తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ కోసం ఎన్నో పదవులు త్యాగాలు చేసినం. లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను గందరగోళ పరచొద్దు. అభివృద్ధి కోసమే అప్పులు చేసినం… అవసరమైతే ఇంకా తెస్తాం. …. 40 ఏండ్లలో ఎస్ఎల్బీసీ ఇంకా పూర్తి కాలేదు. మేము వచ్చి కాళేశ్వరం కట్టి చూపించినం. 45 లక్షల ఎకరాలను నీళ్లిచ్చిస్తాం. …
Read More »టీఆర్ఎస్ పాలన అద్భుతం
తెలంగాణ రాష్ట్ర బఢ్జెట్ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఎన్ఆర్సీపై ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. త్వరలోనే ఓల్డ్సిటీలో కూడా మెట్రో రైలు విస్తరిస్తామని తెలిపారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లపై …
Read More »అభివృద్ధి కోసమే అప్పులు
తెలంగాణ కోసం ఎన్నో పదవులు త్యాగాలు చేసినం. లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను గందరగోళ పరచొద్దు. అభివృద్ధి కోసమే అప్పులు చేసినం… అవసరమైతే ఇంకా తెస్తాం. 40 ఏండ్లలో ఎస్ఎల్బీసీ ఇంకా పూర్తి కాలేదు. మేము వచ్చి కాళేశ్వరం కట్టి చూపించినం. 45 లక్షల ఎకరాలను నీళ్లిచ్చి తీరుతం. ఒక పంటతో కాళేశ్వరంపై ఖర్చు తీరుతుంది. దేశంలో ఆర్థిక మాంద్యం ఉంది. వాస్తవంగా మేము పెట్టిన బడ్జెట్ లక్షా 36వేల …
Read More »జున్ను తింటే లాభాలేంటో..?
జున్ను తినడం వలన శరీరంలోని రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు అని తాజాగా నిర్వహించిన ఆధ్యయనమ్లో తేలింది. జున్నులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వలన ఈ లాభాలు కలుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. రక్తపోటు లేని పలువురిపై అధ్యయనం చేసి ఈ సంగతిని కనిపెట్టారు. దాదాపు ఎనిమిది రోజుల పాటు కొందరికి ఒకే సమయానికి ఆహారం అందించారు. ఆ తర్వాత రక్తపోటును పరీక్షించారు. ఆహారంలో జున్ను లేకుండా సోడియం ఎక్కువగా తిన్నవారిలో రక్తనాళాలు …
Read More »తెలంగాణ బీజేపీలోకి వలసలు
తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలను గెలుపొంది మంచి ఊపులో ఉన్న బీజేపీ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కమలం కండవా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు అయిన లక్ష్మణ్ ,ఎంపీ ధర్మపురి అరవింద్ హైదరాబాద్ మహానగరంలోని మాజీ ఎమ్మెల్తే అన్నపూర్ణమ్మను కల్సి బీజేపీలోకి చేరాలని ఆహ్వానించారు. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అన్నపూర్ణమ్మ వచ్చే …
Read More »తెలంగాణ రాష్ట్రానికి 3 అవార్డులు
తెలంగాణ రాష్ట్రానికి జాతీయ జల పథకం అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి మొత్తం మూడు విభాగాల్లో అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులను ఈ నెల ఇరవై ఐదో తారీఖున దేశ రాజధాని ఢిల్లీలో ఇవ్వనున్నారు. ఈ కింది అంశాల్లో మూడు అవార్డులు వచ్చాయి. అందులో 1).సమగ్ర నీటి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచిన అంశంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ …
Read More »మాది చేతల ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు మాటలతో కూడిన ప్రచారం చేసే సర్కారు కాదు. మాది చేతల ప్రభుత్వం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు అన్నారు. అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ,పీఆర్సీ వంటి అంశాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉన్నాయి.వాటిపై త్వరలోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని”అన్నారు. రాష్ట్రంలోని …
Read More »ఐటీలో తెలంగాణ మేటీ
తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఈ రంగానికి చెందిన ఆఫీస్ స్పేస్ ఆక్యుపేషన్ లో హైదరాబాద్ నగరం బెంగుళూరును దాటిందని ఐటీ మరియు మున్సిపల్ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” ప్రస్తుతం ఐటీ రంగంలో పనిచేస్తోన్న ఉద్యోగుల సంఖ్య ఐదు లక్షలకు చేరుకుంది. అయితే ఉమ్మడి …
Read More »ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్
దేశ వ్యాప్తంగా రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్ కాబోతున్నాయి. దేశంలో ఉన్న పలు బ్యాంకులను విలీనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు,సిబ్బంది,అధికారులు రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 26,27 తేదీలల్లో సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నెల 26,27లు వరుసగా గురువారం,శుక్రవారం బ్యాంకులు బంద్ ఉంటాయని వారు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత రోజు శనివారం నాలుగో శనివారం కావడం.. …
Read More »చిరు,రామ్ చరణ్ లపై పోలీసు కేసు
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ,చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి . అయితే తండ్రి తనయులకు బిగ్ షాక్ తగిలింది . సైరా నరసింహ రెడ్డి మూవీ ప్రముఖ ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం గురించి కొన్ని ఆధారాలను …
Read More »