Home / rameshbabu (page 1198)

rameshbabu

తెలంగాణ విద్యుత్ శాఖలో పెరిగిన ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 2,939ఉద్యోగాల భర్తీకై ఇటీవల టీఎస్ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా దీనికి సంబంధించి మరో ఎనబై ఆరు పోస్టులను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో జూనియర్ లైన్ మెన్స్ పోస్టులు 62కి పెరిగాయి.జేపీఓ పోస్టులు 01,జూనియర్ అసిస్టెంట్లు పోస్టులు 23కి పెరిగాయి. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఈ నెల …

Read More »

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు నిన్నటి నుండి సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్ష సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, సీఎస్‌ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, రవాణా ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ, రవాణా కమిషనర్‌ సందీప్‌ కుమార్‌, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, రవాణా, …

Read More »

మూసి గేట్ ను 48 గంటల్లో అమరుస్తాం

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మూసీకి చెందిన నిన్న శనివారం రాత్రి తొలగిన మూసి గేట్ ను 48 గంటల్లో అమరుస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 9 నాటికి మూసిని పూర్తి స్థాయిలో మరమ్మతులు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. నీటి ఉధృతికి మూసి డ్యామ్ కు చెందిన 5 వ నేoబర్ గేట్ తొలగిందన్న సమాచారం తో మంత్రి జగదీష్ …

Read More »

సీఎం కేసీఆర్‌ మరికాసేపట్లో కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో నిన్న శనివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రజలు,ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాత్కాలిక పద్ధతిన కండక్టర్లను,డ్రైవర్లను నియమించి మరి బస్సులను నడుపుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె ప్రభావం, ప్రజలు ఎదుర్కుంటున్న పలు …

Read More »

తీన్మార్ మల్లన్నపై కేసు..

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తీన్మార్ మల్లన్న మేళ్ల చెరువులో ప్రచారం సందర్భంగా అధికారుల అనుమతి లేకుండా డీజేలు పెట్టి వాహనదారులకు,ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. దీంతో మోడల్ కండక్ట్ ఆప్ లీడర్ వెంకయ్య పోలీసు అధికారులకు పిర్యాదు చేశారు.దీంతో …

Read More »

ఉద్యమంలా ప్రణాళిక పనులు

తెలంగాణ రాష్ట్రంలో 30రోజుల పల్లె ప్రణాళిక కార్యాచరణ లక్ష్యానికి చేరువవుతున్నది. పారిశుద్ధ్యం, అభివృద్ధే ధ్యేయంగా చేపట్టిన ప్రణాళిక సఫలికృతమై గ్రామీణ వాతావరణంలో మార్పుతెస్తున్నది. ప్రజాభాగస్వామ్యంతో చేపడుతున్న శ్రమదానాలతో పల్లె పరిశుభ్రంగా మారుతున్నది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో పచ్చబడుతున్నది. పవర్‌వీక్‌లో భాగంగా ఏండ్లకిందటి కరంటు కష్టాలు తొలగిపోతున్నాయి. 25వ రోజైన సోమవారం శ్రమదానాలు కొనసాగగా, మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీచైర్మన్లు, కలెక్టర్లు పాల్గొన్నారు.   రాష్ట్రవ్యాప్తంగా 30 రోజుల పల్లె ప్రణాళిక …

Read More »

తక్షణమే చర్యలు చేపట్టాలి-మంత్రి జగదీష్

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలోమూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక రెగ్యులేటరీ గేట్‌ విరిగిపోయిన సంగతి మనకు తెలిసిందే. గేట్ విరగడంతో ప్రాజెక్టులోని నీరు వృథాగా పోతుంది. ఈ నేపథ్యంలో మూసీ డ్యామ్‌ వద్దకు చేరుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్‌, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు.. గేట్‌ విషయమై నీటిపారుదల అధికారులతో సమీక్ష …

Read More »

అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ శరన్నరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు సద్దుల బతుకమ్మ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.అందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. స్టేడియంలో ఆడపడుచులంతా తీరొక్క పూవులతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ.. నృత్యాలు చేశారు. మహిళలంతా ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు …

Read More »

చండిహోమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో అన్ని పండుగలను సామరస్యంగా జరుపుకోవాలని, సికింద్రాబాద్ నియోజకవర్గం అభివృది కార్యకలాపాల్లో కొత్త పుంతలు తొక్కాలని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అభిలషించారు.   లోక కళ్యాణార్ధం సితఫలమండిలోని ఉప్పలమ్మ సమేత కనక దుర్గ దేవాలయంలో ఆదివారం నిర్వహించిన చండి హోమం లో పద్మారావు గౌడ్ పాల్గొన్నారు.హోమం క్రతువును వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ దసరా పండుగకు ప్రాముఖ్యత …

Read More »

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో నిన్న శనివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రజలు,ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాత్కాలిక పద్ధతిన కండక్టర్లను,డ్రైవర్లను నియమించి మరి బస్సులను నడుపుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె ప్రభావం, ప్రజలు ఎదుర్కుంటున్న పలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat