ఏపీలోని టీటీడీ ప్రధాన అర్చకుడు అయిన రమణ దీక్షితులు ఇటివల టీటీడీ పాలకమండలి తీసుకున్న సంచలన నిర్ణయంతో ప్రధాన అర్చక బాధ్యతల నుండి విరమించిన సంగతి తెల్సిందే .అయితే అంతకుముందు రమణ దీక్షితులు టీటీడీలో పలు అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి .పింక్ డైమండ్ విషయంలో కూడా ఆలయ ఈవో చాలా విషయాలు దాచి పెడుతున్నారు . ఇవన్నీ తెలిసి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు …
Read More »అలిపిరి అమిత్ షాపై దాడిలో షాకింగ్ ట్విస్ట్ ..!
ఏపీలో ఇటివల పర్యటించిన బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవాలయ పరిధిలో అలిపిరి వద్ద అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు దాడికి తెగబడిన సంగతి తెల్సిందే.సాక్షాత్తు జాతీయ పార్టీ అధ్యక్షుడు ,అది కేంద్ర అధికార పార్టీ నేతపై దాడికి తెగబడటంతో ఈ సంఘటనను కేంద్ర్ర సర్కారుతో పాటుగా కేంద్ర హోం శాఖ కార్యాలయం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. …
Read More »టీడీపీ పార్టీకి 30ఏళ్ళ సీనియర్ నేత గుడ్ బై ..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.దాదాపు ముప్పై ఏళ్లకు పైగా టీడీపీ పార్టీకి సేవలు అందించి ..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు.తెలంగాణ ఏర్పడిన దగ్గర నుండి నేటివరకు గవర్నర్ గిరి వస్తుందని ..చంద్రబాబు తనకు …
Read More »ఏపీలో లేటెస్ట్ సర్వే – టీడీపీ సర్కారుపై 60శాతం మంది వ్యతిరేకత..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సర్వేలను ఎంతగా నమ్ముతారో అందరికి తెల్సిందే .తాజాగా అందరూ నమ్మే ఆ సర్వేలో ‘టీడీపీ షాకింగ్ న్యూస్’అంటూ తెలుగు గేట్ వే లో వాసిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చిన ప్రత్యేక కథనం మీకోసం ..ఉన్నది ఉన్నట్లుగా “ఆయన సర్వేలను అందరూ నమ్ముతారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఏమి చెపితే ఇంచుమించు అదే జరుగుతోంది. అంత నమ్మకం ఆయన సర్వేలంటే తెలుగు …
Read More »రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డు ..!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ పదకొండో సీజన్లో అతి చెత్త రికార్డును తన పేరిట దక్కించుకున్నాడు .గతంలో మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫిను సొంతం చేసుకున్న ముంబై ఈ ఏడాది మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయింది .అందులో భాగంగా ఈ సారి కనీసం ప్లే ఆఫ్ లో చోటు కూడా సంపాదించలేకపోయింది . తద్వారా కెప్టెన్ గా రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డును తన ఖాతాలో …
Read More »తిరుమల అక్రమాలపై సీబీఐ విచారణ ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ,టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల మధ్య గత కొంత కాలంగా వివాదం నెలకొన్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా తాజాగా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు టీటీడీ ప్రధాన అర్చకుల వయోపరిమితిని తగ్గించారు. దీంతో రమణ దీక్షితులు అర్చకులుగా ఇటివల విరమించారు.అయితే ఆయన మాట్లాడుతూ టీటీడీ వంటశాల గురించి తానూ చేసిన ఆరోపణలపై కట్టుబడి ఉన్నాను .తను చేసిన …
Read More »టీపీసీసీ “బస్సు యాత్ర”కు రేవంత్ దూరం-కారణమిదే ..!
ఇటివల తెలంగాణ తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కోడంగల్ ఎమ్మెల్యే ,టీటీడీపీ వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే .పార్టీలో చేరిన గత కొంతకాలంగా అంటిముంటని విధంగా ఉంటున్నాడు రేవంత్ రెడ్డి.అయితే రేవంత్ ఇటు పార్టీ వ్యవహారాలలో ,ఆ పార్టీ నేతలు చేపట్టిన బస్సు యాత్రలో కన్పించకపోవడం వెనక బలమైన …
Read More »లోబోకి తప్పిన ఘోర ప్రమాదం-4గురికి తీవ్ర గాయాలు .!
ప్రముఖ టీవీ యాంకర్ లోబో పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు.రాష్ట్రంలోని జనగాం జిల్లా రఘునాథ పల్లి మండలం నేడిగొండ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర ప్రమాదంలో లోబో త్రుటిలో తప్పించుకున్నారు. వరంగల్ జిల్లా రామప్ప ,భద్రకాళి చెరువు,లక్నవరం ,వెయ్యి స్థంబాల గుడి ప్రాంతాల్లో యాంకర్ లోబో నేతృత్వంలోని బృందం షూటింగ్ పూర్తిచేసుకొని హైదరాబాద్ మహానగరానికి తిరిగివస్తోన్న సమయంలో ఈ సంఘటన చోటు చేస్కుంది . ఈ క్రమంలో లోబో …
Read More »కీర్తి సురేష్ ప్రేమ పెళ్లి ..!
అలనాటి మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ఇటివల విడుదలైన మూవీ మహానటి.విడుదలైన నాటి నుండి నేటివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్లను సొంతం చేసుకుంటుంది.ఈ మూవీలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ ఇటు నటనకు ,అభినయానికి ,అందానికి మంచి మార్కులు కొట్టేసింది ముద్దుగుమ్మ . నిన్న మొన్నటి వరకు అవకాశాలు రావడమే గగనమైన తరుణంలో మహానటి ఇచ్చిన ఘనవిజయంతో అవకాశాల మీద అవకాశాలు కీర్తి గుమ్మం …
Read More »జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే బుజ్జి సవాలు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ,ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ సవాలును విసిరారు .ఏలూరులో నిర్వహించిన టీడీపీ పార్టీ మినీ మహానాడు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడానికి ..పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడానికే పాదయాత్ర …
Read More »