నారింజ పండ్లను తింటే పలు లాభాలున్నాయని అంటున్నారు వైద్యులు. పండ్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. అందుకే వాటిని తినాలని వైద్యులు సూచించడం మనం గమనిస్తూనే ఉంటాము. అయితే నారింజను తినడం వలన లాభాలు ఏమిటో తెలుసుకుందాం. నారింజ తినడం వలన మలబద్ధకం ఉండదు వాత,కఫం ,అజీర్ణ సమస్యలను తొలగిస్తుంది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది సి విటమిన్ ను అందిస్తుంది చర్మాన్ని,శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది …
Read More »జియో మరో సంచలనం
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ విడుదల చేసిన సిమ్ జియో. ఇది అతికొద్ది కాలంలోనే కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే అతి ఎక్కువగా కస్టమర్లను దక్కించుకున్న సంస్థగా రికార్డును సృష్టించింది. 2019 ఆగస్టులో 84 లక్షల మందికిపైగా కస్టమర్లను చేర్చుకున్నట్లు ట్రాయ్ పేర్కొన్నది. ఒక నెలలో ఈ స్థాయిలో కస్టమర్లను ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్ కు చేరడం ఇంతవరకూ ఇదే రికార్డుగా నమోదైంది. అయితే …
Read More »తెలంగాణ జాతీయ రికార్డు
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర మరో జాతీయ రికార్డును తన సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొదలయిందే ఉద్యోగ నీళ్లు నిధులు అంశాలు ఆధారంగా . రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు ప్రాజెక్టులను పూర్తిచేస్తూ రైతన్నలకు భరోసాగా నిలుస్తుంది. మరోవైపు ఉద్యోగాల భర్తీకి పలు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పిస్తుంది. …
Read More »ప్రభుత్వ విప్ గా గువ్వల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా గువ్వల బాలరాజు నిన్న శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయనను అభినందించి సీట్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు పూల బోకే ఇచ్చి.. సన్మానించారు. మంచిగా పని చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో …
Read More »సైదిరెడ్డి గెలుపుకై పూజలు
ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల బరిలో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి బరిలోకి దిగుతున్న సంగతి విదితమే. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన శానంపూడి సైదిరెడ్డికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు,మహిళలు,యువత,రైతుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. సైదిరెడ్డికి …
Read More »తెలంగాణలో బ్రాహ్మణులకు గౌరవం
2014 తరువాతే బ్రాహ్మణులకు తెలంగాణలో గౌరవం పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన చొరవే కారణమని ఆయన అభివర్ణించారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పుష్కరాల నుండి రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు కావడమే ఇందుకు నిదర్శమన్నారు.అందులో భాగమే ఈ రోజు మీ ఎదురుగా ఉండి ఓట్లు అభ్యర్దిస్తున్న టి ఆర్ యస్ పార్టీ అభ్యర్థి శానం పూడి సైదిరెడ్డి ని …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కు
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు. ఆరోపణలు.. ప్రతి ఆరోపణలు కురిపించుకుంటున్నారు. తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ,మండలిలో విప్ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్,బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ” …
Read More »హుజూర్ నగర్లో టీఆర్ఎస్ దే గెలుపు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఈ రోజు శుక్రవారం నేరేడుచర్ల మండలంలోని తండాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ తండాల్లో రోడ్డు లేవని, ఇండ్లు లేవని కనీసం ఒక్క నాయకుడు కూడా మా కోసం రాలేదని ఈ రోజు మంత్రి స్వయంగా మీరు వచ్చినందుకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »హైకోర్టు డెడ్ లైన్..రేపు ఉదయం 10.30..
తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు రేపు ఉదయం 10.30గం.లకు ఆర్టీసీ సిబ్బందిని చర్చలకు పిలవాలని ఆదేశించింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. దీనిపై ఏజీ స్పందిస్తూ ఇందులో తమ ప్రమేయం లేదు అని వ్యాఖ్యానించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ యూనియన్లతో చర్చలు జరపాలని కార్పోరేషన్ ను ఆదేశిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని హైకోర్టుకు యూనియన్లు తెలిపాయి.
Read More »వైఎస్సార్ పై చంద్రబాబు ప్రశంసలు
వినడానికి వింతగా ఉన్న కానీ ఇది నిజం. ఎప్పుడు వైఎస్సార్,ఆయన కుటుంబ సభ్యులపై దుమ్మెత్తిపోసే టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇక్కడ ప్రస్తుత వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని వైఎస్సార్ పోలుస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. అసలు విషయానికి వస్తే అప్పట్లో ఉమ్మడి ఏపీలో మీడియాపై నియంత్రణకు నాడు …
Read More »