.. మెగా కాంపౌండ్ కు చెందిన సూపర్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన అభిమాని కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మృతిచెందిన హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ అహ్మద్ కుటుంబాన్ని ఆదుకోవడానికి చెర్రీ ముందుకొచ్చాడు. ఇందులో భాగంగా నూర్ కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాడు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కారణంగా తిరిగొచ్చాక నూర్ కుటుంబాన్ని కలిసి …
Read More »వైరల్ అవుతోన్న మంత్రి కేటీఆర్ ఫోటోలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు నిన్న ఆదివారాన్ని పురస్కరించుకుని తన చిన్ననాటి ఫోటోలను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. త్రోబ్యాక్ హ్యాష్ ట్యాగ్ తో తన చిన్నతనంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత,ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ లతో ఉన్న ఫోటో.. జే కేశవరావుతో ఉన్న ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. గతం నుంచి మరోక తీపి …
Read More »రాంగీ టీజర్ విడుదల
ఒకప్పుడు వరుస విజయాలతో.. వరుస మూవీలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ముద్దుగుమ్మ త్రిష. ఆ తర్వాత ఈ బక్కపలచు భామ అడదపాడద మూవీల్లో కన్పిస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులకు దర్శనమిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రాంగీ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాసు కథను అందించగా ఎం శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. సి సత్య సంగీతమందిస్తుననడు.. లైకా ప్రొడక్షన్స్ …
Read More »మాజీ ఎంపీ కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం వచ్చింది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో జరగనున్న ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్ సదస్సుకు మాజీ ఎంపీ కవితను హాజరవ్వాలని నిర్వాహకులు ఆహ్వానించారు. వచ్చే ఏడాది జనవరి 9-10తారీఖుల మధ్య ఈ సదస్సు జరగనున్నది. మనీ పవర్ ఇన్ పాలిటిక్స్ అనే అంశంపై జరగనున్న ఈ …
Read More »ప్రగతి పథంలో తెలంగాణ మోడల్ స్కూళ్లు
తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం నాణ్యమైన విద్యనందించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు మోడల్ స్కూళ్లను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. గత ఐదేళ్ళుగా మోడల్ స్కూళ్లల్లో పలు సంస్కరణలతో నాణ్యమైన విద్య.. ఆరోగ్యకరమైన పౌష్ఠికాహరాన్ని అందించడంతో మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుంది. దీంతో రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లు ప్రగతిపథంలో కొనసాగుతున్నాయి. విద్యపరంగా వెనకబడిన మండలాల్లో ఏర్పాటుచేసిన ఈ స్కూళ్లు మంచి …
Read More »దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సిట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ పై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో వనపర్తి ఎస్పీ అపూర్వరావు,మంచిర్యాల డీఎస్పీ శ్రీధర్ రెడ్డి,రాచకొండ ఐటీ సెల్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి,కోరుట్ల సీఐ రాజశేఖర్ ,సంగారెడ్డి ఇన్ స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈ బృందంలో ఉన్నారు. నిందితుల ఎన్కౌంటర్,దిశ హత్యపై తదితర అంశాల గురించి …
Read More »