Home / rameshbabu (page 1343)

rameshbabu

వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి నోటీసులు .!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన నేత ,డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ,పీఏసీ చైర్మన్ అయిన బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి టీడీపీ సర్కారు బిగ్ షాకిచ్చింది.ఈ నేపథ్యంలో ఇటివల దేశ రాజధాని ఢిల్లీ వెళ్ళిన బుగ్గన రాజేంద్ర నాథ్ కేంద్ర అధికార పార్టీ బీజేపీ పార్టీకి చెందిన నేత రాంమాధవ్ ను కలిశారు . see also:వైసీపీలో మంత్రి గంటా చేరికపై సీనియర్ నేత …

Read More »

గేయరచయితలకు కూడా తప్పని లైంగిక వేధింపులు ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలుగా విడుదలై పెద్ద విజయాలను సొంతం చేసుకున్న పెళ్లి చూపులు ,అర్జున్ రెడ్డి లాంటి సినిమాలకే కాకుండా ఇటివల విడుదలై మంచి హిట్ టాక్ ను తెచ్చుకున్న అభిమన్యుడు మూవీకి లిరిక్స్ రాసిన లేడీ రైటర్ శ్రేష్ఠ సంచలన వ్యాఖ్యలు చేశారు .ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో శ్రేష్ఠ మాట్లాడుతూ ఇండస్ట్రీలో గేయ రచయితలకు కూడా లైంగిక వేధింపులు తప్పవు. see …

Read More »

వైసీపీలో మంత్రి గంటా చేరికపై సీనియర్ నేత బొత్స క్లారిటీ ..!

ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు అని వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే .గత కొంత కాలంగా మంత్రి గంటా శ్రీనివాసరావును ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టడం .. see also:వైఎస్‌ జగన్‌ 195వ రోజు పాదయాత్ర.. 2,400 కిలో మీటర్లు ఇటివల బాబు ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఒక ఛానల్ ప్రసారం …

Read More »

ఏపీ సర్కారు శుభవార్త ..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ సర్కారు దాదాపు నాలుగేళ్ల తర్వాత అంగన్ వాడి కార్యకర్తలకు శుభవార్తను తెలిపింది .రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడి కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తల జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. see also:నాగరాజును పరామర్శించిన శ్రీదేవి..!! దీంతో ప్రస్తుతం అంగన్ వాడి కేంద్రంలో పని చేస్తున్న కార్యకర్తలు తీసుకుంటున్న ఏడు వేల రూపాయల నుండి పది వేల ఐదు వందల రూపాయలకు పెంచుతున్నట్లు బాబు …

Read More »

నారా లోకేష్ నోటి నుండి మరో ఆణిముత్యం ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర మంత్రి అయిన నారా లోకేష్ నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు .గతంలో వర్థంతి బదులు జయంతి శుభాకాంక్షలు చెప్పడం .. see also:వైసీపీలోకి దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అల్లుడు ..! ఆ తర్వాత కుల పిచ్చి ..మత పిచ్చి ఉన్న పార్టీ ఏదన్న …

Read More »

బిగ్ బాస్-2ను తాకిన క్యాస్టింగ్ కౌచ్ …!

క్యాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేసిన ఉదంతం ..ఎన్నో ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ అంశం మీద ప్రముఖ నటి శ్రీరెడ్డి గత కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా శ్రీరెడ్డి ఏకంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన కూడా చేశారు . see also:చికాగో సెక్స్‌రాకెట్‌పై శ్వేతాబ‌సు ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..! ఈ నేపథ్యంలో ఒక …

Read More »

వైసీపీలోకి దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అల్లుడు ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట తొంబై మూడు రోజుల నుండి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా జగన్ ఇప్పటివరకు తొమ్మిది జిల్లాలలో జగన్ పాదయాత్ర చేశారు.అయితే జగన్ పాదయాత్ర గురించి టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీముఖ్యమంత్రి ఎన్టీఆర్ అల్లుడు ,కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి …

Read More »

పరకాల రాజీనామా వెనక సంచలనాత్మక ట్విస్ట్ ..!

ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేసిన సంగతి తెల్సిందే .తన రాజీనామా లేఖను ఈ రోజు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పంపారు .అంతే కాకుండా తన రాజీనామా లేఖను తక్షణమే ఆమోదించాలని కూడా ఈ సందర్భంగా పరకాల చంద్రబాబు నాయుడ్ని కోరారు .అయితే గత నాలుగు ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ …

Read More »

నోర్మూసుకొని వెళ్ళండి ..లేకపోతే తాట తీస్తా ..ఏపీ సీఎం దాదాగిరి ..!

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన అధికార మదాన్ని చూపించారు .గతంలో కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను వేసిన రోడ్ల మీద తిరుగుతారు .నేను ఇచ్చే పెన్షన్ తీసుకుంటారు .నేను అమలు చేసే పథకాలను తీసుకుంటారు కానీ నాకు ఓట్లు వేయరా ..వేస్తారు ..ఎందుకు వేయరు .. …

Read More »

ఎయిర్టెల్ షాకింగ్ డెసిషన్..!

ప్రముఖ భారత టెలికాం సంస్థ అయిన ఎయిర్టెల్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది.ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జియో,బీఎస్ఎన్ఎల్ ,ఐడియా లాంటి ప్రధాన టెలికాం దిగ్గజాల పోటీని తట్టుకొని నిలబడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం .అసలు విషయానికి ఎయిర్టెల్ దిగ్గజం ఏకంగా ఐదు వందల తొంబై ఏడు రూపాయలకే కొత్త ఫ్రీ పెయిడ్ రీచార్జ్ ఫ్యాక్ ను ప్రవేశపెట్టింది .దీని ద్వారా మొత్తం నూట అరవై ఎనిమిది రోజుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat