ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్వర్యంలో గత నాలుగేళ్ళుగా విభజన చట్టంలో హామీలను నెరవేర్చకుండా ..ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ ఇవ్వకుండా ఐదున్నర కోట్ల ఆంధ్రులకు ద్రోహం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా అనంతపురం జిల్లా కేంద్రంలో చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో ఒక చిన్నారి తన పాటతో ఆకట్టుకుంది. see also:లక్ష కోట్లను దోచుకున్న వ్యక్తి జగన్ -మంత్రి పుల్లారావు ..! వైసీపీ అsధినేత …
Read More »మాజీ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అనుచరుడుపై లైంగిక వేధింపు కేసు నమోదు ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు చెందిన ముఖ్య అనుచరుడుపై మంథని పోలీస్ స్టేషన్ లో అతనిపై నిర్భయ కేసు నమోదయైంది. మంథని పట్టణానికి చెందిన మాచీడి రాము అలియాస్ డిష్ రాము మాజీ మంత్రి వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టే ముఖ్య అనుచరుడు. see also:సబ్బండ వర్గాలకు సీఎం కేసీఆర్ సంక్షేమం..ప్రతిపక్ష నేతల్లో గుబులు మంథనికి చెందిన ఒక వివాహితను లైంగిక వేదింపులకు గురి …
Read More »వచ్చిరాగానే మరోసారి”కత్తి దూసిన “మహేష్ ..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ..నటుడు కత్తి మహేష్ ఇటివల ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి చెందిన టీవీ9లో మాట్లాడుతూ శ్రీరాముడిపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు .దీనిపై పలు హిందు సంఘాలు ఫైర్ అయ్యారు .కొన్ని చోట్ల కత్తి మహేష్ కు సంబంధించిన దిష్టి బొమ్మలను తగులబెట్టారు . see also:ఉన్నవి సరిపోవట్లేదట..! కత్తి మహేష్ పై కేసును నమోదు చేయాలనీ హిందు …
Read More »రాష్ట్రంలో ఆడవారికి రక్షణ కరువు-సీఎం చంద్రబాబు ..!
మీరు చదివింది నిజమే .స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఒప్పేసుకున్నారు .గతంలో అసెంబ్లీ సాక్షిగా దేశంలో అవినీతిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని నిజం ఒప్పుకున్నా సంగతి తెల్సిందే . see also:వన్య ప్రాణులను వేటాడి..హెరిటేజ్ వాహనాల్లో తరలింపు ..! తాజాగా ఆడవారిపై జరుగుతున్నా నేరాల్లో నెంబర్ వన్ స్థానంలో రాష్ట్రముందని ఆయన అన్నారు .నిన్న సోమవారం …
Read More »వన్య ప్రాణులను వేటాడి..హెరిటేజ్ వాహనాల్లో తరలింపు ..!
ఏపీలో టీడీపీ సీనియర్ నేత ,మంత్రి యనమల రామకృష్ణుడి కు సంబంధించిన బంధువు ఇంట్లో వేడుకలకు వన్య ప్రాణులను వేటాడి మరి ..వాటితో విందు భోజనాలకు సిద్ధమైన సంఘటన ప్రస్తుతం రాష్టంలో హాల్ చల్ చేస్తుంది .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని పాయకరావు పేట తాండవ చక్కెర కర్మాగారం సమీపంలో ముగ్గురు వ్యక్తుల నుండి సుమారు డెబ్బై కిలోల వన్య ప్రాణుల మాంసాన్ని యలమంచిలి అటవీ శాఖ రేంజర్ రవిప్రసాద్ ఆధ్వర్యంలోని …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ క్లారిటీ ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆ పార్టీని వీడతారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే .హైదరాబాద్ మహానగరానికి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న నేపథ్యంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ గూటికి చేరతారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాను పార్టీ మారతున్నట్లు జరుగుతున్నా ప్రచారం మీద మొట్టమొదటిసారిగా …
Read More »దేశంలోనే ఎటువంటి అవినీతి మరకలేని నేత “చంద్రబాబు”-బుద్దా వెంకన్న ..!
గత నూట తొంబై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అధికార టీడీపీ పార్టీ నేత ,ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ,మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఏజెంట్ గా పనిచేస్తున్నారు అని ఆయన …
Read More »దళితులు బాబు వైపే ఉన్నారు -వర్ల రామయ్య ..!
ఏపీలో ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏళ్ళుగా రాష్ట్రంలో ఉన్న దళితుల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు . టీడీపీ ప్రభుత్వం దళితుల కోసం నిర్వహించిన దళితతేజం సభతో రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి అని రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ ,టీడీపీ సీనియర్ నేత వర్ల …
Read More »“టీడీపీ”ధర్మపోరాట దీక్షలకు వచ్చేవారికి ఒక్కొక్కరికి రూ.500లు..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటివల ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చిన సంగతి తెల్సిందే.దాదాపు నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగి విభజన హామీలనే కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరువందల ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు నారా చంద్రబాబు నాయుడు. మరో ఆరు నెలలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో విభజన హామీలపై ఎవరు చేయని …
Read More »టీం ఇండియాకి ఎదురుదెబ్బ ..!
త్వరలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీం ఇండియా కి గట్టి షాకే తగిలింది .ఈ క్రమంలో ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ ఈ నెల పన్నెండు నుండి మూడు మ్యాచ్ ల వన్డే సిరిస్ అడనున్నది.ఇలాంటి తరుణంలో ఐర్లాండ్ తో బుధవారం జరిగిన తొలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో బుమ్రా గాయపడ్డారు .దీనికంటే ముందే ప్రాక్టిస్ సందర్భంగా ఫుట్ బాల్ ఆడుతుండగా కుడి పాదానికి గాయం అవ్వడంతో ఆఫ్ …
Read More »