తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఏపీ అధికార వైసీపీకి చెందిన శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ కేవలం రెండు అంటే రెండేండ్ల సమయంలోనే రూ.650 కోట్లతో అద్భుతంగా సెక్రటేరియట్ కట్టి చూపించిన తెలంగాణ సీఎం కేసీఆర్ రియల్ హీరో అని ఆయన ప్రశంసించారు. రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు, సుపరిపాలన కోసం అతి తక్కువ సమయంలో అత్యాధునిక …
Read More »ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మే డే శుభాకాంక్షలు
1886లో షికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శన మూలంగా ఆవిర్భవించిన మే డే శుభాకాంక్షలను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కార్మికులకు తెలిపారు. కార్మికులపై భారం మోపేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు అన్నారు. సత్తుపల్లి పట్నంలో తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే సండ్ర పాల్గొన్నారు. కేసీఆర్ గారు రాష్ట్ర ఆదాయం పెంచి.. పేదలకు పంచాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారన్నారు. కేసీఆర్ …
Read More »పవన్ కు మద్ధతుగా చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ సినీ నటుడు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్ధతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టపోతుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని ఆరోపించారు. ‘మంత్రులు ఒక్క చోట కూడా రైతుల దగ్గరకు, పొలాల్లోకి …
Read More »జోరు తగ్గని విరూపాక్ష
మెగా హీరో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసుకున్న కొత్త సినిమా ‘విరూపాక్ష’. ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. సినిమా రిలీజ్ అయి రెండు వారాలు అవుతున్నా.. థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి ఏమాత్రం తగ్గట్లేదు. దీంతో భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటివరకూ 10 రోజుల్లో రూ.76 కోట్లు …
Read More »ఐపీఎల్ లో అరుదైన రికార్డు
నిన్న ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై సెంచరీ(124) చేసిన యశస్వి జైశ్వాల్ అరుదైన రికార్డు సాధించారు. జాతీయ జట్టుకు ఆడకుండా ఐపీఎల్ లో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్ గా నిలిచారు. 2011లో పాల్ వాల్తాటి(పంజాబ్) చెన్నైపై 120* రన్స్, 2009లో మనీష్ పాండే(ఆర్సీబీ) డెక్కన్ ఛార్జర్స్ పై 114* రన్స్ చేశారు. అలాగే మనీష్ పాండే(19Y, 253D), పంత్ (20Y, 218D), పడిక్కల్(20Y, …
Read More »అక్కినేని అభిమానులకు శుభవార్త
ఇటీవలే ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అక్కినేని వారసుడు .. యువహీరో అఖిల్.. మరో ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త డైరెక్టర్ అనిల్ చెప్పిన కథ నచ్చడంతో అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. UV క్రియేషన్స్ మూవీని నిర్మించనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాలీవుడ్ టాక్. ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ను మేకర్స్ సంప్రదించారట.
Read More »సీఎం కేసీఆర్ మేడే శుభాకాంక్షలు
కార్మికుల దినోత్సవం.. మే’ డే సందర్భంగా కార్మిక, కర్షక, కూలీలు, వృత్తి పనిచేసేవారు, మొత్తంగా తమ చెమట చుక్కలను రాల్చి జీవనం సాగిస్తూ, పరోక్షంగా సమాజాభివృద్ధిలో భాగస్వాములౌతున్న ప్రతి వొక కష్టజీవికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు మేడే శుభాకాంక్షలు తెలిపారు. తర తరాలుగా కష్టజీవి శ్రమతోనే ఈ ప్రపంచంలో సంపద సృష్టి జరుగుతున్నదని, మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లని సిఎం కేసీఆర్ తెలిపారు. కార్మిక కర్షక …
Read More »